గుంటూరు జిల్లా మంగళగిరిలోని విద్యాభవన్ వద్ద వైకాపా (YSRCP) విద్యార్థి విభాగం నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. పదో తరగతి ప్రశ్నపత్రాల మూల్యాంకనంలో అధికారుల తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగారు. కార్యాలయం లోపలికి వెళ్లేందుకు పోలీసులను నెట్టివేశారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. అనంతరం వైకాపా నేతలు రోడ్డుపై బైఠాయించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలపాలని పోలీసులు చెప్పినా వినకుండా నిరసన తెలిపారు. పోలీసులు ఎంత వారించినా విద్యార్థి విభాగం నేత పానుగంటి చైతన్య దురుసుగా ప్రవర్తించారు.
ఇది కూడా చదవండి: ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ట్రంప్ సంచలన నిర్ణయం.. విద్యా, దౌత్య వర్గాల్లో తీవ్ర ఆందోళన! వీసాల రద్దుకు కూడా ఆదేశాలు..
హామీల అమలుపై చర్చకు రావాలి.. వైకాపాకు మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే సవాల్!
యువగళం పుస్తకం.. లోకేష్కు పవన్ అభినందనలు! ఆనాటి అనుభవాలను కళ్లకి కట్టినట్లుగా..
యూఏఈ గోల్డెన్ వీసా.. ట్రంప్ గోల్డెన్ వీసా...! రెండింట్లో ఏది బెటర్?
ఎర్రగడ్డ మానసిక చికిత్స కేంద్రంలో ఫుడ్ పాయిజన్! ఒకరి మృతి... అసలు కారణం ఇదే!
ఏపీలో రైలు ప్రయాణికులకు గమనిక..! ఈ 7 ఎక్స్ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలు!
ఏపీలో అక్కడ కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్..! ఏకంగా 5వేల ఎకరాల్లో, ఆ ప్రాంతానికి మహర్దశ!
ఏపీలో ఆ ప్రభుత్వ ఉద్యోగులందరికి ప్రమోషన్లు..! మొత్తానికి కల నెరవేరింది, బదిలీలు కూడా..!
వర్చువల్ సిస్టమ్ వినియోగదారులకు షాక్! మైక్రోసాఫ్ట్ తాజా అప్డేట్ లో లోపం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: