DSC 2025: ఏపీలో డీఎస్సీ–2025 మెరిట్ లిస్ట్ విడుదల! ఆగస్ట్ 21 నుంచి...

దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. ఈ ఉదయం పలు పాఠశాలలకు గుర్తుతెలియని వ్యక్తులు బాంబు హెచ్చరికలతో ఈమెయిళ్లు పంపారు. మాలవీయ నగర్‌లోని ఎస్‌కేవీ పాఠశాల, ప్రసాద్ నగర్‌లోని ఆంధ్ర స్కూల్‌కి కూడా ఈమెయిళ్లు అందడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో భయాందోళన నెలకొంది.

Framers: రైతులకు భారీ ఆర్థిక సాయం! ఎకరాకు రూ.10 వేలు ... ఎందుకంటే?

సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ పోలీసులు, బాంబు నిర్వీర్య దళాలు, డాగ్‌ స్క్వాడ్‌ బృందాలు ఆయా పాఠశాలల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి. విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించి, ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

New Ration Cards: ఏపీలో కొత్త రేషన్ కార్డుల లిస్ట్ రెడీ! వచ్చే వారం నుంచే పంపిణీ.. మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!

ఇది కొత్తేమీ కాదు. కేవలం రెండు రోజుల క్రితం ద్వారకలోని డీపీఎస్‌కి కూడా ఇలాగే బెదిరింపు కాల్‌ రావడంతో కలకలం రేగింది. గత నెలలో అయితే 50కి పైగా పాఠశాలలకు ఒకేసారి బెదిరింపు ఈమెయిళ్లు పంపి సంచలనం సృష్టించారు.

Free Bus: స్త్రీ శక్తి పథకంలో బిగ్ అప్‌డేట్! ఇకపై గుర్తింపు కార్డులతో పనిలేదు.. త్వరలోనే వస్తున్న స్మార్ట్ కార్డులు!

వరుసగా జరుగుతున్న ఈ ఘటనలతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈమెయిళ్ల వెనుక ఉన్నవారిని పట్టుకునేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, భయపడవద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Highway: హైదరాబాద్–విజయవాడ ప్రయాణానికి షార్ట్‌కట్..! 70 కి.మీ తగ్గించే 8 లైన్ ఎక్స్‌ప్రెస్ హైవే!
Kuwait Employment: కువైట్ లో 2030 నాటికి ఆ విదేశీ ఉద్యోగులకు బై బై! ప్రభుత్వం సంచలన నిర్ణయం! వారు దేశం విడిచి పోవాల్సిందే!
Fake app: సీఆర్పీఎఫ్ సిబ్బందిపై సైబర్ వల..! ఫేక్ యాప్‌తో సీక్రెట్ డేటా టార్గెట్!
Coolie: రజినీకాంత్ కూలీ.. ఓటీటీ రిలీజ్‌కు ఎదురుచూపులు!
SUV: కొత్త SUV కారు వచ్చేస్తుందోచ్! అద్భుత ఫీచర్లు... అదిరిపోయే లుక్ తో! మైలేజ్ చూస్తే మైండ్ బ్లాక్!
Chief Minister programs: ఆయనకు సహాయ మంత్రి హోదా! ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం! ముఖ్యమంత్రి కార్యక్రమాలకు...