Header Banner

AirIndia Issues: ఎయిర్ ఇండియా విమానంలో మరో గందరగోళం! అసలేం జరుగుతుంది?

  Tue Jun 17, 2025 09:00        India

ఎయిరిండియా ఇటీవల వరుస దురదృష్టకర సంఘటనలతో వార్తల్లో నిలుస్తోంది. అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 242 మంది ప్రయాణికులు, సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణీ మృతిచెందారు. ఈ విమానం జేబీ మెడికల్ కాలేజీపై కుప్పకూలడం వల్ల పలు మంది వైద్య విద్యార్థులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

 

ఇది కూడా చదవండి: ఏపీలో కొత్తగా నాలుగు లైన్ల నేషనల్ హైవే! రూ.4,609 కోట్లతో, ఈ రూట్‌లోనే..

 

ఇంకా తాజాగా, శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ముంబైకి కోల్‌కతా మీదుగా వెళ్లాల్సిన ఎయిరిండియా ఎయిల్ 180 బోయింగ్ 777-200 ఎల్.ఆర్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. కోల్‌కతాలో ల్యాండ్ అయిన తరువాత ఎడమవైపు ఇంజిన్‌లో లోపాన్ని పైలెట్లు గుర్తించి విమానాన్ని ఆపేశారు. ఐదున్నర గంటల పాటు ప్రయాణికులు విమానంలోనే ఉండాల్సి వచ్చింది. లోపం సరిచేయలేకపోవడంతో తెల్లవారుజామున 5:20కి ప్రయాణికులను దిగించాల్సి వచ్చింది. ఇదే సమయంలో, ఇటీవల జైపూర్ నుంచి దుబాయ్ వెళ్తున్న విమానంలో ఏసీ పనిచేయకపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఈ పరిణామాలన్నీ ఎయిరిండియా సేవలపై తీవ్ర విమర్శలకు దారితీశాయి.

 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

 ఇది కూడా చదవండి: Changes in Caste Name: ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ కులం పేరు మార్పు!

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

ఏపీ ప్రజలకు శుభవార్త! ఆసియాలోనే తొలిసారిగా మన విశాఖలోనే.. భారీ ప్రాజెక్టు!

 

నేడు విశాఖకు సీఎం చంద్రబాబు! కారణం అదే !

 

రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు! ఇక నుంచి ఇలా!

 

నో పోలీస్ వెరిఫికేషన్ 3 రోజుల్లో మీ ఇంటికే పాస్ పోర్ట్! పూర్తి వివరాలు ఇవే!

 

తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!

 

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!

 

మేం ఇంకా బ్రతికే ఉన్నాం.. భయమేస్తుంది! మమ్మల్ని ఇండియాకు తీసుకెళ్లిపోండి!

 

కేవలం రూ.16కే లావా స్మార్ట్ వాచ్! ఆఫర్ ఎప్పటివరకంటే?

 

ఇంకో 6 రోజుల్లో రైతుల అకౌంట్లలోకి డబ్బులు! లిస్టులో మీ పేరు వస్తుందో లేదో చెక్ చేసుకోండిలా!

 

 తీవ్ర విషాదం! నదిలో కుప్పకూలిన వంతెన 25 మంది టూరిస్టులు గల్లంతు!

 

ఏపీలో డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే.. ఒక్కొక్కరికి రూ.50వేల నుంచి రూ.లక్ష ఇస్తారు!

 

ఏపీలో 18ఏళ్లు దాటిన ప్రతీ మహిళ అకౌంట్లో రూ.18వేలు! అర్హులు, అర్హతల వివరాలు ఇవే!

 

మామిడి రైతులకు భరోసా.. మార్కెటింగ్ పై మంత్రి సమీక్ష! సీఎంతో ప్రతిపాదన హామీ!

 

నిరూపిస్తే రాజీనామా చేస్తా! జగన్‌కు ఏపీ మహిళా మంత్రి సవాల్ !

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #AirIndiaPramadalu #AirIndiaTechnicalIssue #VimaanamSnag #KolkataLoVimaanamNilabadi #SanFranciscoToMumbai #PassengersAsahana #AirIndiaSafetyConcern #VimaanamAccident #AirIndiaBadTime #EmergencyLanding