అమరావతి: ఈ నెల 17న మోదీ ఏపీ రాష్ట్ర పర్యటన ఖరారు చేసిన ప్రధాని కార్యాలయం... ఈమేరకు చంద్రబాబుకు సమాచారం పంపిన ప్రధాని కార్యాలయం. ఈనెల 17న చిలకలూరిపేటలో తలపెట్టిన ఉమ్మడి సభకు సాయంత్రం 5 గంటలకు హాజరుకానున్న ప్రధాని మోదీ... ఈ సభ ద్వారా ఒకే వేదికపైకి రానున్న మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్...
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
బహిరంగ సభ నిర్వహణపై ఇప్పటికే ఉమ్మడిగా కమిటీలు ఏర్పాటు జరిగింది. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తొలి సభపై లోకేష్ నేతృత్వంలో సమీక్ష జరుగుతుంది. చంద్రబాబు నివాసంలో లోకేష్ నిర్వహిస్తున్న సమీక్షకు హాజరైన కమిటీ సభ్యులు... సభ నిర్వహణ ఏర్పాట్లపై లోకేష్ నేతృత్వంలో పర్యవేక్షణ.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
లెక్క తేలింది?? షెకావత్ బృందంతో ముగిసిన చంద్రబాబు, పవన్ భేటీ!!
పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటు!!
నేటి నుండి రంజాన్ నెల ప్రారంభం!! రంజాన్ ఉపవాసాల వెనుక రహస్యం తెలుసా??
పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్రం నోటిఫికేషన్ విడుదల! ఆఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్ పాకిస్థాన్ లో హింస!!
భారత దేశ టెక్నాలజీ శక్తికి నిదర్శనమే మిషన్ దివ్యాస్త్ర!! శాస్త్రవేత్తలకు మోదీ ట్వీట్!!
అమ్మ భారత రాజ్యసభ మెంబర్! అల్లుడు మరో ముఖ్య దేశానికి ప్రధాని! శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు
అవినాష్రెడ్డి బెయిల్ రద్దు!! హైకోర్టులో పిటిషన్!!
2017లో జరిగిన ఆసక్తికర రహస్యాన్ని బయటపెట్టిన ప్రశాంత్ కిషోర్! వైరల్ చేస్తున్న శ్రేణులు
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి