Daggubati brothers: దగ్గుబాటి సోదరులపై కోర్టు ఫైర్.. సెలబ్రిటీలకు వేరే న్యాయమా! Higher taxes: తమపై పన్నులు పెంచాలంటున్న సంపన్నులు.. దావోస్‌లో హాట్ టాపిక్! Alaska Greenland: అలాస్కా తర్వాత గ్రీన్లాండ్.. ఒక దేశం మరో దేశ భూభాగాన్ని కొనగలదా! AR Rahman: మతం వ్యాఖ్యలతో దుమారం.. వివరణ ఇచ్చిన ఏఆర్ రెహమాన్! Sunita Williams: ఇదే నా బెస్ట్ హోమ్‌కమింగ్... సునీతా విలియమ్స్ పోస్ట్ వైరల్! బెంగళూరులో వింత దొంగ.. మహిళల లోదుస్తులే అత‌ని టార్గెట్.. విచారణలో షాకింగ్ నిజాలు! Godavari Pushkaram: పుష్కరాల కోసం ఇప్పటినుంచే పరుగులు.. గోదావరి తీరానికి వేల కోట్ల అభివృద్ధి ప్రణాళికలు! Keeravani Republic Day: తెలుగు సంగీతానికి జాతీయ గౌరవం.. గణతంత్ర పరేడ్లో కీరవాణి! Train accident: స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం.. 39కి చేరిన మృతుల సంఖ్య! Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూపై దాడి..అరటి పండ్ల వివాదం రక్తపాతంగా! Daggubati brothers: దగ్గుబాటి సోదరులపై కోర్టు ఫైర్.. సెలబ్రిటీలకు వేరే న్యాయమా! Higher taxes: తమపై పన్నులు పెంచాలంటున్న సంపన్నులు.. దావోస్‌లో హాట్ టాపిక్! Alaska Greenland: అలాస్కా తర్వాత గ్రీన్లాండ్.. ఒక దేశం మరో దేశ భూభాగాన్ని కొనగలదా! AR Rahman: మతం వ్యాఖ్యలతో దుమారం.. వివరణ ఇచ్చిన ఏఆర్ రెహమాన్! Sunita Williams: ఇదే నా బెస్ట్ హోమ్‌కమింగ్... సునీతా విలియమ్స్ పోస్ట్ వైరల్! బెంగళూరులో వింత దొంగ.. మహిళల లోదుస్తులే అత‌ని టార్గెట్.. విచారణలో షాకింగ్ నిజాలు! Godavari Pushkaram: పుష్కరాల కోసం ఇప్పటినుంచే పరుగులు.. గోదావరి తీరానికి వేల కోట్ల అభివృద్ధి ప్రణాళికలు! Keeravani Republic Day: తెలుగు సంగీతానికి జాతీయ గౌరవం.. గణతంత్ర పరేడ్లో కీరవాణి! Train accident: స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం.. 39కి చేరిన మృతుల సంఖ్య! Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూపై దాడి..అరటి పండ్ల వివాదం రక్తపాతంగా!

Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూపై దాడి..అరటి పండ్ల వివాదం రక్తపాతంగా!

బంగ్లాదేశ్‌లో (Bangladesh) మత ఉద్రిక్తతలు మరోసారి హింసాత్మక ఘటనకు దారి తీశాయి. అరటి పండ్ల విషయంలో మొదలైన చిన్న వివాదం చివరకు ఓ హిందూ వ్యాపారి (banana Merchant)

2026-01-19 10:13:00
AP Govt: ఏపీకి గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం..! ఆ కార్యాలయానికి గ్రీన్ సిగ్నల్.. భారీగా ఉద్యోగాలు!

బంగ్లాదేశ్‌లో (Bangladesh) మత ఉద్రిక్తతలు మరోసారి హింసాత్మక ఘటనకు దారి తీశాయి. అరటి పండ్ల విషయంలో మొదలైన చిన్న వివాదం చివరకు ఓ హిందూ వ్యాపారి (banana Merchant) ప్రాణాలను తీసిన విషాద ఘటనగా మారింది. బంగ్లాదేశ్‌లోని ఘాజీపూర్ ప్రాంతంలో లిటన్ చంద్ర ఘోష్ (55) అనే హిందూ వ్యక్తి చిన్న హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. స్థానికంగా ప్రశాంతంగా వ్యాపారం చేసుకుంటున్న ఆయనకు ఎవరితోనూ పెద్ద విభేదాలు లేవని స్థానికులు చెబుతున్నారు. అయితే సమీప గ్రామానికి చెందిన మాసుమ్ మియా అనే వ్యక్తికి అరటి తోట ఉంది. ఇటీవల తన తోటలోని అరటి పండ్లు కొంతమేర దొంగతనానికి గురయ్యాయని మాసుమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దొంగతనం వెనుక ఎవరో ఉన్నారనే అనుమానంతో పరిసర ప్రాంతాల్లో విచారణ ప్రారంభించాడు.

Kuppam Development: కుప్పంకు భారీ ప్రాజెక్ట్‌! రూ.159 కోట్ల పెట్టుబడితో... 2027 నాటికి మొదటి దశ పూర్తి!

ఈ క్రమంలో లిటన్ చంద్ర ఘోష్ హోటల్ వద్ద అరటి పండ్లు కనిపించడంతో మాసుమ్‌కు అనుమానం మరింత బలపడింది. వెంటనే మాసుమ్ తన తల్లిదండ్రులు స్వాపన్, మాజేదాలతో కలిసి హోటల్‌కు వచ్చి లిటన్‌ను ప్రశ్నించాడు. అరటి పండ్లు ఎక్కడి నుంచి వచ్చాయని అడగగా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. మొదట మాటలకే పరిమితమైన వివాదం క్రమంగా హింసాత్మకంగా మారింది. కోపంతో విచక్షణారహితంగా దాడి చేయడంతో లిటన్ చంద్ర ఘోష్ తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించేలోపే పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోయాడు.

AP Government: మత్స్యకారులకు ఏపీ ప్రభుత్వం భారీ భరోసా..! బీమా రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంపు!

ఈ ఘటనతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ముఖ్యంగా మైనారిటీ హిందూ సమాజంలో భయాందోళనలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. లిటన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా మాసుమ్ మియా, అతని తల్లిదండ్రులు స్వాపన్, మాజేదాలను పోలీసులు అరెస్టు చేశారు. ‘అరటి పండ్ల దొంగతనం అనుమానంతో జరిగిన వాగ్వాదమే ఈ హత్యకు కారణం. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని పోలీసులు తెలిపారు.

Train Accident: ఘోర రైలు ప్రమాదం... పట్టాలు తప్పిన రైలును ఢీకొన్న మరో ట్రెయిన్!

ఇక ఈ ఘటనపై మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. బంగ్లాదేశ్‌లో మైనారిటీ హిందువులపై జరుగుతున్న దాడులు పెరుగుతున్నాయని, ప్రభుత్వం వెంటనే భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని డిమాండ్ చేశాయి. మరోవైపు లిటన్ కుటుంబసభ్యులు న్యాయం చేయాలని కన్నీటి పర్యంతమయ్యారు. చిన్న వివాదం ప్రాణాంతకంగా మారడంపై స్థానికులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Praja Vedika: నేడు (19/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఈ ఘటన మరోసారి బంగ్లాదేశ్‌లో సామాజిక సహనం, చట్టపరమైన భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. మతభేదాలు లేకుండా శాంతియుత వాతావరణం నెలకొనాలంటే ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

AP Farmers: ఏపీలో రైతులకు గుడ్ న్యూస్.. ఏకంగా 90% రాయితీ! 10% చెల్లిస్తే చాలు..!
అమెరికా 'ఆర్-1' వీసాలో భారీ మార్పు.. మత కార్యకర్తలకు బంపర్ ఆఫర్.. ఇక ఆ నిబంధన లేదు!
Mega Powerstar: సైలెంట్‌గా పనిచేస్తున్నా అంటూ.. షర్ట్‌లెస్ ఫోటో షేర్ చేసిన మెగా పవర్‌స్టార్!
Credit card: క్రెడిట్ కార్డ్ భవిష్యత్తు SMA చేతుల్లోనే..! పూర్తి వివరాలు మీ కోసం!
iPhone 16 Plus: ఐఫోన్‌ రిపబ్లిక్ డే సేల్స్ బంపర్ ఆఫర్.. విజయ్ సేల్స్‌లో భారీగా తగ్గిన ఐఫోన్ 16 ప్లస్ ధర..!
Chandrababu Naidu: బెంగళూరులో ఉంటే అదే రాజధానా?” జగన్‌పై చంద్రబాబు సెటైర్లు..!
Indigo: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు..! విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Sankranthi cockfights: సంక్రాంతి కోళ్ల పందేలు.. రూ.2,000 కోట్ల వ్యాపారం.. ఒక్క జిల్లాల్లోనే!

Spotlight

Read More →