ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మే నెలాఖరుకల్లా ఏపీ రోడ్లకు కొత్త రూపు! ఆ ప్రాంతాలకు మహర్దశ - మంత్రి కీలక ప్రకటన.! ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు పక్కా! నీటిలో పడినా, దుమ్ము తగిలినా చెక్కుచెదరదు - తక్కువ ధరలో బెస్ట్ ఫోన్! Guntur Saras Mela: గుంటూరు సరస్ మేళా.. షాపింగ్ వినోదం సంస్కృతి సమ్మేళనం...భారీగా తరలివచ్చిన జనం! Buttons concept: వింతగా మొదలై.. ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిన 365 బటన్స్ కాన్సెప్ట్! UPSC: మోసాలకు ఫుల్ స్టాప్.. UPSCలో హైటెక్ సెక్యూరిటీ ఎంట్రీ! Weather Report: తీరం దాటిన వాయుగుండం.. ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచన! Job News: ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..నెల జీతం రూ.55,932 వరకు..!! House: ఇందిరమ్మ ఇళ్ల నిధుల విడుదలపై ప్రభుత్వం కీలక ప్రకటన! డబ్బులు ఆటోమేటిక్‌గా..! Mobiles : రూ.20 వేల లోపు బెస్ట్ మొబైల్స్ కావాలా.. లిస్ట్ ఇదే! Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయం... వలసలకు బ్రేక్! ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగాల వరం! ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మే నెలాఖరుకల్లా ఏపీ రోడ్లకు కొత్త రూపు! ఆ ప్రాంతాలకు మహర్దశ - మంత్రి కీలక ప్రకటన.! ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు పక్కా! నీటిలో పడినా, దుమ్ము తగిలినా చెక్కుచెదరదు - తక్కువ ధరలో బెస్ట్ ఫోన్! Guntur Saras Mela: గుంటూరు సరస్ మేళా.. షాపింగ్ వినోదం సంస్కృతి సమ్మేళనం...భారీగా తరలివచ్చిన జనం! Buttons concept: వింతగా మొదలై.. ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిన 365 బటన్స్ కాన్సెప్ట్! UPSC: మోసాలకు ఫుల్ స్టాప్.. UPSCలో హైటెక్ సెక్యూరిటీ ఎంట్రీ! Weather Report: తీరం దాటిన వాయుగుండం.. ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచన! Job News: ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..నెల జీతం రూ.55,932 వరకు..!! House: ఇందిరమ్మ ఇళ్ల నిధుల విడుదలపై ప్రభుత్వం కీలక ప్రకటన! డబ్బులు ఆటోమేటిక్‌గా..! Mobiles : రూ.20 వేల లోపు బెస్ట్ మొబైల్స్ కావాలా.. లిస్ట్ ఇదే! Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయం... వలసలకు బ్రేక్! ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగాల వరం!

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మే నెలాఖరుకల్లా ఏపీ రోడ్లకు కొత్త రూపు! ఆ ప్రాంతాలకు మహర్దశ - మంత్రి కీలక ప్రకటన.!

2026-01-11 20:48:00
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు పక్కా! నీటిలో పడినా, దుమ్ము తగిలినా చెక్కుచెదరదు - తక్కువ ధరలో బెస్ట్ ఫోన్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రయాణం అంటేనే ఒకప్పుడు వెన్నులో వణుకు పుట్టే పరిస్థితి. కానీ, ఇప్పుడు ఆ దృశ్యం మారుతోంది. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం సంక్షేమంతో పాటు మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మలైన రహదారుల అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు.

Guntur Saras Mela: గుంటూరు సరస్ మేళా.. షాపింగ్ వినోదం సంస్కృతి సమ్మేళనం...భారీగా తరలివచ్చిన జనం!

శనివారం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించిన రహదారుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, రాష్ట్రంలో జరుగుతున్న రోడ్ల అభివృద్ధి పనులపై కీలక ప్రకటనలు చేశారు. వాటి వివరాలు ఇక్కడ చూద్దాం. రాష్ట్రవ్యాప్తంగా రహదారుల వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం భారీగా నిధులను ఖర్చు చేస్తోంది.

Buttons concept: వింతగా మొదలై.. ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిన 365 బటన్స్ కాన్సెప్ట్!

ప్రస్తుతం రాష్ట్రంలో రూ. 3,380 కోట్లతో రోడ్ల మరమ్మతులు, పునర్నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే రూ. 1,081 కోట్లు ఖర్చు చేసి రాష్ట్రవ్యాప్తంగా 16,000 కిలోమీటర్ల మేర రోడ్లను బాగు చేశారు. గుంతలు పూడ్చివేసే ప్రక్రియ దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ ఏడాది మే నెలాఖరు నాటికి గ్రామీణ మరియు ప్రధాన రహదారుల పనులన్నీ పూర్తి చేసి, ప్రజలకు సుఖవంతమైన ప్రయాణాన్ని అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

UPSC: మోసాలకు ఫుల్ స్టాప్.. UPSCలో హైటెక్ సెక్యూరిటీ ఎంట్రీ!

పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం కోపల్లెలో బొండాడ డ్రెయిన్ పై శిథిలావస్థకు చేరిన పాత బ్రిడ్జి స్థానంలో కొత్తగా రూ. 12 కోట్లతో 4 లైన్ల బ్రిడ్జి నిర్మాణానికి మంత్రి భూమిపూజ చేశారు. అంతకుముందు పాత బ్రిడ్జిని పరిశీలించిన మంత్రి, దాని దుస్థితిని చూసి విస్మయం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఇలాంటి కీలకమైన నిర్మాణాలను పట్టించుకోకపోవడం వల్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారని విమర్శించారు.

Weather Report: తీరం దాటిన వాయుగుండం.. ఏపీలో ఆ జిల్లాలకు వర్ష సూచన!

రోడ్ల పునరుద్ధరణలో కృష్ణా జిల్లాకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. జిల్లావ్యాప్తంగా రూ. 160 కోట్లతో 1,518 కిలోమీటర్ల రోడ్లను బాగు చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా కేటాయింపులు ఇలా ఉన్నాయి:

Job News: ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..నెల జీతం రూ.55,932 వరకు..!!
  • మచిలీపట్నం: రూ. 33 కోట్లు (166 కి.మీ)
  • పామర్రు: రూ. 28 కోట్లు
  • గన్నవరం: రూ. 27 కోట్లు
  • పెడన: రూ. 26 కోట్లు
  • అవనిగడ్డ: రూ. 20 కోట్లు
  • గుడివాడ: రూ. 16 కోట్లు
House: ఇందిరమ్మ ఇళ్ల నిధుల విడుదలపై ప్రభుత్వం కీలక ప్రకటన! డబ్బులు ఆటోమేటిక్‌గా..!

మచిలీపట్నం పోర్టు: 2026 డిసెంబర్ నాటికి పూర్తి అవుతుందా.?
మచిలీపట్నం వాసుల చిరకాల స్వప్నమైన పోర్టు నిర్మాణంపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టతనిచ్చారు. ఇప్పటివరకు పోర్టు పనులు 50 శాతం పైగా పూర్తయ్యాయి. దీనికోసం రూ. 1,760 కోట్లు ఖర్చు చేశారు. మిగిలిన 42 శాతం పనులను సుమారు రూ. 1,700 కోట్లతో పూర్తి చేసి, 2026 డిసెంబర్ నాటికి పోర్టును అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Mobiles : రూ.20 వేల లోపు బెస్ట్ మొబైల్స్ కావాలా.. లిస్ట్ ఇదే!

ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. రహదారుల అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీకి వెన్నుదన్నుగా నిలుస్తోందని తెలిపారు. వేల కోట్ల రూపాయల నిధులతో నేషనల్ హైవేలతో పాటు స్టేట్ హైవేలను కూడా అనుసంధానిస్తున్నామని చెప్పారు. కేవలం రోడ్లే కాకుండా, పరిశ్రమలను ఆకర్షించాలంటే మౌలిక సదుపాయాలు బాగుండాలని, ఆ దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.

Iran: ఇరాన్‌లో నిరసనల వెనుక అసలు కారణమిదే.. అసంతృప్తి ఉధృతి!
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయం... వలసలకు బ్రేక్! ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగాల వరం!
Credit Card: క్రెడిట్ కార్డ్‌తో ఇంటి అద్దె చెల్లిస్తున్నారా? మీ HRA ప్రమాదంలో పడే ఛాన్స్‌ ఉంది!
Delhi: రిపబ్లిక్ డేకు ఢిల్లీ సిద్ధం..! వైమానిక విన్యాసాల కోసం 1275 కిలోల చికెన్ ఆర్డర్..!
Somnath temple: భక్తులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ప్రధాని.. సోమనాథ్ దర్శనంతో!
Education News: విద్యార్థులకూ ఇంటర్న్‌షిప్ తప్పనిసరి.. 2026–27 నుంచి కొత్త విధానం అమలు!!

Spotlight

Read More →