LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Latest News

Vijayawada: విజయవాడలో వాంబే కాలనీలో కమ్యూనిటీ హాల్‌కు శంకుస్థాపన చేసిన ఎంపీ కేసినేని చిన్ని!

Vijayawada: నగరంలోని వాంబే కాలనీలో స్థానిక ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రూ.75 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఈ కమ్యూనిటీ హాల్‌కు ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమ కలిసి శంకుస్థాపన చేశారు.

AndhraPravasi News Desk 1 min read
Vijayawada: విజయవాడలో వాంబే కాలనీలో కమ్యూనిటీ హాల్‌కు శంకుస్థాపన చేసిన ఎంపీ కేసినేని చిన్ని!

వాంబే కాలనీలో రూ.75 లక్షలతో కమ్యూనిటీ హాల్..

శంకుస్థాపన చేసిన ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమ..

విజయవాడ: నగరంలోని వాంబే కాలనీలో స్థానిక ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కొత్త కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రూ.75 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఈ కమ్యూనిటీ హాల్‌కు ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమ కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ, ప్రజలకు ఉపయోగపడే మౌలిక వసతుల అభివృద్ధి తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఎంపీ లాడ్స్ నిధుల నుంచి రూ.75 లక్షలు కేటాయించి ఈ కమ్యూనిటీ హాల్ నిర్మాణాన్ని చేపట్టినట్లు వెల్లడించారు.

ఎమ్మెల్యే బోండా ఉమ మాట్లాడుతూ, వాంబే కాలనీలో ఇలాంటి సదుపాయం చాలా అవసరమని, ఈ కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తయితే స్థానికులకు సమావేశాలు, వేడుకలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించడానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.

స్థానిక ప్రజలు ఈ కార్యక్రమంపై ఆనందం వ్యక్తం చేశారు. తమ కాలనీలో ఇలాంటి సౌకర్యం రావడం వల్ల సామాజిక కార్యకలాపాలు మరింత సులభమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నాయకులు అధికారులకు సూచించారు.

Be the first to react

More Coverage

Padma Awards: నేడు పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. 65 మంది ప్రముఖులకు రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలు!

Padma Awards: నేడు పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. 65 మంది ప్రముఖులకు రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలు!

Padma Awards: దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు ప…