AP News: ధాన్యం కొనుగోళ్లలో సరికొత్త రికార్డు.. 48 గంటలు కాదు 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి రూ.560 కోట్లు జమ! కూటమి ప్రభుత్వం సక్సెస్! Cognizant clarification: సాఫ్ట్‌వేర్ వాడుక వివరాల కోసం మాత్రమే ఈ వ్యవస్థ.. కాగ్నిజెంట్ స్పష్టీకరణ! ప్రధానితో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. ఒక్కొక్కరికి రూ. 7,000.! పార్టీ కేడర్‌తో ప్రత్యేక సమావేశం.. Ramappa island: 13 కోట్లతో రామప్ప ఐలాండ్ అభివృద్ధి.. అద్భుత నమూనా విడుదల! iBomma Scam: ఐ-బొమ్మ కేసులో ఈడీ ఎంట్రీతో టెన్షన్ టెన్షన్! భారీ మనీలాండరింగ్ బహిర్గతం..! Media: అప్పుడు నేను సిద్ధంగా లేను… ఇప్పుడు నాతో సంతోషంగా ఉండే అతడే నా నిజమైన తోడు అని రష్మికా వ్యాఖ్యలు!! దేశంలోనే తొలిసారిగా.. రూ.1,300 కోట్లతో మన ఆంధ్రప్రదేశ్ లోనే! ఆ జిల్లా దశ తిరిగినట్లే! ప్రైవేట్, పబ్లిక్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. యూఏఈలో యూనియన్ డే హంగామా! దేశమంతటా 4 రోజుల లాంగ్ వీకెండ్ సెలవులు! భారత్‌లో కొత్త తరం ఈ-పాస్‌పోర్ట్‌లు ప్రారంభం! అధునాతన భద్రతా ఫీచర్లతో... మరింత సౌకర్యంగా! Airtel services: లద్దాఖ్ మారుమూల గ్రామాలకు ఎయిర్టెల్ సేవలు.. దేశంలో ఇంకా 21k గ్రామాలు ఆఫ్‌లైన్‌! AP News: ధాన్యం కొనుగోళ్లలో సరికొత్త రికార్డు.. 48 గంటలు కాదు 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి రూ.560 కోట్లు జమ! కూటమి ప్రభుత్వం సక్సెస్! Cognizant clarification: సాఫ్ట్‌వేర్ వాడుక వివరాల కోసం మాత్రమే ఈ వ్యవస్థ.. కాగ్నిజెంట్ స్పష్టీకరణ! ప్రధానితో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. ఒక్కొక్కరికి రూ. 7,000.! పార్టీ కేడర్‌తో ప్రత్యేక సమావేశం.. Ramappa island: 13 కోట్లతో రామప్ప ఐలాండ్ అభివృద్ధి.. అద్భుత నమూనా విడుదల! iBomma Scam: ఐ-బొమ్మ కేసులో ఈడీ ఎంట్రీతో టెన్షన్ టెన్షన్! భారీ మనీలాండరింగ్ బహిర్గతం..! Media: అప్పుడు నేను సిద్ధంగా లేను… ఇప్పుడు నాతో సంతోషంగా ఉండే అతడే నా నిజమైన తోడు అని రష్మికా వ్యాఖ్యలు!! దేశంలోనే తొలిసారిగా.. రూ.1,300 కోట్లతో మన ఆంధ్రప్రదేశ్ లోనే! ఆ జిల్లా దశ తిరిగినట్లే! ప్రైవేట్, పబ్లిక్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. యూఏఈలో యూనియన్ డే హంగామా! దేశమంతటా 4 రోజుల లాంగ్ వీకెండ్ సెలవులు! భారత్‌లో కొత్త తరం ఈ-పాస్‌పోర్ట్‌లు ప్రారంభం! అధునాతన భద్రతా ఫీచర్లతో... మరింత సౌకర్యంగా! Airtel services: లద్దాఖ్ మారుమూల గ్రామాలకు ఎయిర్టెల్ సేవలు.. దేశంలో ఇంకా 21k గ్రామాలు ఆఫ్‌లైన్‌!

Maoist: విజయవాడలో మావోయిస్టుల కలకలం..! మెగా ఆపరేషన్‌లో 27 మంది అరెస్ట్‌!

2025-11-18 14:45:00
New Zealand Visa: న్యూజిలాండ్‌లో రెండు కొత్త సీజనల్ వీసాలు: విదేశీ ఉద్యోగార్థులకు శుభవార్త!!

విజయవాడ నగర శివార్లలో మావోయిస్టుల అకస్మాత్తు కదలికలు భద్రతా వ్యవస్థను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. అత్యంత విశ్వసనీయమైన సమాచారాన్ని అందుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రత్యేక దళాలు సంయుక్తంగా విస్తృత ఆపరేషన్ నిర్వహించాయి. కానూరు కొత్త ఆటోనగర్‌లోని ఓ భవనాన్ని గుట్టుగా ఆశ్రయం కేంద్రంగా మార్చుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్న 27 మంది మావోయిస్టులను ఈ దాడిలో అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో ఆక్టోపస్, గ్రేహౌండ్స్‌తో పాటు కేంద్ర బలగాలు కూడా పాల్గొనడం ఈ ఆపరేషన్‌కు ప్రత్యేక ప్రాధాన్యతను తీసుకొచ్చింది.

Hyderabad family: ఘోర బస్సు ప్రమాదం.. ఉమ్రా యాత్రకు వెళ్లిన హైదరాబాద్ కుటుంబం.. ఒకే కుటుంబంలో 18 మంది మృతి!

పోలీసుల వివరాల ప్రకారం, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఈ మావోయిస్టుల బృందం సుమారు పది రోజుల క్రితమే విజయవాడకు వచ్చినట్లు తేలింది. స్థానికులకు తనను కూలీ కార్మికులమని చెప్పి ఆటోనగర్ ప్రాంతంలో ఓ భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. అయితే, వారి కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయని నిఘా వర్గాలు గమనించాయి. అందిన సమాచారాన్ని పట్టుకుని బలగాలు మంగళవారం తెల్లవారుజామున ఆ ప్రాంతాన్ని పూర్తిగా ముట్టడించి మెరుపుదాడి చేశారు. ఈ ఆపరేషన్‌లో 12 మంది మహిళలు, నలుగురు కీలక స్థాయి నాయకులు, 11 మంది మిలీషియా సభ్యులు, సానుభూతిపరులను అరెస్ట్ చేసినట్లు అధికారులు ధృవీకరించారు.

పది లక్షల ఉద్యోగాలు ఖాళీ.. ఏఐ కంటే ఇది పెద్ద ప్రమాదమే!

విచారణలో భాగంగా మావోయిస్టులు నగర శివార్లలో నాలుగు చోట్ల ఆయుధాలు, పేలుడు పదార్థాలు, కమ్యూనికేషన్ పరికరాలతో డంప్‌లను ఏర్పాటు చేసినట్లు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో బలగాలు వెంటనే అప్రమత్తమై ఆటోనగర్ పరిసరాల్లో భారీ స్థాయిలో శోధనా చర్యలు ప్రారంభించాయి. డంప్‌లు గుర్తించేందుకు, స్వాధీనం చేసుకోవడానికి ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. ఇదే సమయంలో మావోయిస్టులకు ఆశ్రయం కల్పించిన భవన యజమాని గత నెలన్నరుగా విదేశాల్లో ఉన్నట్లు గుర్తించారు. దీంతో భవనాన్ని చూసుకునే వాచ్‌మేన్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ వేగవంతం చేశారు.

వైకుంఠ ద్వార దర్శనం.. 10 రోజుల్లో 8 లక్షల మంది భక్తులకు టోకెన్లు! 164 గంటలు - టీటీడీ ఛైర్మన్ కీలక ప్రకటనలు!

ఏజెన్సీ, అటవీ ప్రాంతాల్లోనే తరచుగా కనిపించే మావోయిస్టులు ఇప్పుడు వ్యూహం మార్చి నగరాల్లో గూడు ఏర్పరచుకోవడం భద్రతా వ్యవస్థకు కొత్త సవాలుగా మారింది. ముఖ్యంగా విజయవాడ వంటి కీలక నగరంలో స్థావరం ఏర్పరచుకునేందుకు చేసిన ప్రయత్నం పెద్ద ఎత్తున దృష్టిని ఆకర్షించింది. నగర వాతావరణంలో కలిసిపోయి తమ నెట్‌వర్క్‌ను విస్తరించే లక్ష్యంతోనే ఈ కదలికలు జరిగాయని అనుమానిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో విజయవాడలో భద్రత కట్టుదిట్టం చేయగా, అరెస్టయిన వారిని మరింత లోతుగా విచారించి వారి నెట్‌వర్క్‌ను పూర్తిగా ఛేదించేందుకు చర్యలు వేగవంతమయ్యాయి.

Farmers in AP: మొత్తం రూ.3,077 కోట్ల నిధుల విడుదల.. ఏపీలో రైతులకు శుభవార్త!
Administrative: సచివాలయాల పర్యవేక్షణకు 3-లేయర్ గవర్నెన్స్ మోడల్…! ఏపీ సర్కార్ సరికొత్త అడుగు!
16th Commission: పన్ను ఆదాయ పంపకాల్లో కీలక మార్పుల సూచన.. 16వ సంఘం రిపోర్ట్ రాష్ట్రపతికి!
Iran Visa: ఇరాన్ ప్రభుత్వం భారతీయ పౌరులకు అందించిన ఉచిత వీసా ఎంట్రీ రద్దుపై కీలక నిర్ణయం!!
Annapurna Studio: మలయాళ మిస్టరీ థ్రిల్లర్‌ను తెస్తున్న అన్నపూర్ణ స్టూడియోస్…! టాలీవుడ్‌లో నూతన అధ్యాయం!
తిరుమల తాజా సమాచారం! దర్శన సమయాల్లో స్వల్ప మార్పులు!

Spotlight

Read More →