AP Government: సోషల్ మీడియాలో నకిలీ పింఛన్ అప్లికేషన్ల వైరల్.. క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం! AP Politics: బిహార్‌లో ఐపీఎస్ అధికారిని అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు.. కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక మలుపు.! Electricity Services: విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్! వాట్సాప్‌లో టీజీఎస్‌పీడీసీఎల్ సేవలు..! UPI: మీ సిమ్ కార్డ్ బ్లాక్ అయిందా.... యూపీఐ పేమెంట్స్ సాధ్యమేనా? Errannaidu: ఆయన నా జీవితానికి దిక్సూచి.. ఎర్రన్నాయుడు సేవలను గుర్తు చేసుకున్న మంత్రి..!! Chandrababu: ప్రపంచంలోనే మన పోస్టల్ నెట్‌వర్క్ నంబర్ 1... పుట్టపర్తిలో సీఎం చంద్రబాబు! Kidney: అవి అతిగా వాడుతున్నారా? కిడ్నీలు డేంజర్ లో పడ్డట్టే! Tirumala: తిరుమల క్యూలైన్‌లో కలకలం...! శ్రీవారి దర్శనం క్యూలో భక్తురాలికి పాము కాటు..! Tirupati Flight Services: తిరుమల భక్తులకు శుభవార్త! అయోధ్య, వారణాసికి విమాన సర్వీసులు.. ఆధ్యాత్మిక యాత్ర ఇక ఈజీ! Credit Card: క్రెడిట్ కార్డ్ బిల్లులు సకాలంలో చెల్లించకపోతే ఏమవుతుంది? పూర్తి వివరాలు...! AP Government: సోషల్ మీడియాలో నకిలీ పింఛన్ అప్లికేషన్ల వైరల్.. క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం! AP Politics: బిహార్‌లో ఐపీఎస్ అధికారిని అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు.. కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక మలుపు.! Electricity Services: విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్! వాట్సాప్‌లో టీజీఎస్‌పీడీసీఎల్ సేవలు..! UPI: మీ సిమ్ కార్డ్ బ్లాక్ అయిందా.... యూపీఐ పేమెంట్స్ సాధ్యమేనా? Errannaidu: ఆయన నా జీవితానికి దిక్సూచి.. ఎర్రన్నాయుడు సేవలను గుర్తు చేసుకున్న మంత్రి..!! Chandrababu: ప్రపంచంలోనే మన పోస్టల్ నెట్‌వర్క్ నంబర్ 1... పుట్టపర్తిలో సీఎం చంద్రబాబు! Kidney: అవి అతిగా వాడుతున్నారా? కిడ్నీలు డేంజర్ లో పడ్డట్టే! Tirumala: తిరుమల క్యూలైన్‌లో కలకలం...! శ్రీవారి దర్శనం క్యూలో భక్తురాలికి పాము కాటు..! Tirupati Flight Services: తిరుమల భక్తులకు శుభవార్త! అయోధ్య, వారణాసికి విమాన సర్వీసులు.. ఆధ్యాత్మిక యాత్ర ఇక ఈజీ! Credit Card: క్రెడిట్ కార్డ్ బిల్లులు సకాలంలో చెల్లించకపోతే ఏమవుతుంది? పూర్తి వివరాలు...!

Iran Visa: ఇరాన్ ప్రభుత్వం భారతీయ పౌరులకు అందించిన ఉచిత వీసా ఎంట్రీ రద్దుపై కీలక నిర్ణయం!!

ఇరాన్‌లో ఉద్యోగాల పేరిట భారతీయులను మోసం చేస్తున్న సంఘటనలు పెరగడంతో ఆ దేశం భారత పాస్‌పోర్ట్ దారులకు ఇస్తున్న వీసా ఫ్రీ ఎంట్రీని నిలిపివేసింది. నవంబర్ 22 నుంచే ఈ

Published : 2025-11-18 12:58:00
Annapurna Studio: మలయాళ మిస్టరీ థ్రిల్లర్‌ను తెస్తున్న అన్నపూర్ణ స్టూడియోస్…! టాలీవుడ్‌లో నూతన అధ్యాయం!

ఇరాన్‌లో ఉద్యోగాల పేరిట భారతీయులను మోసం చేస్తున్న సంఘటనలు పెరగడంతో ఆ దేశం భారత పాస్‌పోర్ట్ దారులకు ఇస్తున్న వీసా ఫ్రీ ఎంట్రీని నిలిపివేసింది. నవంబర్ 22 నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరాన్‌ లో  ఉద్యోగం చూపిస్తామని చెప్పి  కొంతమంది ఏజెంట్లు భారతీయులను తప్పుదోవ పట్టించిన ఘటనలు బయటపడడంతో ఈ చర్య తీసుకున్నట్టు స్పష్టంగా వెల్లడించారు.

తిరుమల తాజా సమాచారం! దర్శన సమయాల్లో స్వల్ప మార్పులు!

ఇటీవలే  పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల నుంచి వచ్చిన యువతకు ఆకర్షణీయమైన ఉద్యోగాలు ఇస్తామని చెప్పి  ఇరాన్‌కు పంపినట్లు బయటపడింది. ఇరాన్‌కు చేరుకున్న తర్వాత వీరిలో కొందరిని గ్యాంగులు కిడ్నాప్ చేసి కుటుంబాల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు కేసులు నమోదవుతున్నాయి. వీసా మినహాయింపు సౌకర్యాన్ని  దుర్వినియోగం చేస్తున్నారని గుర్తించిన తర్వాతే ఇరాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.

Railway Station: రైల్వే స్టేషన్లలో అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్‌ల ఎంట్రీ! దేశవ్యాప్తంగా 1200 రెస్టారెంట్లలో..!

భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇప్పటికే అనేక కుటుంబాల నుంచి ఫిర్యాదులు స్వీకరించింది. ఉద్యోగం అనే నమ్మకంతో వెళ్లిన కొందరిని అక్కడి మాఫియా గుంపులు బందీలుగా పెట్టి చెల్లింపులు కోరిన ఘటనలు ప్రభుత్వ దృష్టికి వచ్చాయి. కొందరిని కొట్టిన వీడియోలు పంపి కుటుంబాలపై ఒత్తిడి పెంచారని కూడా అధికారులు పేర్కొన్నారు. ఇలాంటి ప్రమాదాల కారణంగా ఇప్పుడు భారత పౌరులు ఇరాన్‌లోకి వెళ్లాలంటే తప్పనిసరిగా వీసా తీసుకోవాల్సిందే.

ఏపీకి కేంద్రం శుభవార్త! ECMS కింద 17 కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్!

పసికందుల్లా మోసపోయిన బాధితుల్లో ఇటీవల విడిపించి తిరిగి భారతదేశానికి తీసుకువచ్చిన వారూ ఉన్నారు. గుజరాత్‌కి చెందిన నలుగురు యువకులు బ్యాంకాక్–దుబాయ్ మార్గం ద్వారా ఇరాన్ చేరుకున్న వెంటనే కిడ్నాప్‌కు గురయ్యారు. వారికి ఆస్ర్టేలియాకు పంపుతామని ఏజెంట్ నమ్మించి పంపినా, ఇరాన్ చేరిన వెంటనే మాఫియా చేతిలో చిక్కుకున్నారు. పెద్ద మొత్తంలో రహదారీ డబ్బును డిమాండ్ చేసిన తర్వాతే వారి విడుదల సాధ్యమైంది. భారత్–ఇరాన్ అధికారుల సమన్వయంతో ఈ కేసు పరిష్కారమైంది.

Village elections: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు డిసెంబర్‌లో.. అధికార యంత్రాంగం సిద్ధం!

ఇరాన్ పర్యాటకులకు మాత్రమే వీసా రహిత ప్రవేశాన్ని ఇస్తుంది. ఉద్యోగం, ట్రాన్సిట్ లేదా ఇతర ప్రయాణాల కోసం వీసా ఫ్రీ ఎంట్రీ ఇచ్చే విధానం అసలు ఉండదు. కానీ ఏజెంట్లు ఈ విషయంలో అబద్ధాలు చెప్పి యువతను విదేశాలకు పంపుతున్నారని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వీసా అవసరం లేదని చెబుతున్న ఏజెంట్లు ఎక్కువగా మోసపూరిత గ్యాంగులతో కలిసి పనిచేస్తున్న అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరించింది.

Premante : నవంబర్ 21న రాబోతున్న ప్రేమంటే.. ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్!

ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రజలకు స్పష్టమైన సూచన జారీ చేసింది — ఎవరైనా ఇరాన్‌కు వీసా లేకుండా తీసుకువెళ్తామంటే నమ్మొద్దు, ఉద్యోగ అవకాశాల పేరుతో ఎవరైనా విదేశాలకు పంపడం అనుమానాస్పదమని హెచ్చరించింది. ఇరాన్‌లో ఉద్యోగాలు చూపుతామని చెప్పి మోసం చేసే దందాలు పెరుగుతున్నాయని, స్వల్ప జాగ్రత్తతోనే ప్రాణాలను కాపాడుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. వీసా ఫ్రీ సదుపాయాన్ని నిలిపివేయడం వల్ల ఇలాంటి అక్రమ పనులకు అడ్డుకట్ట పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది

Ibomma: డబ్బు సంపాదించడం నీ వల్ల కాదు.. అవమానాలే నిర్మించిన iBomma.. అభిమానులకు బై చెప్పిన చివరి లేఖ!
ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు! ఆ రైతులందరికి డబ్బులు చెల్లించాల్సిందే..
Ap Govt: అవి అన్ని తప్పుడు ప్రచారాలు వాటిని నమ్మొద్దు...! ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన!
కాంగోలో మంత్రి విమానానికి ప్రమాదం.. ల్యాండింగ్ సమయంలో రన్‌వే నుంచి జారి మంటల్లో చిక్కుకుంది!

Spotlight

Read More →