AP Government: సోషల్ మీడియాలో నకిలీ పింఛన్ అప్లికేషన్ల వైరల్.. క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం! AP Politics: బిహార్‌లో ఐపీఎస్ అధికారిని అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు.. కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక మలుపు.! Electricity Services: విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్! వాట్సాప్‌లో టీజీఎస్‌పీడీసీఎల్ సేవలు..! Errannaidu: ఆయన నా జీవితానికి దిక్సూచి.. ఎర్రన్నాయుడు సేవలను గుర్తు చేసుకున్న మంత్రి..!! Chandrababu: ప్రపంచంలోనే మన పోస్టల్ నెట్‌వర్క్ నంబర్ 1... పుట్టపర్తిలో సీఎం చంద్రబాబు! Housing Scheme: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇళ్ల కేటాయింపు ముహూర్తం ఫిక్స్... ఎప్పుడంటే! Sunil Kumar: సునీల్ కుమార్ అప్పటివరకు సస్పెన్షన్ లోనే...ఉత్తర్వులు జారీ! Praja Vedika: నేడు (23/02) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: ఏపీలో వారికి తీపికబురు! రూ.2 లక్షల భీమా... ఉచితంగానే! పూర్తి వివరాలు.... Chandrababu: పుట్టపర్తిలో 'గ్రామీణ డాక్ సేవక్' సమ్మేళనం.. హాజరైన సీఎం,కేంద్రమంత్రులు! పాలకొల్లులో రూ.4.43 కోట్ల పనులకు శంకుస్థాపన.. AP Government: సోషల్ మీడియాలో నకిలీ పింఛన్ అప్లికేషన్ల వైరల్.. క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం! AP Politics: బిహార్‌లో ఐపీఎస్ అధికారిని అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు.. కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక మలుపు.! Electricity Services: విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్! వాట్సాప్‌లో టీజీఎస్‌పీడీసీఎల్ సేవలు..! Errannaidu: ఆయన నా జీవితానికి దిక్సూచి.. ఎర్రన్నాయుడు సేవలను గుర్తు చేసుకున్న మంత్రి..!! Chandrababu: ప్రపంచంలోనే మన పోస్టల్ నెట్‌వర్క్ నంబర్ 1... పుట్టపర్తిలో సీఎం చంద్రబాబు! Housing Scheme: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇళ్ల కేటాయింపు ముహూర్తం ఫిక్స్... ఎప్పుడంటే! Sunil Kumar: సునీల్ కుమార్ అప్పటివరకు సస్పెన్షన్ లోనే...ఉత్తర్వులు జారీ! Praja Vedika: నేడు (23/02) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: ఏపీలో వారికి తీపికబురు! రూ.2 లక్షల భీమా... ఉచితంగానే! పూర్తి వివరాలు.... Chandrababu: పుట్టపర్తిలో 'గ్రామీణ డాక్ సేవక్' సమ్మేళనం.. హాజరైన సీఎం,కేంద్రమంత్రులు! పాలకొల్లులో రూ.4.43 కోట్ల పనులకు శంకుస్థాపన..

Administrative: సచివాలయాల పర్యవేక్షణకు 3-లేయర్ గవర్నెన్స్ మోడల్…! ఏపీ సర్కార్ సరికొత్త అడుగు!

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల పనితీరును మరింత సమర్థవంతం చేయడానికి కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయాల పర్యవేక్షణ కోసం మండల, మున్సిపల్, జిల్

Published : 2025-11-18 13:24:00
16th Commission: పన్ను ఆదాయ పంపకాల్లో కీలక మార్పుల సూచన.. 16వ సంఘం రిపోర్ట్ రాష్ట్రపతికి!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల పనితీరును మరింత సమర్థవంతం చేయడానికి కీలక నిర్ణయం తీసుకుంది. సచివాలయాల పర్యవేక్షణ కోసం మండల, మున్సిపల్, జిల్లా స్థాయిల్లో ప్రత్యేక అధికారులను నియమించేందుకు ప్రక్రియ ప్రారంభించింది. మొదటి దశలో మండల స్థాయి పర్యవేక్షకుల నియామకాన్ని ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 660 మంది డిప్యూటీ మండల పరిషత్ అధికారులను డిప్యుటేషన్‌పై మండల పర్యవేక్షకులుగా నియమించనున్నారు. ఇటీవల పదోన్నతులు పొందిన గ్రేడ్-1 పంచాయతీ కార్యదర్శులు, జడ్పీ మరియు మండల కార్యాలయ పరిపాలన సిబ్బంది జాబితా ఇప్పటికే సచివాలయాల శాఖకు చేరడం వల్ల ప్రక్రియ వేగవంతం అయ్యింది. వీరి సేవలను గ్రామ, వార్డు సచివాలయాల పర్యవేక్షణలో వినియోగించనున్నారు.

Iran Visa: ఇరాన్ ప్రభుత్వం భారతీయ పౌరులకు అందించిన ఉచిత వీసా ఎంట్రీ రద్దుపై కీలక నిర్ణయం!!

ఇక రెండో దశలో, మున్సిపల్ స్థాయిలో సచివాలయాల పనితీరును పర్యవేక్షించేందుకు మున్సిపల్ శాఖ నుండి డిప్యుటేషన్‌పై 123 మంది అధికారులను కేటాయించనున్నారు. దీనిపై రెండు శాఖలు ఇప్పటికే చర్చలు జరిపాయి. డిప్యూటీ, అడిషనల్ కమిషనర్లను వార్డు సచివాలయాల పర్యవేక్షణ కోసం పంపాలనే సూచనపై చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ జాబితా మరో వారం లేదా పది రోజుల్లో సచివాలయాల శాఖకు చేరే అవకాశం ఉంది. మున్సిపల్ పరిపాలనా అనుభవం ఉన్న అధికారులను పర్యవేక్షణలో ప్రవేశపెట్టడం ద్వారా, వార్డు సచివాలయాల్లో సేవల నాణ్యత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

Annapurna Studio: మలయాళ మిస్టరీ థ్రిల్లర్‌ను తెస్తున్న అన్నపూర్ణ స్టూడియోస్…! టాలీవుడ్‌లో నూతన అధ్యాయం!

జిల్లా స్థాయి పర్యవేక్షణకు కూడా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా పరిషత్ సీఈవో, డిప్యూటీ సీఈవో, జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారులను ఈ బాధ్యతలకు నియమించనున్నారు. ఇందులో 70 శాతం మంది అధికారులు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల నుండి, మిగతా 30 శాతం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల నుండి డిప్యుటేషన్‌పై వస్తారు. ఈ నియామకాలు కూడా ఈ నెలాఖరులోగా పూర్తయ్యే అవకాశముంది. జిల్లాలోని సచివాలయాల కార్యకలాపాలను ఈ ఉన్నతాధికారులు పర్యవేక్షించడం ద్వారా ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

తిరుమల తాజా సమాచారం! దర్శన సమయాల్లో స్వల్ప మార్పులు!

అదేవిధంగా, రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించింది. ఏ కేటగిరీ సచివాలయంలో 6 మంది, బీ కేటగిరీలో 7 మంది, సీ కేటగిరీలో 8 మంది ఫంక్షనరీలు ఉన్నారు. వీరికి సాధారణ (General) మరియు ప్రత్యేక (Special Purpose) బాధ్యతలు అప్పగించారు. ఈ విభజన వల్ల ప్రతి సచివాలయంలో ఉద్యోగుల పనితీరు స్పష్టంగా నిర్వచించబడింది. ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన మూడు దశల పర్యవేక్షణ విధానం ద్వారా, సచివాలయాల సేవలు ప్రజలకు మరింత సులభంగా, వేగంగా చేరాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.

Railway Station: రైల్వే స్టేషన్లలో అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్‌ల ఎంట్రీ! దేశవ్యాప్తంగా 1200 రెస్టారెంట్లలో..!
ఏపీకి కేంద్రం శుభవార్త! ECMS కింద 17 కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్!
Village elections: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు డిసెంబర్‌లో.. అధికార యంత్రాంగం సిద్ధం!
కాంగోలో మంత్రి విమానానికి ప్రమాదం.. ల్యాండింగ్ సమయంలో రన్‌వే నుంచి జారి మంటల్లో చిక్కుకుంది!
Premante : నవంబర్ 21న రాబోతున్న ప్రేమంటే.. ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్!
Ibomma: డబ్బు సంపాదించడం నీ వల్ల కాదు.. అవమానాలే నిర్మించిన iBomma.. అభిమానులకు బై చెప్పిన చివరి లేఖ!

Spotlight

Read More →