Weather Report: ఏపీలో నిప్పుల కొలిమి.. 46 మండలాల్లో తీవ్ర వడగాలుల హెచ్చరికలు జారీ! Earthquake: ఈశాన్య భారతాన్ని వణికించిన భూకంపం.. ఐదు రాష్ట్రాల్లో భారీ ప్రకంపనలు! Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. 7.4 తీవ్రతతో వణికిన ఉత్తర తీరం! సునామి హెచ్చరికలు జారీ.... Weather Update: భగభగమంటున్న భానుడు... ఏపీలో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు! 300 మండలాల్లో హై అలర్ట్! Gardening Tips: మీ తోట పూల స్వర్గంలా మారాలా? ఈ హోమ్ మేడ్ లిక్విడ్ ఫెర్టిలైజర్ వాడి చూడండి! APSDMA Alert: ఏపీలో భానుడి భగభగలు... ఆ 4 గంటలు బయటకు రావొద్దు! AP Weather: నిప్పుల కొలిమిలా మారిన రాష్ట్రం... 66 మండలాలకు హై అలర్ట్! AP Weather Update: వాతావరణ శాఖ రెడ్ అలర్ట్.. ఒకవైపు వడగాలులు.. మరోవైపు పిడుగుల వాన! ఆ జిల్లాల్లో ఉరుములతో.. Weather Report: రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన... మైలా తుఫాన్ ఎఫెక్ట్! AP Full Rains: ఏపీలో వింత వాతావరణం.. ఒకవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు! Weather Report: ఏపీలో నిప్పుల కొలిమి.. 46 మండలాల్లో తీవ్ర వడగాలుల హెచ్చరికలు జారీ! Earthquake: ఈశాన్య భారతాన్ని వణికించిన భూకంపం.. ఐదు రాష్ట్రాల్లో భారీ ప్రకంపనలు! Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. 7.4 తీవ్రతతో వణికిన ఉత్తర తీరం! సునామి హెచ్చరికలు జారీ.... Weather Update: భగభగమంటున్న భానుడు... ఏపీలో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు! 300 మండలాల్లో హై అలర్ట్! Gardening Tips: మీ తోట పూల స్వర్గంలా మారాలా? ఈ హోమ్ మేడ్ లిక్విడ్ ఫెర్టిలైజర్ వాడి చూడండి! APSDMA Alert: ఏపీలో భానుడి భగభగలు... ఆ 4 గంటలు బయటకు రావొద్దు! AP Weather: నిప్పుల కొలిమిలా మారిన రాష్ట్రం... 66 మండలాలకు హై అలర్ట్! AP Weather Update: వాతావరణ శాఖ రెడ్ అలర్ట్.. ఒకవైపు వడగాలులు.. మరోవైపు పిడుగుల వాన! ఆ జిల్లాల్లో ఉరుములతో.. Weather Report: రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన... మైలా తుఫాన్ ఎఫెక్ట్! AP Full Rains: ఏపీలో వింత వాతావరణం.. ఒకవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు!

ఏపీకి మరో వాన ముప్పు.. ఒకటి, రెండు రోజుల్లోనే - తుపానులకు సిద్ధంగా ఉండాలని నిపుణుల సూచన!

నైరుతి రుతుపవనాల ప్రభావంతో కురిసిన భారీ వర్షాల నుంచి పూర్తిగా తేరుకోకముందే, ఆంధ్రప్రదేశ్‌కు మరో ముఖ్యమైన వాతావరణ సమాచారం అందింది. ఇక నుంచి ఈశాన్య రుతుపవనాల (Nor

Published : 2025-10-15 11:06:00
ఏదిపడితే అది మాట్లాడవద్దు – డీజే టిల్లు స్ట్రాంగ్ వార్నింగ్!

నైరుతి రుతుపవనాల ప్రభావంతో కురిసిన భారీ వర్షాల నుంచి పూర్తిగా తేరుకోకముందే, ఆంధ్రప్రదేశ్‌కు మరో ముఖ్యమైన వాతావరణ సమాచారం అందింది. ఇక నుంచి ఈశాన్య రుతుపవనాల (North-East Monsoon) సీజన్ మొదలు కానుంది. వాతావరణ శాఖ అధికారుల సమాచారం ప్రకారం, ఈశాన్య రుతుపవనాలు రేపు (అక్టోబర్ 16న) దేశంలోకి ప్రవేశించనున్నాయి. ఆ తర్వాత ఒకటి, రెండు రోజుల్లోనే ఇవి ఆంధ్రప్రదేశ్‌ను తాకే అవకాశం ఉందని తెలిపారు.

India’s Economic: భారత ఆర్థిక వ్యవస్థ శక్తి మరోసారి నిరూపణ..! IMF అంచనాల్లో అగ్రస్థానంలో..!

ఈసారి నైరుతి రుతుపవనాలు ముందుగానే వచ్చి, ముందుగానే వెనుదిరగడంతో, ఈశాన్య రుతుపవనాల ఆగమనానికి మార్గం సుగమమైంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఈ రుతుపవనాల ప్రభావం ఉంటుంది.

అద్భుతమైన ఆఫర్! BSNL రూ.99 ప్లాన్.... 15 రోజుల్లో అపరిమిత కాలింగ్ & డేటా!

ఈ ఏడాది ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో వర్షపాతంపై వాతావరణ నిపుణులు కొన్ని కీలకమైన అంచనాలను చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక వంటి దక్షిణ భారత రాష్ట్రాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.

Ban exit polls: ఎన్నికల అధికారుల హెచ్చరిక.. ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం.. నవంబర్ 6 ఉదయం 7 గంటల నుంచి!

ప్రస్తుతం కొనసాగుతున్న 'లానినొ' పరిస్థితులే ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. లానినొ ప్రభావం వల్ల సాధారణంగా ఈశాన్య రుతుపవనాలు మరింత బలపడి ఎక్కువ వర్షాలు కురుస్తాయి. దీనికి తోడు, అక్టోబర్ 22 లేదా 23 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఇది ఈశాన్య రుతుపవనాలను మరింత చురుగ్గా మార్చవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Super wood: నిర్మాణ రంగంలో కొత్త యుగం ప్రారంభం..! ఉక్కును మించిన సూపర్‌వుడ్‌..!

ఈశాన్య రుతుపవనాల సీజన్ అంటేనే తుపానుల సీజన్. అక్టోబర్, నవంబర్ నెలల్లో బంగాళాఖాతంలో తుపానులు ఏర్పడటానికి అనువైన వాతావరణం ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
అల్పపీడనం మరింత బలపడితే తుపానుగా మారే ప్రమాదం పొంచి ఉంది. అందుకే తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

బిహార్‌ పొలిటికల్ షాక్! తేజస్వి, లాలూ మధ్య టికెట్‌ వార్‌!

ఇప్పటికే కోస్తాంధ్ర, దక్షిణ తమిళనాడును ఆనుకుని బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనాల కారణంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కొత్తగా రాబోయే రుతుపవనాలతో వర్షాలు మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇటీవల ముగిసిన నైరుతి రుతుపవనాల సీజన్ రాష్ట్ర రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.

Praja Vedika: నేడు (15/10) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 515 మిల్లీమీటర్లకు గాను 530.9 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. అంటే, సాధారణ వర్షపాతమే నమోదైంది. అయితే, జూన్, జులై నెలల్లో వర్షాలు తక్కువగా పడి, ఆగస్టు, సెప్టెంబర్‌లలో కుండపోతగా కురవడంతో అనేక ప్రాంతాల్లో ఖరీఫ్ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పొలాల్లో నీరు నిలిచిపోవడం, తెగుళ్లు సోకడం వంటి కారణాలతో రైతులు భారీగా నష్టపోయారు.

JSW Industrial Park: విజయనగరంలో 45,000 ఉద్యోగ అవకాశాలు! భారీ పెట్టుబడులు.. బడా ప్రాజెక్టులు!

ఇప్పుడు ఈశాన్య రుతుపవనాలు కూడా భారీ వర్షాలను మోసుకొస్తుండటంతో, చేతికి రాబోతున్న పంటలకు మళ్లీ ముప్పు తప్పదేమోనని అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రైతులు తమ పంటలను కాపాడుకోవడానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.

Rajbhavan: అమరావతిలో మరో మెగా ప్రాజెక్ట్ ప్రారంభం! రూ.212 కోట్ల రాజ్ భవన్ నిర్మాణానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!
New Ambulance: పాత అంబులెన్స్‌లకు గుడ్‌బై! ఆధునిక సదుపాయాలతో కొత్త వాహనాలు సిద్ధం!
Credit Card: క్రెడిట్ కార్డు యూజర్లకు గుడ్ న్యూస్..! ఇలా చేస్తే లిమిట్ ఆటోమేటిక్‌గా పెరుగుతుంది..!
Train Tickets: ఇంటికే రైల్వే టికెట్..! పోస్టాఫీసులో సులభమైన రిజర్వేషన్..!
Vivo Pro: ఫోటోగ్రఫీ, గేమింగ్ కోసం పవర్ ఫుల్ సెల్ ఫోన్..! 200MP కెమెరాతో రాయల్ ట్రీట్..!
Strike Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. నవంబర్ 3 నుంచి అవి బంద్..!
Jagruti Youth: జాగృతి యూత్ ఫెడరేషన్ కొత్త ఉత్సాహం.. కవిత యాత్రతో నూతన జోరు!
Chiranjeevi Nayanthara: చిరంజీవి నయనతార జోడీ మేజిక్.. మీసాల పిల్ల పాట వైరల్!

Spotlight

Read More →