Petrol prices: ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు.. పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలం.. పానిక్ బయింగ్ వద్దు! New Map: రాజధానిపై పార్లమెంట్ చట్టం.. కొత్త మ్యాప్‌లో స్పష్టమైన సరిహద్దులు.. 28 జిల్లాల ఆంధ్రప్రదేశ్! AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! ఇకపై గ్రామ సభలు.. కీలక ఆదేశాలు జారీ! Chandrababu: నేడు ఆ జిల్లాలో చంద్రబాబు పర్యటన! రూ.5,400 కోట్ల భారీ పెట్టుబడితో రెండు ప్రాజెక్టులు.. Chandrababu: అనకాపల్లిలో చంద్రబాబు పర్యటన... రూ. 5,400 కోట్ల మెగా ప్రాజెక్ట్ కు శంకుస్థాపన! Bullet Train: ఏపీలో బుల్లెట్ ట్రైన్! కొత్త రూట్ మ్యాప్ ఇదే... 2 గంటల్లో హైదరాబాద్! New Pensions: ఏపీ ప్రజలకు అలర్ట్... కొత్త పెన్షన్లపై ప్రభుత్వం కీలక ప్రకటన! Assembly Elections 2026: బెంగాల్, తమిళనాడులో పోలింగ్ హోరు... Amaravati Vs Hyderabad: 8,352 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం! ఏపీసీఆర్‌డీఏ పరిధిలో మహా నగరం ఆవిష్కరణ! Land Pooling: అమరావతికి సరికొత్త మాస్టర్ ప్లాన్! తొలిరోజే 1,800 ఎకరాల భూమిని అప్పగించిన రైతులు! Petrol prices: ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు.. పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలం.. పానిక్ బయింగ్ వద్దు! New Map: రాజధానిపై పార్లమెంట్ చట్టం.. కొత్త మ్యాప్‌లో స్పష్టమైన సరిహద్దులు.. 28 జిల్లాల ఆంధ్రప్రదేశ్! AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! ఇకపై గ్రామ సభలు.. కీలక ఆదేశాలు జారీ! Chandrababu: నేడు ఆ జిల్లాలో చంద్రబాబు పర్యటన! రూ.5,400 కోట్ల భారీ పెట్టుబడితో రెండు ప్రాజెక్టులు.. Chandrababu: అనకాపల్లిలో చంద్రబాబు పర్యటన... రూ. 5,400 కోట్ల మెగా ప్రాజెక్ట్ కు శంకుస్థాపన! Bullet Train: ఏపీలో బుల్లెట్ ట్రైన్! కొత్త రూట్ మ్యాప్ ఇదే... 2 గంటల్లో హైదరాబాద్! New Pensions: ఏపీ ప్రజలకు అలర్ట్... కొత్త పెన్షన్లపై ప్రభుత్వం కీలక ప్రకటన! Assembly Elections 2026: బెంగాల్, తమిళనాడులో పోలింగ్ హోరు... Amaravati Vs Hyderabad: 8,352 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం! ఏపీసీఆర్‌డీఏ పరిధిలో మహా నగరం ఆవిష్కరణ! Land Pooling: అమరావతికి సరికొత్త మాస్టర్ ప్లాన్! తొలిరోజే 1,800 ఎకరాల భూమిని అప్పగించిన రైతులు!

JSW Industrial Park: విజయనగరంలో 45,000 ఉద్యోగ అవకాశాలు! భారీ పెట్టుబడులు.. బడా ప్రాజెక్టులు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పరిశ్రమల అభివృద్ధికి పెద్ద ఎత్తున భూములు కేటాయిస్తూ, కంపెనీలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తోంది. విజయనగరం, కర్నూలు, విశాఖపట్నం, ప

Published : 2025-10-15 09:10:00
Liquor Case: ఏపీలో కల్తీ మద్యం కేసు సంచలనం! మరో మాజీ మంత్రి... బయటపడ్డ వాట్సప్ చాట్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పరిశ్రమల అభివృద్ధికి పెద్ద ఎత్తున భూములు కేటాయిస్తూ, కంపెనీలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తోంది. విజయనగరం, కర్నూలు, విశాఖపట్నం, పల్నాడు, చిత్తూరు, ఏలూరు జిల్లాల్లో మెగా ఇండస్ట్రియల్ పార్కులు, ఫుడ్ పార్కులు, డ్రోన్ తయారీ యూనిట్లు, లాజిస్టిక్స్ హబ్స్, సిమెంట్ ప్లాంట్లు మరియు మహిళా పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనుండగా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి వీలు కల్పిస్తోంది.

ఏపీ విద్యార్థులకు బంపర్‌ గుడ్‌న్యూస్‌.. ఆ జిల్లాలో మాత్రమే - రేపు, ఎల్లుండి స్కూళ్లకు సెలవు..!

విజయనగరం జిల్లాలో జేఎస్‌డబ్ల్యూ ఇండస్ట్రియల్ పార్క్ లిమిటెడ్ 1,166.43 ఎకరాల్లో మెగా ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి అనుమతి పొందింది. ఈ ప్రాజెక్టుకు ₹531.36 కోట్ల పెట్టుబడి ఉంటుందని, సుమారు 45,000 మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తాత్కాలికంగా మేఘాద్రిగెడ్ రిజర్వాయర్ నుంచి నీటి సరఫరాను ప్రభుత్వం భరిస్తుంది. రాష్ట్ర ప్రైవేట్ పార్క్ పాలసీ ప్రకారం కంపెనీకి లక్ష్యాలను పూర్తిచేసిన తర్వాత ఎకరాకు రాయితీ, నాళా ఛార్జీల మినహాయింపులు లభిస్తాయి.

వయసు పైబడిన వారికి గుడ్ న్యూస్.. కొత్త యాంటీబయాటిక్ - తక్కువ డోస్ తో ఎక్కువ ప్రభావం!

కర్నూలు జిల్లాలో రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ₹808.03 కోట్ల పెట్టుబడితో ఫుడ్ పార్క్ నిర్మాణానికి అనుమతి పొందింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 500 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పిస్తారు. అలాగే, కర్నూలులో యాక్సెల్ ఈఎస్‌జీ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ 80 ఎకరాల్లో డ్రోన్‌లు, సెన్సర్లు, బయోచార్ తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తుంది. ప్రథమ దశలో ₹75 కోట్ల పెట్టుబడి, 700 మంది ఉద్యోగాల కల్పన, తర్వాత మొత్తం మూడు దశల్లో 3,000 ఉద్యోగాలు సృష్టించనుంది. భూమి ఎకరాకు ₹1 లక్ష రాయితీ ధరతో allot చేయబడింది.

గూగుల్ భారీ ప్రాజెక్ట్ పై బీబీసీ ప్రత్యేక కథనం.. రూ. 1.25 లక్షల కోట్లతో - అమెరికా వెలుపల ఇదే.!

విశాఖపట్నం జిల్లాలో అవంతి వేర్‌హౌసింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ₹319.75 కోట్ల పెట్టుబడితో పారిశ్రామిక, లాజిస్టిక్స్ హబ్ ఏర్పాటు చేస్తుంది. 20 ఎకరాలు ఎకరాకు ₹80 లక్షల రాయితీతో దశలవారీగా కేటాయించబడ్డాయి. పల్నాడు, చిత్తూరు, ఏలూరు జిల్లాల్లో సిమెంట్ ప్లాంట్లు, ఫుడ్ పార్కులు, సోయా మిల్క్ యూనిట్లు, క్రూడ్ పామ్ ఆయిల్ రిఫైనరీలు, మహిళా పారిశ్రామిక యూనిట్లు ఏర్పాటు చేయనున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, మూలధన సబ్సిడీలు, పన్ను మినహాయింపులు లాంటి పునరుద్దరణలు ఈ పరిశ్రమల అభివృద్ధికి సహాయపడతాయి.

Chiranjeevi Nayanthara: చిరంజీవి నయనతార జోడీ మేజిక్.. మీసాల పిల్ల పాట వైరల్!

ఈ భూమి కేటాయింపులు, ప్రోత్సాహకాలు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పారిశ్రామిక వ్యవస్థను బలోపేతం చేసి, స్థానికుల కోసం ఉపాధి అవకాశాలను పెంచుతూ, మొత్తం ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తున్నది. జేఎస్‌డబ్ల్యూ, రిలయన్స్, ఇతర ప్రముఖ పరిశ్రమల పెట్టుబడులు రాష్ట్రాన్ని తయారీ, లాజిస్టిక్స్, సాంకేతిక రంగాల్లో కేంద్రంగా నిలిపే దిశగా సహకరిస్తున్నాయి.

Jagruti Youth: జాగృతి యూత్ ఫెడరేషన్ కొత్త ఉత్సాహం.. కవిత యాత్రతో నూతన జోరు!
Strike Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. నవంబర్ 3 నుంచి అవి బంద్..!
Vivo Pro: ఫోటోగ్రఫీ, గేమింగ్ కోసం పవర్ ఫుల్ సెల్ ఫోన్..! 200MP కెమెరాతో రాయల్ ట్రీట్..!
Road Development: ఏపీలో మరో భారీ రహదారి ప్రాజెక్ట్‌! రూ.2,700 కోట్లతో.. ఆ రూట్లో నాలుగు వరుసలుగా! బెంగుళూరు 5 గంటల్లో చేరుకోవచ్చు!
Toll plaza: జాతీయ రహదారులపై ప్రయాణికులకు గుడ్ న్యూస్..! ఆ ఫిర్యాదు చేసి రూ.1,000 ఫాస్టాగ్ రీఛార్జ్ గెలుచుకోండి..!

Spotlight

Read More →