Petrol prices: ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు.. పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలం.. పానిక్ బయింగ్ వద్దు! New Map: రాజధానిపై పార్లమెంట్ చట్టం.. కొత్త మ్యాప్‌లో స్పష్టమైన సరిహద్దులు.. 28 జిల్లాల ఆంధ్రప్రదేశ్! AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! ఇకపై గ్రామ సభలు.. కీలక ఆదేశాలు జారీ! Chandrababu: నేడు ఆ జిల్లాలో చంద్రబాబు పర్యటన! రూ.5,400 కోట్ల భారీ పెట్టుబడితో రెండు ప్రాజెక్టులు.. Chandrababu: అనకాపల్లిలో చంద్రబాబు పర్యటన... రూ. 5,400 కోట్ల మెగా ప్రాజెక్ట్ కు శంకుస్థాపన! Bullet Train: ఏపీలో బుల్లెట్ ట్రైన్! కొత్త రూట్ మ్యాప్ ఇదే... 2 గంటల్లో హైదరాబాద్! New Pensions: ఏపీ ప్రజలకు అలర్ట్... కొత్త పెన్షన్లపై ప్రభుత్వం కీలక ప్రకటన! Assembly Elections 2026: బెంగాల్, తమిళనాడులో పోలింగ్ హోరు... Amaravati Vs Hyderabad: 8,352 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం! ఏపీసీఆర్‌డీఏ పరిధిలో మహా నగరం ఆవిష్కరణ! Land Pooling: అమరావతికి సరికొత్త మాస్టర్ ప్లాన్! తొలిరోజే 1,800 ఎకరాల భూమిని అప్పగించిన రైతులు! Petrol prices: ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు.. పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలం.. పానిక్ బయింగ్ వద్దు! New Map: రాజధానిపై పార్లమెంట్ చట్టం.. కొత్త మ్యాప్‌లో స్పష్టమైన సరిహద్దులు.. 28 జిల్లాల ఆంధ్రప్రదేశ్! AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! ఇకపై గ్రామ సభలు.. కీలక ఆదేశాలు జారీ! Chandrababu: నేడు ఆ జిల్లాలో చంద్రబాబు పర్యటన! రూ.5,400 కోట్ల భారీ పెట్టుబడితో రెండు ప్రాజెక్టులు.. Chandrababu: అనకాపల్లిలో చంద్రబాబు పర్యటన... రూ. 5,400 కోట్ల మెగా ప్రాజెక్ట్ కు శంకుస్థాపన! Bullet Train: ఏపీలో బుల్లెట్ ట్రైన్! కొత్త రూట్ మ్యాప్ ఇదే... 2 గంటల్లో హైదరాబాద్! New Pensions: ఏపీ ప్రజలకు అలర్ట్... కొత్త పెన్షన్లపై ప్రభుత్వం కీలక ప్రకటన! Assembly Elections 2026: బెంగాల్, తమిళనాడులో పోలింగ్ హోరు... Amaravati Vs Hyderabad: 8,352 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం! ఏపీసీఆర్‌డీఏ పరిధిలో మహా నగరం ఆవిష్కరణ! Land Pooling: అమరావతికి సరికొత్త మాస్టర్ ప్లాన్! తొలిరోజే 1,800 ఎకరాల భూమిని అప్పగించిన రైతులు!

బిహార్‌ పొలిటికల్ షాక్! తేజస్వి, లాలూ మధ్య టికెట్‌ వార్‌!

 బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆర్‌జేడీ పార్టీ అంతర్గతంగా ఉద్రిక్తతలు ఉధృతమవుతున్నాయి. పార్టీ అధినేత *లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కొంతమంది నేతలకు టికెట్లు కేటాయించ

Published : 2025-10-15 08:52:00
Praja Vedika: నేడు (15/10) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆర్‌జేడీ పార్టీ అంతర్గతంగా ఉద్రిక్తతలు ఉధృతమవుతున్నాయి. పార్టీ అధినేత *లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కొంతమంది నేతలకు టికెట్లు కేటాయించగా, ఆయన కుమారుడు సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్‌ వాటిని రద్దు చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్టీ లోపల నాయకత్వం ఎవరిదన్న ప్రశ్న మళ్లీ ముందుకు వచ్చింది.

JSW Industrial Park: విజయనగరంలో 45,000 ఉద్యోగ అవకాశాలు! భారీ పెట్టుబడులు.. బడా ప్రాజెక్టులు!

ఢిల్లీ కోర్టు విచారణ ముగించుకుని పట్నాకు చేరుకున్న లాలూ, తన పాత అనుచరులతో భేటీ అయి అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఆయన నిర్ణయంపై తేజస్వి తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మిత్రపక్షాలతో సీట్ల బేరసారాలు ఇంకా పూర్తికాకముందే టికెట్లు కేటాయించడం వ్యూహపరమైన తప్పిదమని తేజస్వి అభిప్రాయపడ్డారు. దీంతో రాత్రి సమావేశంలో ఆ టికెట్లు సాంకేతిక కారణాలు అంటూ వెనక్కి తీసుకోవడం జరిగింది.

Rajbhavan: అమరావతిలో మరో మెగా ప్రాజెక్ట్ ప్రారంభం! రూ.212 కోట్ల రాజ్ భవన్ నిర్మాణానికి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!

విపక్ష మహాగఠ్‌బంధన్‌లో సీట్ల పంచుకోలు ఇంకా పూర్తి కాలేదు. కాంగ్రెస్‌ 70–75 సీట్లు కోరుతుండగా  వీఐపీ పార్టీ 50 సీట్లు, ఉపముఖ్యమంత్రి పదవి డిమాండ్‌ చేస్తోంది.   సీపీఐ, సీపీఎం 24 స్థానాల చొప్పున అడుగుతున్నాయి అయితే ఆర్‌జేడీ మాత్రం కనీసం 134 సీట్లలో పోటీ చేయాలని స్పష్టం చేసింది. ఈ తగవుల వల్ల విపక్ష కూటమి సమయానికి అభ్యర్థుల జాబితా విడుదల చేయలేకపోతుంది.

New Ambulance: పాత అంబులెన్స్‌లకు గుడ్‌బై! ఆధునిక సదుపాయాలతో కొత్త వాహనాలు సిద్ధం!

తండ్రీ–కొడుకుల మధ్య విభేదాలు బహిరంగమవడంతో ఆర్‌జేడీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. లాలూ అనుభవం, తేజస్వి యువ నాయకత్వం – ఈ రెండు మధ్య సమతౌల్యం ఎలా సాధిస్తారన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. సీట్ల కేటాయింపులో విభేదాలు కొనసాగితే, పార్టీ  దెబ్బతినే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Liquor Case: ఏపీలో కల్తీ మద్యం కేసు సంచలనం! మరో మాజీ మంత్రి... బయటపడ్డ వాట్సప్ చాట్!

ఇక పాలక ఎన్‌డీఏ కూటమి ఎన్నికల ప్రణాళికను స్పష్టంగా ముందుకు తీసుకెళ్తోంది. బీజేపీ ఇప్పటికే తొలి జాబితా విడుదల చేసి ప్రచార కార్యక్రమాలు ప్రారంభించింది. సీనియర్ నేతలు, కొత్తవారికి సమాన అవకాశాలు ఇవ్వడం ద్వారా పార్టీ సమతౌల్యాన్ని కొనసాగిస్తోంది. మరోవైపు విపక్షాలు అంతర్గత విభేదాలతో తలమునకలై ఉండటంతో ఎన్‌డీఏకు ఇది రాజకీయంగా అదనపు లాభంగా మారవచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

ఏపీ విద్యార్థులకు బంపర్‌ గుడ్‌న్యూస్‌.. ఆ జిల్లాలో మాత్రమే - రేపు, ఎల్లుండి స్కూళ్లకు సెలవు..!
వయసు పైబడిన వారికి గుడ్ న్యూస్.. కొత్త యాంటీబయాటిక్ - తక్కువ డోస్ తో ఎక్కువ ప్రభావం!
గూగుల్ భారీ ప్రాజెక్ట్ పై బీబీసీ ప్రత్యేక కథనం.. రూ. 1.25 లక్షల కోట్లతో - అమెరికా వెలుపల ఇదే.!
Chiranjeevi Nayanthara: చిరంజీవి నయనతార జోడీ మేజిక్.. మీసాల పిల్ల పాట వైరల్!
Jagruti Youth: జాగృతి యూత్ ఫెడరేషన్ కొత్త ఉత్సాహం.. కవిత యాత్రతో నూతన జోరు!

Spotlight

Read More →