Chandrababu: నేడు ఆ జిల్లాలో చంద్రబాబు పర్యటన! రూ.5,400 కోట్ల భారీ పెట్టుబడితో రెండు ప్రాజెక్టులు.. Chandrababu: అనకాపల్లిలో చంద్రబాబు పర్యటన... రూ. 5,400 కోట్ల మెగా ప్రాజెక్ట్ కు శంకుస్థాపన! Bullet Train: ఏపీలో బుల్లెట్ ట్రైన్! కొత్త రూట్ మ్యాప్ ఇదే... 2 గంటల్లో హైదరాబాద్! New Pensions: ఏపీ ప్రజలకు అలర్ట్... కొత్త పెన్షన్లపై ప్రభుత్వం కీలక ప్రకటన! Assembly Elections 2026: బెంగాల్, తమిళనాడులో పోలింగ్ హోరు... Amaravati Vs Hyderabad: 8,352 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం! ఏపీసీఆర్‌డీఏ పరిధిలో మహా నగరం ఆవిష్కరణ! Land Pooling: అమరావతికి సరికొత్త మాస్టర్ ప్లాన్! తొలిరోజే 1,800 ఎకరాల భూమిని అప్పగించిన రైతులు! Praja Vedika: నేడు (23/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Development: ఉత్తరాంధ్రకు భారీ వరం... రూ. 500 కోట్లతో మరో భారీ పెట్టుబడికి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్!! Donald Trump: 36 గంటల్లో కీలక పరిణామం.. ఇరాన్-అమెరికా చర్చల పునఃప్రారంభంపై ప్రపంచవ్యాప్త ఉత్కంఠ.! Chandrababu: నేడు ఆ జిల్లాలో చంద్రబాబు పర్యటన! రూ.5,400 కోట్ల భారీ పెట్టుబడితో రెండు ప్రాజెక్టులు.. Chandrababu: అనకాపల్లిలో చంద్రబాబు పర్యటన... రూ. 5,400 కోట్ల మెగా ప్రాజెక్ట్ కు శంకుస్థాపన! Bullet Train: ఏపీలో బుల్లెట్ ట్రైన్! కొత్త రూట్ మ్యాప్ ఇదే... 2 గంటల్లో హైదరాబాద్! New Pensions: ఏపీ ప్రజలకు అలర్ట్... కొత్త పెన్షన్లపై ప్రభుత్వం కీలక ప్రకటన! Assembly Elections 2026: బెంగాల్, తమిళనాడులో పోలింగ్ హోరు... Amaravati Vs Hyderabad: 8,352 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం! ఏపీసీఆర్‌డీఏ పరిధిలో మహా నగరం ఆవిష్కరణ! Land Pooling: అమరావతికి సరికొత్త మాస్టర్ ప్లాన్! తొలిరోజే 1,800 ఎకరాల భూమిని అప్పగించిన రైతులు! Praja Vedika: నేడు (23/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Development: ఉత్తరాంధ్రకు భారీ వరం... రూ. 500 కోట్లతో మరో భారీ పెట్టుబడికి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్!! Donald Trump: 36 గంటల్లో కీలక పరిణామం.. ఇరాన్-అమెరికా చర్చల పునఃప్రారంభంపై ప్రపంచవ్యాప్త ఉత్కంఠ.!

Singapore: సింగపూర్‌లో అత్యాధునిక టువాస్ పోర్టును పరిశీలించిన ఏపీ మంత్రుల బృందం!

Singapore: ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం సింగపూర్‌లోని ప్రపంచ ప్రఖ్యాత పోర్టు సంస్థ PSA ఇంటర్నేషనల్ (పోర్ట్ ఆఫ్ సింగపూర్ అథారిటీ)ను సందర్శించింది.

Published : 2026-04-23 10:37:00

2040 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద, పూర్తిగా ఆటోమేటెడ్ టెర్మినల్‌..

పోర్టులో కంటైనర్ల తరలింపుకు డ్రైవర్ లేని ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం..

సింగపూర్: ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం సింగపూర్‌లోని ప్రపంచ ప్రఖ్యాత పోర్టు సంస్థ PSA ఇంటర్నేషనల్ (పోర్ట్ ఆఫ్ సింగపూర్ అథారిటీ)ను సందర్శించింది. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యాధునిక సాంకేతికతతో పనిచేసే పోర్టు నిర్వాహకుల్లో PSA ఒకటిగా గుర్తింపు పొందింది.

ఈ సందర్భంగా PSA ఆధ్వర్యంలో నడుస్తున్న (Tuas Port) టువాస్ పోర్టును మంత్రులు నేరుగా పరిశీలించారు. 2040 నాటికి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద, పూర్తిగా ఆటోమేటెడ్ టెర్మినల్‌గా రూపుదిద్దుకోనున్నట్లు అధికారులు వివరించారు.

పోర్టులో అమలు చేస్తున్న ఆధునిక సాంకేతికతలు మంత్రులను ఆకట్టుకున్నాయి. కంటైనర్ల రవాణాకు డ్రైవర్ లేని ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం, రిమోట్ కంట్రోల్ ద్వారా క్రేన్లను నిర్వహించడం వంటి విధానాలు అక్కడ అమలులో ఉన్నాయి. అలాగే షిప్పింగ్, లాజిస్టిక్స్, ప్రభుత్వ విభాగాల మధ్య సమాచారం వేగంగా డిజిటల్ రూపంలో మార్పిడి అవుతుండడం విశేషంగా నిలిచింది.

అదే విధంగా, రద్దీని తగ్గించేందుకు మరియు కంటైనర్ల కదలికలను ముందుగానే అంచనా వేయడానికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్మార్ట్ సిస్టమ్‌లు ఉపయోగిస్తున్నట్లు PSA ప్రతినిధులు వివరించారు. సోలార్ ఎనర్జీ వినియోగంతో ఈ పోర్టును ‘గ్రీన్ పోర్ట్’గా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.

ఈ పర్యటనలో మంత్రులు పీ నారాయణ, బీసీ జనార్ధన్ రెడ్డి, కింజరాపు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత, సత్య కుమార్ యాదవ్, అనగాని సత్య ప్రసాద్ పాల్గొన్నారు.

ఈ సందర్శన ద్వారా అత్యాధునిక పోర్టు నిర్వహణ విధానాలపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ పోర్టుల అభివృద్ధికి ఉపయోగపడే అనుభవాన్ని మంత్రులు సేకరించినట్లు సమాచారం.

Spotlight

Read More →