Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్! టీటీడీ మే నెల శ్రీవారి దర్శన టికెట్ల షెడ్యూల్ విడుదల! Hindu Temples: చనిపోయేలోపు దర్శించవలసిన 7 అద్భుత హిందూ ఆలయాలు! Kotappakonda: కోటప్పకొండలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రత్యేక పూజలు! Char Dham Yatra: చార్ ధామ్ యాత్ర 2026 ముహూర్తం ఫిక్స్! పూర్తి షెడ్యూల్ ఇదే! ఇది ఒక పెద్ద రహస్యం… బ్రహ్మ, విష్ణువు అంతటి వారికే అర్థం కాలేదట! Sri Kalahasti: శ్రీకాళహస్తి భక్తులకు గుడ్ న్యూస్..! కొత్త గిరి ప్రదక్షిణ మార్గం అందుబాటులోకి...! Dakshina Kashi: దక్షిణ కాశీలో కొత్త శకం.. వర్చువల్ గా గిరి ప్రదక్షిణ పనులకు అంకురార్పణ! TTD Good News: తిరుమలలో భక్తులకు బంపర్ ఆఫర్..! వాహన పూజ నుంచి ఉపనయనం వరకు తక్కువ ఫీజులు Maha Shivaratri: శివరాత్రి రోజున రేగు పండ్లు ఎందుకు తింటారు..? పురాణం చెబుతున్న నిజం ఇదే..! తిరుమల అప్‌డేట్: కొండపై కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే? Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్! టీటీడీ మే నెల శ్రీవారి దర్శన టికెట్ల షెడ్యూల్ విడుదల! Hindu Temples: చనిపోయేలోపు దర్శించవలసిన 7 అద్భుత హిందూ ఆలయాలు! Kotappakonda: కోటప్పకొండలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రత్యేక పూజలు! Char Dham Yatra: చార్ ధామ్ యాత్ర 2026 ముహూర్తం ఫిక్స్! పూర్తి షెడ్యూల్ ఇదే! ఇది ఒక పెద్ద రహస్యం… బ్రహ్మ, విష్ణువు అంతటి వారికే అర్థం కాలేదట! Sri Kalahasti: శ్రీకాళహస్తి భక్తులకు గుడ్ న్యూస్..! కొత్త గిరి ప్రదక్షిణ మార్గం అందుబాటులోకి...! Dakshina Kashi: దక్షిణ కాశీలో కొత్త శకం.. వర్చువల్ గా గిరి ప్రదక్షిణ పనులకు అంకురార్పణ! TTD Good News: తిరుమలలో భక్తులకు బంపర్ ఆఫర్..! వాహన పూజ నుంచి ఉపనయనం వరకు తక్కువ ఫీజులు Maha Shivaratri: శివరాత్రి రోజున రేగు పండ్లు ఎందుకు తింటారు..? పురాణం చెబుతున్న నిజం ఇదే..! తిరుమల అప్‌డేట్: కొండపై కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?

Simhachalam: సింహాచలం అప్పన్న భక్తులకు బిగ్ న్యూస్…! ఉత్తర ద్వార దర్శనం డేట్ ఫిక్స్!

సింహాచలం అప్పన్న స్వామి భక్తులకు ఆలయ అధికారులు కీలక సమాచారం అందించారు. జనవరి 30న ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ

Published : 2025-12-23 13:02:00
TTD Offers: నూతన వధూవరులకు టీటీడీ తీపికబురు…! శ్రీ‌వారి ఆశీస్సులతో ప్రత్యేక వివాహ ప్యాకేజ్!


సింహాచలం అప్పన్న స్వామి భక్తులకు ఆలయ అధికారులు కీలక సమాచారం అందించారు. జనవరి 30న ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనాలను నిర్వహించనున్నట్లు ఈవో ఎన్‌.సుజాత వెల్లడించారు. ఈ ప్రత్యేక దర్శనానికి భక్తుల నుంచి భారీ స్పందన ఉండనున్న నేపథ్యంలో, ఆలయ యాజమాన్యం ముందస్తు ఏర్పాట్లు చేపట్టింది. భక్తులు క్రమబద్ధంగా దర్శనం చేసుకునేలా ఆన్‌లైన్ టికెట్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు.

CM Chandrababu: టెక్ విద్యార్థులతో సీఎం చంద్రబాబు క్వాంటమ్ టాక్.. విశాఖ ఐటీ, నాలెడ్జ్ ఎకానమీకి కేంద్రంగా!

ముక్కోటి ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనానికి భక్తులకు రూ.100, రూ.300, రూ.500 ధరలలో ప్రత్యేక దర్శన టికెట్లు అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ టికెట్లను జనవరి 26 నుంచి 29వ తేదీ వరకు ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల వరకూ కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించారు. దర్శన టికెట్ల కోసం భక్తులు తప్పనిసరిగా ఆన్‌లైన్ విధానాన్నే అనుసరించాలని సూచించారు. నేరుగా ఆలయ కౌంటర్ల వద్ద టికెట్లు జారీ చేయబోమని, భక్తులు దళారులను ఆశ్రయించి మోసపోకూడదని ఆలయ అధికారులు హెచ్చరించారు.

ICICI Shock: క్రెడిట్ కార్డు వాడితే ఇక ఖర్చే ఖర్చు…! జనవరి నుంచి కొత్త నిబంధనలు!

ఉత్తర ద్వార దర్శన టికెట్లను www.aptemples.ap.gov.in అనే అధికారిక వెబ్‌సైట్ ద్వారా లేదా ‘మనమిత్ర’ వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా మాత్రమే పొందాలని తెలిపారు. ఉత్తర ద్వార దర్శనాలు పూర్తయిన అనంతరం, అదే రోజు ఉదయం 11 గంటల నుంచి సాధారణ రోజువారీ దర్శన టికెట్లు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఆ టికెట్లను భక్తులు కౌంటర్ల వద్ద గానీ, ఆన్‌లైన్‌లో గానీ కొనుగోలు చేయవచ్చని వెల్లడించారు. ఈ విధానం వల్ల దర్శనాల్లో రద్దీ తగ్గి, భక్తులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని అధికారులు అభిప్రాయపడ్డారు.

Future Technology: డిగ్రీ కాదు స్కిల్‌ ముఖ్యం.. క్వాంటం–ఏఐతో ఏపీ యువతను గ్లోబల్ స్థాయికి తీసుకు వెళ్లేందుకు సీఎం చంద్రబాబు ప్లాన్‌!!

ఇక మరోవైపు, సింహాచలం అప్పన్న స్వామి ఆలయంలో జరుగుతున్న అధ్యయనోత్సవాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా అయ్యవారి సేవ, అమ్మవారి సేవలు అత్యంత ఘనంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజ స్వామిని అర్చకులు పట్టు వస్త్రాలు, విలువైన ఆభరణాలతో సుందరంగా అలంకరించారు. అనంతరం స్వామివారిని బంగారు తొళక్కియాన్ పల్లకిలో ఊరేగింపుగా ఆలయ బేడామండపం వరకు తీసుకెళ్లారు. వేద మంత్రోచ్చారణలు, నాదస్వరాల మధ్య జరిగిన ఈ ఊరేగింపు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆండాళ్ సన్నిధి వద్ద స్వామి, అమ్మవార్లు పూలదండలు మార్చుకుని తాంబూల స్వీకారం చేశారు. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా తిరుప్పావై పాశురాల పారాయణం కూడా నిర్వహించారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని, స్వామివారిని నృత్యాలతో ఆరాధించడం విశేషంగా కనిపించింది.
 

Free Power Scheme: సెలూన్లకు ఉచిత విద్యుత్ ఎలా పొందాలి? పూర్తి వివరాలు!
NITI Aayog report: విదేశీ చదువుల్లో AP యువతే నెంబర్ వన్... నీతి ఆయోగ్ నివేదిక!
Anantapur: జగన్‌ పుట్టినరోజు వేడుకల్లో జంతు బలులు…! వైసీపీ కార్యకర్తలపై కేసులు!
Global Education: విదేశీ విద్యలో ఏపీ అగ్రస్థానం…! నీతి ఆయోగ్ షాకింగ్ డేటా!
RBI Big Update: జనవరి నెలలో బ్యాంకుల హాలిడే లిస్ట్ విడుదల…! ఆర్బీఐ కీలక ప్రకటన!
Entertainment News: డ్రెస్సింగ్‌పై శివాజీ సంచలన వ్యాఖ్యలు.. ‘గ్లామర్‌కు హద్దు ఉండాలి’ అంటూ చర్చకు తెర!!

Spotlight

Read More →