Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్... సకుటుంబ సపరివార సమేతంగా దోచేశారు! బిగుస్తున్న సీఐడీ ఉచ్చు! New Airport: విమానాశ్రయంపై మంత్రి కీలక ప్రకటన! మారబోతున్న ఆ ప్రాంతం రూపురేఖలు! GO 117: జీవో 117 రద్దు.. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం: మంత్రి లోకేష్! AP Assembly 2026: నాడు-నేడు, స్వర్ణగ్రామం పై హాట్ డిబేట్! Budget 2026: MSME రంగానికి కేంద్రం బిగ్ సపోర్ట్... రూ.10వేల కోట్ల ప్రత్యేక నిధి! Chandrababu: ఆ 5 గ్రామాలను తిరిగిచ్చేయండి.... ఏపీ సీఎంకు తుమ్మల విజ్ఞప్తి! AP Development: చంద్రబాబు నేతృత్వంలో మరో గ్లోబల్ సిలికాన్ వ్యాలీగా మారనున్న వైజాగ్! అసలేం జరుగుతుంది? AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! రెవెన్యూ శాఖలో భారీ మార్పు... ఇక నుండి...! Dwacra Womens: డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్! వడ్డీ లేని రుణాలు.. ఒక్కొక్కరికి రూ.1 లక్ష వరకు... Prajavedhika: టీడీపీ కార్యాలయంలో వైసీపీ అరాచకాలపై వేల సంఖ్యలో ఫిర్యాదులు! రేపటి (17 ఫిబ్రవరి 26) షెడ్యూల్ లో ఎవరెవరంటే? Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్... సకుటుంబ సపరివార సమేతంగా దోచేశారు! బిగుస్తున్న సీఐడీ ఉచ్చు! New Airport: విమానాశ్రయంపై మంత్రి కీలక ప్రకటన! మారబోతున్న ఆ ప్రాంతం రూపురేఖలు! GO 117: జీవో 117 రద్దు.. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం: మంత్రి లోకేష్! AP Assembly 2026: నాడు-నేడు, స్వర్ణగ్రామం పై హాట్ డిబేట్! Budget 2026: MSME రంగానికి కేంద్రం బిగ్ సపోర్ట్... రూ.10వేల కోట్ల ప్రత్యేక నిధి! Chandrababu: ఆ 5 గ్రామాలను తిరిగిచ్చేయండి.... ఏపీ సీఎంకు తుమ్మల విజ్ఞప్తి! AP Development: చంద్రబాబు నేతృత్వంలో మరో గ్లోబల్ సిలికాన్ వ్యాలీగా మారనున్న వైజాగ్! అసలేం జరుగుతుంది? AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! రెవెన్యూ శాఖలో భారీ మార్పు... ఇక నుండి...! Dwacra Womens: డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్! వడ్డీ లేని రుణాలు.. ఒక్కొక్కరికి రూ.1 లక్ష వరకు... Prajavedhika: టీడీపీ కార్యాలయంలో వైసీపీ అరాచకాలపై వేల సంఖ్యలో ఫిర్యాదులు! రేపటి (17 ఫిబ్రవరి 26) షెడ్యూల్ లో ఎవరెవరంటే?

Free Power Scheme: సెలూన్లకు ఉచిత విద్యుత్ ఎలా పొందాలి? పూర్తి వివరాలు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాయీ బ్రాహ్మణుల సంక్షేమానికి మరో కీలక అడుగు వేసింది. సెలూన్లు (కటింగ్ షాపులు) నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్న నాయీ బ్రాహ్మణులకు నెలకు 2

Published : 2025-12-23 12:17:00
NITI Aayog report: విదేశీ చదువుల్లో AP యువతే నెంబర్ వన్... నీతి ఆయోగ్ నివేదిక!


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాయీ బ్రాహ్మణుల సంక్షేమానికి మరో కీలక అడుగు వేసింది. సెలూన్లు (కటింగ్ షాపులు) నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్న నాయీ బ్రాహ్మణులకు నెలకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందించే పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగానికి కరెంట్ బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు (జీఓ) ఇప్పటికే జారీ కాగా, నవంబర్ నెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. అయితే ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేయాలన్న విషయంపై చాలామందికి స్పష్టత లేకపోవడంతో, కొందరు దళారులను ఆశ్రయించి మోసపోతున్న పరిస్థితి కనిపిస్తోంది.

Anantapur: జగన్‌ పుట్టినరోజు వేడుకల్లో జంతు బలులు…! వైసీపీ కార్యకర్తలపై కేసులు!

సెలూన్లకు ఉచిత విద్యుత్ పథకాన్ని పొందాలంటే లబ్ధిదారుడు ముందుగా తన పరిధిలోని విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ (AE) కు దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం ఒక రిక్వెస్ట్ లెటర్ (విజ్ఞాపన పత్రం) సిద్ధం చేసుకోవాలి. ఈ దరఖాస్తుతో పాటు లేబర్ లైసెన్స్, సెలూన్ షాప్ ఎదుట లబ్ధిదారుడు నిలబడి ఉన్న ఫోటో, ప్రస్తుత కరెంట్ బిల్ జిరాక్స్, ఎమ్మార్వో కార్యాలయం నుంచి పొందిన కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా జత చేయాలి. అదనంగా సెలూన్ షాప్‌కు సంబంధించిన రెంటల్ అగ్రిమెంట్ ఉంటే దానిని కూడా సమర్పించాలి. ఒకవేళ అగ్రిమెంట్ లేకపోతే అఫిడవిట్ జతచేయాలని అధికారులు సూచిస్తున్నారు.

Global Education: విదేశీ విద్యలో ఏపీ అగ్రస్థానం…! నీతి ఆయోగ్ షాకింగ్ డేటా!

ఈ అన్ని పత్రాలను ఒకసారి పూర్తిగా పరిశీలించిన తర్వాత దరఖాస్తు సెట్‌ను విద్యుత్ శాఖ ఏఈకి సమర్పించాలి. అనంతరం ఏఈ ఆ దరఖాస్తును అడ్మినిస్ట్రేటివ్ అధికారుల వద్దకు పంపిస్తారు. అక్కడ నుంచి అనుమతి లభించిన వెంటనే లబ్ధిదారుడి సెలూన్‌కు ఉచిత విద్యుత్ పథకం వర్తింపజేస్తారు. దరఖాస్తు ప్రక్రియ మొత్తం అధికారికంగానే జరుగుతుందని, మధ్యవర్తులు లేదా దళారులను ఆశ్రయించాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం కూడా లేదని చెబుతున్నారు.

RBI Big Update: జనవరి నెలలో బ్యాంకుల హాలిడే లిస్ట్ విడుదల…! ఆర్బీఐ కీలక ప్రకటన!

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు టీడీపీ కూటమి ప్రభుత్వం నాయీ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ పథకాన్ని మరింత విస్తరించింది. గతంలో నెలకు 150 యూనిట్లుగా ఉన్న ఉచిత విద్యుత్ పరిమితిని 200 యూనిట్లకు పెంచుతూ జీఓ జారీ చేసింది. నాయీ బ్రాహ్మణులతో పాటు చేనేత కార్మికులకు కూడా ఈ పథకం వర్తిస్తోంది. హ్యాండ్లూమ్ యూనిట్లకు 200 యూనిట్లు, పవర్ లూమ్ యూనిట్లకు 500 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల చిన్న వృత్తిదారులపై ఆర్థిక భారం తగ్గి, వారి జీవన స్థితిగతులు మెరుగుపడతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
 

Entertainment News: డ్రెస్సింగ్‌పై శివాజీ సంచలన వ్యాఖ్యలు.. ‘గ్లామర్‌కు హద్దు ఉండాలి’ అంటూ చర్చకు తెర!!
Gift Scheme 2026: రేషన్ కార్డు ఉందా.. అయితే జీడిపప్పుతో సహా అన్ని మీకే!!
RET Tax: బార్లు, రెస్టారెంట్లకు గుడ్ న్యూస్…! అధికారిక జనాభానే ఫైనల్… హైకోర్టు క్లారిటీ!
AP Tribal Developmentt: ఏపీలో ఆ రెండు జిల్లాలకు మహర్దశ! రూ.98 కోట్లతో అభివృద్ధి పనులు... ఎన్నో ఏళ్ల కల!
కేంద్ర ఉద్యోగుల జీతాలపై కీలక నిర్ణయం.. శాలరీలు 35% వరకు పెరుగుతాయా... 8వ పే కమిషన్‌పై చర్చలు హాట్!
Women Empowerment: మహిళ సంఘాలకు భారీ గుడ్‌న్యూస్.. పది రోజుల్లో మరో కొత్త పథకం..!

Spotlight

Read More →