Aadhaar KYC: ఆధార్ అప్‌డేట్ మిస్ అవొద్దు! పిల్లల ఆధార్‌పై UIDAI కీలక సూచనలు! Election Workers: బీఎల్‌వోలకు ఏపీ సర్కార్ బంపర్ గిఫ్ట్…! పారితోషికం రెట్టింపు! Bangladesh: బంగ్లా రాజకీయాల్లో పవర్ షిఫ్ట్.. తారిఖ్ రీఎంట్రీతో కొత్త అంచనాలు Swarnandhra 2047: స్వర్ణాంధ్ర 2047 దిశగా కీలక అడుగు.. పదిసూత్రాల అమలుపై సీఎం చంద్రబాబు సమీక్ష!! District Reorganisation: జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఏపీ ప్రభుత్వం పునఃసమీక్ష! ఆ మండలాలు నెల్లూరులోనే...? AP Government: క్రిస్మస్ వేళ పాస్టర్లకు కూటమి కానుక.. ఖాతాల్లో నేరుగా అంత మొత్తం!! Kendriya Vidyalaya: ఏపీలో కొత్తగా కేంద్రీయ విద్యాలయం... 2026 లో ప్రారంభం... ఎక్కడంటే! AP Government: ఏపీలో వారందరికీ తీపికబురు! అకౌంట్లోకి డబ్బులు జమ.. చెక్ చేసుకోండి! Ap Sankranti Gift: ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక... మరో హామీ అమలు..! Land Acquistion: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు కేంద్ర గెజిట్ నోటిఫికేషన్! ఈ 4 జిల్లాల్లో భూసేకరణ... Aadhaar KYC: ఆధార్ అప్‌డేట్ మిస్ అవొద్దు! పిల్లల ఆధార్‌పై UIDAI కీలక సూచనలు! Election Workers: బీఎల్‌వోలకు ఏపీ సర్కార్ బంపర్ గిఫ్ట్…! పారితోషికం రెట్టింపు! Bangladesh: బంగ్లా రాజకీయాల్లో పవర్ షిఫ్ట్.. తారిఖ్ రీఎంట్రీతో కొత్త అంచనాలు Swarnandhra 2047: స్వర్ణాంధ్ర 2047 దిశగా కీలక అడుగు.. పదిసూత్రాల అమలుపై సీఎం చంద్రబాబు సమీక్ష!! District Reorganisation: జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఏపీ ప్రభుత్వం పునఃసమీక్ష! ఆ మండలాలు నెల్లూరులోనే...? AP Government: క్రిస్మస్ వేళ పాస్టర్లకు కూటమి కానుక.. ఖాతాల్లో నేరుగా అంత మొత్తం!! Kendriya Vidyalaya: ఏపీలో కొత్తగా కేంద్రీయ విద్యాలయం... 2026 లో ప్రారంభం... ఎక్కడంటే! AP Government: ఏపీలో వారందరికీ తీపికబురు! అకౌంట్లోకి డబ్బులు జమ.. చెక్ చేసుకోండి! Ap Sankranti Gift: ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక... మరో హామీ అమలు..! Land Acquistion: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు కేంద్ర గెజిట్ నోటిఫికేషన్! ఈ 4 జిల్లాల్లో భూసేకరణ...

Free Power Scheme: సెలూన్లకు ఉచిత విద్యుత్ ఎలా పొందాలి? పూర్తి వివరాలు!

2025-12-23 12:17:00
NITI Aayog report: విదేశీ చదువుల్లో AP యువతే నెంబర్ వన్... నీతి ఆయోగ్ నివేదిక!


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాయీ బ్రాహ్మణుల సంక్షేమానికి మరో కీలక అడుగు వేసింది. సెలూన్లు (కటింగ్ షాపులు) నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్న నాయీ బ్రాహ్మణులకు నెలకు 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందించే పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగానికి కరెంట్ బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులు (జీఓ) ఇప్పటికే జారీ కాగా, నవంబర్ నెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. అయితే ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేయాలన్న విషయంపై చాలామందికి స్పష్టత లేకపోవడంతో, కొందరు దళారులను ఆశ్రయించి మోసపోతున్న పరిస్థితి కనిపిస్తోంది.

Anantapur: జగన్‌ పుట్టినరోజు వేడుకల్లో జంతు బలులు…! వైసీపీ కార్యకర్తలపై కేసులు!

సెలూన్లకు ఉచిత విద్యుత్ పథకాన్ని పొందాలంటే లబ్ధిదారుడు ముందుగా తన పరిధిలోని విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ (AE) కు దరఖాస్తు చేసుకోవాలి. ఇందుకోసం ఒక రిక్వెస్ట్ లెటర్ (విజ్ఞాపన పత్రం) సిద్ధం చేసుకోవాలి. ఈ దరఖాస్తుతో పాటు లేబర్ లైసెన్స్, సెలూన్ షాప్ ఎదుట లబ్ధిదారుడు నిలబడి ఉన్న ఫోటో, ప్రస్తుత కరెంట్ బిల్ జిరాక్స్, ఎమ్మార్వో కార్యాలయం నుంచి పొందిన కుల ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా జత చేయాలి. అదనంగా సెలూన్ షాప్‌కు సంబంధించిన రెంటల్ అగ్రిమెంట్ ఉంటే దానిని కూడా సమర్పించాలి. ఒకవేళ అగ్రిమెంట్ లేకపోతే అఫిడవిట్ జతచేయాలని అధికారులు సూచిస్తున్నారు.

Global Education: విదేశీ విద్యలో ఏపీ అగ్రస్థానం…! నీతి ఆయోగ్ షాకింగ్ డేటా!

ఈ అన్ని పత్రాలను ఒకసారి పూర్తిగా పరిశీలించిన తర్వాత దరఖాస్తు సెట్‌ను విద్యుత్ శాఖ ఏఈకి సమర్పించాలి. అనంతరం ఏఈ ఆ దరఖాస్తును అడ్మినిస్ట్రేటివ్ అధికారుల వద్దకు పంపిస్తారు. అక్కడ నుంచి అనుమతి లభించిన వెంటనే లబ్ధిదారుడి సెలూన్‌కు ఉచిత విద్యుత్ పథకం వర్తింపజేస్తారు. దరఖాస్తు ప్రక్రియ మొత్తం అధికారికంగానే జరుగుతుందని, మధ్యవర్తులు లేదా దళారులను ఆశ్రయించాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం కూడా లేదని చెబుతున్నారు.

RBI Big Update: జనవరి నెలలో బ్యాంకుల హాలిడే లిస్ట్ విడుదల…! ఆర్బీఐ కీలక ప్రకటన!

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు టీడీపీ కూటమి ప్రభుత్వం నాయీ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ పథకాన్ని మరింత విస్తరించింది. గతంలో నెలకు 150 యూనిట్లుగా ఉన్న ఉచిత విద్యుత్ పరిమితిని 200 యూనిట్లకు పెంచుతూ జీఓ జారీ చేసింది. నాయీ బ్రాహ్మణులతో పాటు చేనేత కార్మికులకు కూడా ఈ పథకం వర్తిస్తోంది. హ్యాండ్లూమ్ యూనిట్లకు 200 యూనిట్లు, పవర్ లూమ్ యూనిట్లకు 500 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల చిన్న వృత్తిదారులపై ఆర్థిక భారం తగ్గి, వారి జీవన స్థితిగతులు మెరుగుపడతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
 

Entertainment News: డ్రెస్సింగ్‌పై శివాజీ సంచలన వ్యాఖ్యలు.. ‘గ్లామర్‌కు హద్దు ఉండాలి’ అంటూ చర్చకు తెర!!
Gift Scheme 2026: రేషన్ కార్డు ఉందా.. అయితే జీడిపప్పుతో సహా అన్ని మీకే!!
RET Tax: బార్లు, రెస్టారెంట్లకు గుడ్ న్యూస్…! అధికారిక జనాభానే ఫైనల్… హైకోర్టు క్లారిటీ!
AP Tribal Developmentt: ఏపీలో ఆ రెండు జిల్లాలకు మహర్దశ! రూ.98 కోట్లతో అభివృద్ధి పనులు... ఎన్నో ఏళ్ల కల!
కేంద్ర ఉద్యోగుల జీతాలపై కీలక నిర్ణయం.. శాలరీలు 35% వరకు పెరుగుతాయా... 8వ పే కమిషన్‌పై చర్చలు హాట్!
Women Empowerment: మహిళ సంఘాలకు భారీ గుడ్‌న్యూస్.. పది రోజుల్లో మరో కొత్త పథకం..!

Spotlight

Read More →