Dhanurmasam: నేటి నుంచి ధనుర్మాసం ఆరంభం.. విష్ణు భక్తులకు పవిత్ర మాసం! Akhanda-2: అఖండ-2’లో బాలయ్య కూతురు ఎవరో తెలుసా... నెట్టింట హాట్ డిస్కషన్! Elon Musk: 600 బిలియన్ డాలర్ల మైలురాయి.. ఎలాన్ మస్క్ మరో చరిత్రాత్మక రికార్డు! Emirates Airlines: అంతరించిపోతున్న వన్యప్రాణుల రక్షణ కోసం ఎమిరేట్స్ సరికొత్త ఆవిష్కరణ..!!! Workers: ఏపీలో వారికి గుడ్ న్యూస్..! ఉపాధి హామీ వేతనాలకు రూ.988 కోట్లు విడుదల! Public Health Andhra Pradesh: ప్రివెంటివ్ హెల్త్‌పై దృష్టి... ప్రజల వైద్య ఖర్చులు తగ్గించేందుకు సీఎం చంద్రబాబు కార్యాచరణ!! New Airport: ఏపీలో కొత్త ఎయిర్ పోర్ట్ పై భారీ శుభవార్త చెప్పిన కేంద్రమంత్రి! మరో ఆరు నెలల్లో ఎగరనున్న విమానం... Minister Atchannaidu: ఆక్వా కల్చర్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సంపూర్ణ సహకారం.. మంత్రి అచ్చెన్నాయుడు! TDP: త్రిసభ్య కమిటీలతో సీఎం చంద్రబాబు సమీక్ష... జిల్లా అధ్యక్షులు ఖరారు! Mandarin Oriental: లగ్జరీ అనుభూతి అంటే ఇదే మరి... దుబాయ్ మాండరిన్ ఓరియెంటల్ హోటల్ ప్రత్యేకత! Dhanurmasam: నేటి నుంచి ధనుర్మాసం ఆరంభం.. విష్ణు భక్తులకు పవిత్ర మాసం! Akhanda-2: అఖండ-2’లో బాలయ్య కూతురు ఎవరో తెలుసా... నెట్టింట హాట్ డిస్కషన్! Elon Musk: 600 బిలియన్ డాలర్ల మైలురాయి.. ఎలాన్ మస్క్ మరో చరిత్రాత్మక రికార్డు! Emirates Airlines: అంతరించిపోతున్న వన్యప్రాణుల రక్షణ కోసం ఎమిరేట్స్ సరికొత్త ఆవిష్కరణ..!!! Workers: ఏపీలో వారికి గుడ్ న్యూస్..! ఉపాధి హామీ వేతనాలకు రూ.988 కోట్లు విడుదల! Public Health Andhra Pradesh: ప్రివెంటివ్ హెల్త్‌పై దృష్టి... ప్రజల వైద్య ఖర్చులు తగ్గించేందుకు సీఎం చంద్రబాబు కార్యాచరణ!! New Airport: ఏపీలో కొత్త ఎయిర్ పోర్ట్ పై భారీ శుభవార్త చెప్పిన కేంద్రమంత్రి! మరో ఆరు నెలల్లో ఎగరనున్న విమానం... Minister Atchannaidu: ఆక్వా కల్చర్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సంపూర్ణ సహకారం.. మంత్రి అచ్చెన్నాయుడు! TDP: త్రిసభ్య కమిటీలతో సీఎం చంద్రబాబు సమీక్ష... జిల్లా అధ్యక్షులు ఖరారు! Mandarin Oriental: లగ్జరీ అనుభూతి అంటే ఇదే మరి... దుబాయ్ మాండరిన్ ఓరియెంటల్ హోటల్ ప్రత్యేకత!

BITS: బిట్‌శాట్–2026తో బిట్స్ పిలానీలో అడ్మిషన్లు..! రెండు సెషన్లలో పరీక్ష..!

2025-12-16 11:40:00
Sajjanar: కన్నవారి పట్ల బాధ్యత చూపాలి.. పిల్లలకు సజ్జనార్ సూచన!

రాజస్థాన్‌లోని పిలానీలో ఉన్న దేశ ప్రఖ్యాత విద్యాసంస్థ బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (BITS Pilani) 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇందుకోసం నిర్వహించే బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అడ్మిషన్ టెస్ట్ (BITSAT)–2026 వివరాలను అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రవేశ పరీక్షలో సాధించిన స్కోర్ ఆధారంగా పిలానీ, హైదరాబాద్, కేకే బిర్లా గోవా క్యాంపస్‌లలోని ఇంటిగ్రేటెడ్ ఫస్ట్ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఇంటర్మీడియట్ అర్హతతో బీఈ, బీటెక్, బీఫార్మసీ, ఎంఎస్సీ కోర్సుల్లో అడ్మిషన్లు పొందే అవకాశం ఉంటుంది.

AP Railway News: ఏపీ మీదుగా నడిచే రైళ్ల షెడ్యూల్ మార్పులు! జనవరి 1 నుంచి అమల్లోకి...

బిట్‌శాట్–2026 పరీక్షను రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. అభ్యర్థులు కావాలంటే రెండు సెషన్లకు హాజరయ్యే అవకాశం కల్పించారు. ఈ రెండు సెషన్లలో వచ్చిన స్కోర్లలో ఉత్తమమైన (Best Score) స్కోర్‌ను మాత్రమే ఫైనల్ మెరిట్ కోసం పరిగణనలోకి తీసుకుంటారు. ఈ విధానం వల్ల విద్యార్థులకు మరోసారి అవకాశం లభించడంతో పాటు మెరుగైన ర్యాంకు సాధించే అవకాశాలు పెరుగుతాయి. పరీక్ష పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు.

Amit shah: ఎంపీలతో భేటీ అయిన అమిత్ షా.. జనగణన, డీలిమిటేషన్‌పై చర్చ!

బీఈ, ఎంఎస్సీ, బీఫార్మసీ కోర్సులకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు అంతర్జాతీయ అవకాశాలు కూడా అందుబాటులో ఉన్నాయి. బిట్స్ పిలానీతో కలిసి ఆస్ట్రేలియాలోని RMIT యూనివర్సిటీ (మెల్‌బోర్న్), అమెరికాలోని అయోవా స్టేట్ యూనివర్సిటీ (Ames, USA), యూనివర్సిటీ ఎట్ బఫెలో (న్యూయార్క్), రెన్సెలార్ పాలిటెక్నిక్ ఇన్‌స్టిట్యూట్ (న్యూయార్క్), ఫ్రాన్స్‌లోని సెంట్రల్ సుపెర్లాక్ పారిస్ వంటి ప్రముఖ విశ్వవిద్యాలయాలతో 2+2 జాయింట్ కొలాబరేటివ్ ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్‌లలో విద్యార్థులు మొదటి రెండు సంవత్సరాలు భారత్‌లోని బిట్స్ పిలానీ క్యాంపస్‌లో చదివి, మిగిలిన రెండేళ్లు ఎంపిక చేసిన విదేశీ విశ్వవిద్యాలయంలో చదివే అవకాశం ఉంటుంది.

Gold Price: మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంతంటే!

అర్హతల విషయానికి వస్తే, అభ్యర్థులు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ లేదా బయాలజీ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌లో కనీసం 75 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ప్రవేశాలు పూర్తిగా బిట్‌శాట్–2026 మెరిట్ ఆధారంగానే కల్పిస్తారు. సెషన్–1 దరఖాస్తులు డిసెంబర్ 15, 2025 నుంచి మార్చి 16, 2026 వరకు ఆన్‌లైన్‌లో స్వీకరిస్తారు. సెషన్ 1 & 2 రెండింటికీ కలిపి దరఖాస్తు రుసుము పురుష అభ్యర్థులకు రూ.5,400, మహిళా అభ్యర్థులకు రూ.4,400గా నిర్ణయించారు. సెషన్–1 పరీక్ష ఏప్రిల్ 15 నుంచి 17 వరకు, సెషన్–2 పరీక్ష మే 24 నుంచి 26 వరకు నిర్వహించనున్నారు.

Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ! సర్వదర్శనానికి 15 గంటల సమయం!
EPFO: పీఎఫ్‌ ఖాతాదారులకు గుడ్‌న్యూస్‌... వడ్డీ రేట్ల పై కీలక నిర్ణయం!
Constable Recruitment: మంగళగిరిలో 5,757 మంది కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు! సీఎం చంద్రబాబు హాజరు!
YONO 2.0: UPI చెల్లింపులు మరింత ఈజీ! SBI నుండి యోనో 2.0 లాంచ్...
Biometric: ఏపీ స్కూల్ పిల్లలకు గుడ్ న్యూస్..! స్కూల్స్‌లోనే ఉచితంగా.. లాస్ట్ డేట్ త్వరలోనే..!
PawanKalyan: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్! 9 రోజుల్లోనే..

Spotlight

Read More →