ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మే నెలాఖరుకల్లా ఏపీ రోడ్లకు కొత్త రూపు! ఆ ప్రాంతాలకు మహర్దశ - మంత్రి కీలక ప్రకటన.! House: ఇందిరమ్మ ఇళ్ల నిధుల విడుదలపై ప్రభుత్వం కీలక ప్రకటన! డబ్బులు ఆటోమేటిక్‌గా..! Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయం... వలసలకు బ్రేక్! ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగాల వరం! Iran: ఇరాన్‌లో నిరసనల వెనుక అసలు కారణమిదే.. అసంతృప్తి ఉధృతి! యువతకు ఆదర్శం... వివేకానంద జయంతి వేడుకలలో.. ఏపీ ప్రభుత్వ USA ప్రత్యేక ప్రతినిధి జయరాం! Indian Politics: ఆ రాష్ట్రంలో కమలం ప్రభుత్వమే లక్ష్యం… ‘మిషన్ 2026’కు అమిత్ షా శ్రీకారం..!! ISRO: సరిహద్దులపై కన్నేసే ‘అన్వేషణ’..! ఇస్రో కొత్త ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ప్రయోగం! Delhi: రిపబ్లిక్ డేకు ఢిల్లీ సిద్ధం..! వైమానిక విన్యాసాల కోసం 1275 కిలోల చికెన్ ఆర్డర్..! Trump: ఇరాన్ అశాంతిపై ట్రంప్ బ్రీఫింగ్.. 47 ఏళ్ల నొప్పి పేలింది.. వీధుల్లో అగ్నిపోరాటం! Student To Leader: “స్టూడెంట్ టు లీడర్” విజన్‌.... మంత్రిని నేరుగా కలసి తన ఐడియా వినిపించిన తెనాలి విద్యార్థిని! ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మే నెలాఖరుకల్లా ఏపీ రోడ్లకు కొత్త రూపు! ఆ ప్రాంతాలకు మహర్దశ - మంత్రి కీలక ప్రకటన.! House: ఇందిరమ్మ ఇళ్ల నిధుల విడుదలపై ప్రభుత్వం కీలక ప్రకటన! డబ్బులు ఆటోమేటిక్‌గా..! Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయం... వలసలకు బ్రేక్! ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగాల వరం! Iran: ఇరాన్‌లో నిరసనల వెనుక అసలు కారణమిదే.. అసంతృప్తి ఉధృతి! యువతకు ఆదర్శం... వివేకానంద జయంతి వేడుకలలో.. ఏపీ ప్రభుత్వ USA ప్రత్యేక ప్రతినిధి జయరాం! Indian Politics: ఆ రాష్ట్రంలో కమలం ప్రభుత్వమే లక్ష్యం… ‘మిషన్ 2026’కు అమిత్ షా శ్రీకారం..!! ISRO: సరిహద్దులపై కన్నేసే ‘అన్వేషణ’..! ఇస్రో కొత్త ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ప్రయోగం! Delhi: రిపబ్లిక్ డేకు ఢిల్లీ సిద్ధం..! వైమానిక విన్యాసాల కోసం 1275 కిలోల చికెన్ ఆర్డర్..! Trump: ఇరాన్ అశాంతిపై ట్రంప్ బ్రీఫింగ్.. 47 ఏళ్ల నొప్పి పేలింది.. వీధుల్లో అగ్నిపోరాటం! Student To Leader: “స్టూడెంట్ టు లీడర్” విజన్‌.... మంత్రిని నేరుగా కలసి తన ఐడియా వినిపించిన తెనాలి విద్యార్థిని!

Farmers: కర్నూల్‌ రైతుల ఖాతాల్లో నిధులు…! మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన!

2026-01-03 10:48:00
Traffic Rules: కొత్త రూల్స్ వచ్చేశాయ్! ఇక నుండి అవి తప్పనిసరి... చెల్లించక తప్పదు భారీ మూల్యం!

కర్నూలు జిల్లా కోడుమూరులో నేడు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన ఖరీఫ్ ఉల్లి రైతులు ఎదుర్కొన్న సంక్షోభంపై కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించనున్నారు. గత కొంతకాలంగా ఉల్లి ధరలు పడిపోవడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనగా, ఈ సమస్యను ప్రభుత్వం పూర్తిగా గుర్తించి తక్షణమే పరిష్కార మార్గాలు చేపట్టిందని మంత్రి స్పష్టం చేశారు. రైతుల నష్టాన్ని తగ్గించడమే లక్ష్యంగా మార్కెట్ జోక్యానికి ప్రభుత్వం ముందుకొచ్చిందని తెలిపారు.

Dwacra Womens: ఏపీలో వారికి పండగే పండగ... సంవత్సరానికి రూ.25 లక్షలు!

ఖరీఫ్ ఉల్లి రైతులకు మద్దతుగా మార్క్‌ఫెడ్ ద్వారా భారీ స్థాయిలో ఉల్లి కొనుగోళ్లు చేపట్టినట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. కనీస మద్దతు ధర (MSP) కింద 69,779 క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేయగా, ధర వ్యత్యాస చెల్లింపు పథకం (PDPS) కింద మరో 99,157 క్వింటాళ్ల ఉల్లి కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఈ రెండు పథకాల ద్వారా మొత్తం 1,68,936 క్వింటాళ్ల ఉల్లిని ప్రభుత్వం కొనుగోలు చేయగా, ఇందుకోసం సుమారు రూ.17.22 కోట్ల వ్యయం చేసినట్లు వివరించారు. ఈ చర్యల వల్ల మార్కెట్లో ధర పతనాన్ని అడ్డుకోవడంతో పాటు రైతులకు నేరుగా ఆర్థిక భరోసా లభించిందని పేర్కొన్నారు.

Grok content : Xలో అశ్లీల ట్రెండ్స్‌.. గ్రోక్ దుర్వినియోగంపై సీరియస్!

అదేవిధంగా, కర్నూలు మరియు కడప జిల్లాలకు చెందిన 37,752 మంది రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన ప్రత్యేక సహాయం నేడు రైతుల ఖాతాల్లో జమ కానున్నట్లు మంత్రి తెలిపారు. హెక్టారుకు రూ.50,000 చొప్పున మొత్తం రూ.128.33 కోట్లను నేరుగా డీబీటీ విధానంలో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామని చెప్పారు. ఇందులో కేవలం కర్నూలు జిల్లాలోనే 31,352 మంది రైతులకు రూ.99.92 కోట్లు అందనున్నాయని తెలిపారు. ఈ సహాయం రైతులకు తక్షణ ఉపశమనంగా నిలవడంతో పాటు సాగు కొనసాగింపుకు బలాన్ని ఇస్తుందని మంత్రి పేర్కొన్నారు.

Railway Bridge: ఏపీలో కొత్త రైల్వే బ్రిడ్జి రెడీ..! 40 కిలోమీటర్ల అదనపు ప్రయాణానికి చెక్…!

రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యమని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (FPOలు) బలోపేతం చేయడం ద్వారా సమూహ మార్కెటింగ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. దీని వల్ల మధ్యవర్తుల ప్రమేయం తగ్గి, రైతులకు న్యాయమైన ధరలు లభించే అవకాశం ఉంటుందన్నారు. భవిష్యత్తులో కూడా వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం మరిన్ని సంస్కరణలు చేపట్టనున్నట్లు తెలిపారు. రైతుల ఆదాయం పెంపే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.

Government Employees: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త! అకౌంట్‌లలోకి డబ్బులు పడ్డాయ్... చెక్ చేసుకోండి!
Pawankalyan: ఆ ఆలయానికి రూ.35.19 కోట్ల నిధులు... పవన్‌కల్యాణ్ చేతుల మీదుగా శంకుస్థాపన!
Aadhaar Jobs: 10వ తరగతి అర్హతతో ఆధార్ ఉద్యోగాలు…! 282 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల!
Land Regestration: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు!
Praja Vedika: నేడు (3/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Fatty Liver: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా... లివర్ సమస్య ఉన్నట్లే! జర భద్రం గురూ!

Spotlight

Read More →