Tobacco Products: ఫిబ్రవరి నుంచి పొగాకు వినియోగదారులకు భారీ షాక్.. సిగరెట్లు, బీడీ, పాన్ మసాలాపై కేంద్రం కీలక నిర్ణయం..!! ఉద్యోగులే సంస్థ బలం... టీడీపీ కార్యాలయంలో సిబ్బందికి న్యూ ఇయర్ కానుకలు! ఏపీలో వారికి తీపికబురు.. రుణమాఫీ నుంచి ఉద్యోగుల డీఏ పెంపు వరకు.. పండగ తెచ్చిన సర్కార్! ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.14 కోట్లతో కొత్తగా మరో స్టేడియం.. భూముల ధరలకు రెక్కలు! Ward Secretariat: కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం! వార్డు సచివాలయాలకు పేరు మార్పు! Interest Free Loans: ఏపీలో వారికి వడ్డీ లేని రుణాలు! 50 శాతం వరకు రాయితీ కూడా... త్వరపడండి! ఏపీ రేషన్ కార్డుదారులకు శుభవార్త.. కిలో రూ.20 మాత్రమే! ఎన్ని కావాలంటే అన్ని తీసుకెళ్ళొచ్చు! Municipality Upgrade: ప్రభుత్వ కీలక నిర్ణయం! ఏపీలో మూడు మున్సిపాలిటీలకు గ్రేడ్ పెంపు.. AP Government: ఏపీలో వాళ్లందరికీ గుడ్ న్యూస్! న్యూ ఇయర్ కానుక.. ఒక్కొకరికి రూ.12 వేలు! Pensioners Issue: పెన్షన్ పెంచకపోతే ఆ పని చేస్తాం! వృద్ధుల బెదిరింపుకు తలొగ్గిన ప్రభుత్వం! Tobacco Products: ఫిబ్రవరి నుంచి పొగాకు వినియోగదారులకు భారీ షాక్.. సిగరెట్లు, బీడీ, పాన్ మసాలాపై కేంద్రం కీలక నిర్ణయం..!! ఉద్యోగులే సంస్థ బలం... టీడీపీ కార్యాలయంలో సిబ్బందికి న్యూ ఇయర్ కానుకలు! ఏపీలో వారికి తీపికబురు.. రుణమాఫీ నుంచి ఉద్యోగుల డీఏ పెంపు వరకు.. పండగ తెచ్చిన సర్కార్! ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.14 కోట్లతో కొత్తగా మరో స్టేడియం.. భూముల ధరలకు రెక్కలు! Ward Secretariat: కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం! వార్డు సచివాలయాలకు పేరు మార్పు! Interest Free Loans: ఏపీలో వారికి వడ్డీ లేని రుణాలు! 50 శాతం వరకు రాయితీ కూడా... త్వరపడండి! ఏపీ రేషన్ కార్డుదారులకు శుభవార్త.. కిలో రూ.20 మాత్రమే! ఎన్ని కావాలంటే అన్ని తీసుకెళ్ళొచ్చు! Municipality Upgrade: ప్రభుత్వ కీలక నిర్ణయం! ఏపీలో మూడు మున్సిపాలిటీలకు గ్రేడ్ పెంపు.. AP Government: ఏపీలో వాళ్లందరికీ గుడ్ న్యూస్! న్యూ ఇయర్ కానుక.. ఒక్కొకరికి రూ.12 వేలు! Pensioners Issue: పెన్షన్ పెంచకపోతే ఆ పని చేస్తాం! వృద్ధుల బెదిరింపుకు తలొగ్గిన ప్రభుత్వం!

Pension Alert: ఏపీ పింఛన్‌దారులకు బిగ్ రిలీఫ్…! పింఛన్ ముందే అందజేత.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

2025-12-14 07:58:00
New Pensions: అమరావతిలో భూమి లేని పేదలకు శుభవార్త.. రూ.5 వేల పింఛన్ పునరుద్ధరణ! వెంటనే దరఖాస్తు చేసుకోండి!


ఆంధ్రప్రదేశ్‌లోని పింఛన్‌దారులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక గమనిక జారీ చేసింది. జనవరి 2026 నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ విషయంలో ముఖ్యమైన మార్పు చోటుచేసుకుంది. సాధారణంగా ప్రతి నెల ఒకటో తేదీన పింఛన్లు పంపిణీ చేయడం పరిపాటి కాగా, ఈసారి జనవరి ఒకటో తేదీ ప్రభుత్వ సెలవు కావడంతో పింఛన్లను ఒకరోజు ముందుగానే అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో జనవరి నెల పింఛన్లు డిసెంబర్ 31వ తేదీనే లబ్ధిదారులకు అందనున్నాయి. ఈ మార్పుతో పింఛన్‌దారులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా చూడాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది.

దర్శకుడు నుండి ప్రొడ్యూసర్‌గా మారిన మరో టాలీవుడ్ ప్రముఖుడు.. పరిశ్రమకు కొత్త శక్తి...

డిసెంబర్ 31వ తేదీ ఉదయం 7 గంటల నుంచే పింఛన్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి పింఛన్ మొత్తాన్ని అందించనున్నారు. ఎక్కువ మంది లబ్ధిదారులకు అదే రోజున పింఛన్ అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. సెలవులు, పబ్లిక్ హాలిడేలు ఉన్న సందర్భాల్లో గతంలోనూ ప్రభుత్వం ఇదే తరహా నిర్ణయాలు తీసుకుంది. లబ్ధిదారులకు ఆలస్యం లేకుండా నగదు అందాలన్న ఉద్దేశంతో పరిస్థితులకు అనుగుణంగా పంపిణీ తేదీల్లో మార్పులు చేస్తూ వస్తోంది.

Bigg Boss: బిగ్‌బాస్ హౌస్‌లో షాకింగ్ ట్విస్ట్.. సుమన్ శెట్టి ఎలిమినేట్!

గతేడాది కూడా ఇదే విధంగా జనవరి నెల పింఛన్లను డిసెంబర్ 31వ తేదీన అందించిన విషయం తెలిసిందే. అప్పట్లో కూడా జనవరి ఒకటో తేదీ సెలవు కావడంతో ప్రభుత్వం ముందస్తుగా పింఛన్ల పంపిణీ చేసింది. ఈసారి కూడా అదే విధానాన్ని కొనసాగిస్తూ 2026 జనవరి పింఛన్లను ముందుగానే అందించేందుకు సిద్ధమైంది. ఏవైనా ప్రత్యేక పరిస్థితులు, సెలవులు లేదా పరిపాలనా కారణాలు ఉన్నప్పుడు లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం సకాలంలో నిర్ణయాలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు.

CM Revanth welcomes:శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మెస్సీకి సీఎం రేవంత్ స్వాగతం.. ప్రత్యేక మీట్ అండ్ గ్రీట్!

సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద వృద్ధులు, వితంతువులు, కల్లుగీత కార్మికులు, నేత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, పూర్తిస్థాయి వైకల్యం ఉన్నవారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి పింఛన్లు అందిస్తున్నారు. వృద్ధులు, వితంతువులకు నెలకు రూ.4,000, దివ్యాంగులకు రూ.6,000, పూర్తిస్థాయి వైకల్యం ఉన్నవారికి రూ.15,000, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి నెలకు రూ.10,000 చొప్పున పింఛన్ అందుతోంది. గతంలో వాలంటీర్ల ద్వారా ఈ పింఛన్లు పంపిణీ చేయగా, ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితోనే పంపిణీ జరుగుతోంది.
 

YCP Big Shock: జగన్‌కు దిమ్మతిరిగే షాక్‌... టీడీపీలోకి వైసీపీ కీలక నేత.. అదే బాటలో మరో ఇద్దరు కార్పొరేటర్లు..
Indian Railways: వందే భారత్ రైళ్లలో ఇక స్థానిక రుచులు... రైల్వే సంచలన నిర్ణయం..
Amaravati: ఏపీ రాజధాని అమరావతిలో భూమి లేని పేదలకు గుడ్ న్యూస్! గతంలో రద్దు… ఇప్పుడు పునరుద్ధరణ..!
పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! వైసీపీ నాయకుల భూకబ్జాపై - అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి!
Tours: కోల్‌కతాలో గ్రీన్ వెకేషన్..! పర్యాటకం కూడా పర్యావరణ పరిరక్షణే..!
నయీ చేతన 4.0... మహిళల మౌనం బలహీనత కాకూడదు! కేంద్ర మంత్రి పిలుపు!

Spotlight

Read More →