Amaravathi: అమరావతిలో అభివృద్ధి పరుగులు... వాటికి భారీ భూ కేటాయింపులు! Nara Lokesh: మైలవరం స్కూల్‌లో లోకేష్ తనిఖీ! ప్రధానోపాధ్యాయుడు జాన్ సస్పెన్షన్... Chandrababu: చంద్రబాబు భద్రతా బృందానికి అరుదైన సత్కారం! సీఎస్ఓ కు ‘మహోన్నత సేవా పతకం’!కాన్వాయ్ డ్రైవర్ కు ఉత్తమ సేవా పతకం. Chandrababu: ఏపీలో 14 వేల మెట్రిక్ టన్నుల గ్యాస్ నిల్వలు... ముఖ్యమంత్రి కీలక ప్రకటన..! YSRCP: రేపల్లెలో వైసీపీ ఇన్ ఛార్జ్ హల్ చల్... సీఐ అంతు చూస్తానంటూ వార్నింగ్! Land Irregularities: పల్నాడు జిల్లాలో భూ అక్రమాలపై సర్కార్ వేటు.. కీలక ఆదేశాలు జారీ! Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్ర మంత్రులతో కీలక భేటీ! AP Government: ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్... వడ్డీలో 50% రాయితీ! త్వరపడండి... Chandrababu: ఇమామ్, మౌజమ్‌లకు గుడ్ న్యూస్! నేటి రాత్రి లోపే బకాయిల విడుదల... సీఎం ఆదేశాలు! Minister Savitha: భావి తరాలకు అమరజీవి చరిత్రే స్ఫూర్తి- మంత్రి సవిత! Amaravathi: అమరావతిలో అభివృద్ధి పరుగులు... వాటికి భారీ భూ కేటాయింపులు! Nara Lokesh: మైలవరం స్కూల్‌లో లోకేష్ తనిఖీ! ప్రధానోపాధ్యాయుడు జాన్ సస్పెన్షన్... Chandrababu: చంద్రబాబు భద్రతా బృందానికి అరుదైన సత్కారం! సీఎస్ఓ కు ‘మహోన్నత సేవా పతకం’!కాన్వాయ్ డ్రైవర్ కు ఉత్తమ సేవా పతకం. Chandrababu: ఏపీలో 14 వేల మెట్రిక్ టన్నుల గ్యాస్ నిల్వలు... ముఖ్యమంత్రి కీలక ప్రకటన..! YSRCP: రేపల్లెలో వైసీపీ ఇన్ ఛార్జ్ హల్ చల్... సీఐ అంతు చూస్తానంటూ వార్నింగ్! Land Irregularities: పల్నాడు జిల్లాలో భూ అక్రమాలపై సర్కార్ వేటు.. కీలక ఆదేశాలు జారీ! Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. కేంద్ర మంత్రులతో కీలక భేటీ! AP Government: ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్... వడ్డీలో 50% రాయితీ! త్వరపడండి... Chandrababu: ఇమామ్, మౌజమ్‌లకు గుడ్ న్యూస్! నేటి రాత్రి లోపే బకాయిల విడుదల... సీఎం ఆదేశాలు! Minister Savitha: భావి తరాలకు అమరజీవి చరిత్రే స్ఫూర్తి- మంత్రి సవిత!

AP Employees: ఏపీలో ఆ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెరగనుందా? తుది నిర్ణయం ఎప్పుడంటే?

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, 9 మరియు 10 షెడ్యూల్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు అంశం మరోసారి చర్చకు వచ్చింది. ఈ న

Published : 2026-01-06 07:01:00
Aviation News: ఆ రాష్ట్రానికి శుభవార్త… కొత్త విమానాశ్రయ నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్!!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, 9 మరియు 10 షెడ్యూల్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు అంశం మరోసారి చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సోమవారం సమావేశమైంది. ఈ సమావేశం ఆన్‌లైన్ వేదికగా జరిగింది.

రేషన్ కార్డు ఉన్నవారికి అకౌంట్లోనే డబ్బులు! దేశవ్యాప్తంగా మొదలైన ఆసక్తికర చర్చ! కేంద్రం బిగ్ ఆఫర్..

ఈ కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచడం సాధ్యమా? దానికి సంబంధించిన న్యాయ, పరిపాలనా అంశాలు ఏమిటి? అనే విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం కోర్టు ఆదేశాల మేరకు 62 ఏళ్ల వయోపరిమితితో కొనసాగుతున్న 2831 మంది ఉద్యోగుల పరిస్థితినీ కమిటీ పరిశీలించింది.

Womens Jobs : మరో వారం రోజులే టైమ్.. వెంటనే అప్లై చేసుకోండి!

ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచితే ప్రభుత్వంపై పడే ఆర్థిక భారంపైనా ఉపసంఘం దృష్టి సారించింది. వేతనాలు, పెన్షన్లు, ఇతర భత్యాల రూపంలో ప్రభుత్వ ఖజానాపై ఎంత మేర ప్రభావం ఉంటుందనే అంశాన్ని సమీక్షించింది. వయోపరిమితి పెంపుతో వచ్చే అదనపు ఖర్చులపై స్పష్టత అవసరమని అభిప్రాయపడింది.

అమెరికా ఉపాధ్యక్షుడు ఇంటి వద్ద కలకలం.. కిటికీ అద్దాలు ధ్వంసం.. ఒకరు అరెస్ట్!

ఈ నేపథ్యంలో కార్పొరేషన్ల వారీగా ఉద్యోగుల సంఖ్య, వయోపరిమితి పెంచితే వచ్చే ఆర్థిక భారానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. ఆ వివరాల ఆధారంగా సమగ్ర నివేదికను సిద్ధం చేసి మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

మారిషస్ అధ్యక్షుడితో చంద్రబాబు భేటీ.. వివిధ అంశాలపై చర్చ..

ఈ మంత్రివర్గ ఉపసంఘంలో మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్, పొంగూరు నారాయణ సభ్యులుగా ఉన్నారు. ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. సాధారణ ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచే అంశంపై లోతైన అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు.

3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో చంద్రబాబు! దానికి నేను ఎప్పుడూ అడ్డు చెప్పలేదు!
అమరావతిలో ఆవకాయ్ సందడి… ఆ మూడు రోజులు మిస్ అవ్వొద్దు!
Banks closed: వరుసగా 4 రోజులు బ్యాంకులు బంద్.. ఖాతాదారులకు అలర్ట్!
Rice: ప్రపంచ వ్యవసాయ రంగంలో భారత్ సరికొత్త రికార్డు..! బియ్యంలో అగ్రస్థానం మనమే..!
US Vice President: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇంటిపై దాడి.. కిటికీలు ధ్వంసం!

Spotlight

Read More →