Land Issues: భూ సమస్యలకు చెక్... మంత్రి కీలక ప్రకటన! జిల్లాకు ఒక ప్రత్యేక అధికారి.... Praja Vedika: నేడు (04/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Medical Colleges: మెడికల్ కాలేజీలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు... గత ప్రభుత్వంపై విమర్శలు! Chandrababu: మహిళా దినోత్సవం వేళ ఏపీలో పథకాల జాతర.. చంద్రబాబు కీలక నిర్ణయాలు! Lokesh: లోకేష్ డిన్నర్ మీట్.. ఉండవల్లి నివాసంలో సందడి చేసిన నెల్లూరు, తిరుపతి నేతలు! New Rule: ఏపీలో వారికి బిగ్ అలెర్ట్! కొత్త రూల్.. తప్పక పాటించాల్సిందే! లేదంటే డబ్బులు రావు! AP Energy Department: విద్యుత్ రంగంలో ఏఐ విప్లవం.. చంద్రబాబు మార్క్ తో మారనున్న రాష్ట్ర భవిష్యత్తు: మంత్రి గొట్టిపాటి..!! Elevated Corridor: విజయవాడ ట్రాఫిక్ జామ్‌లకు చెక్! రూ.668 కోట్ల మెగా ప్లాన్... 7 కి.మీ ఎలివేటెడ్ బ్రిడ్జి! AP Government: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్! ప్రభుత్వం సంచలన నిర్ణయం... ఇక నుండి...! AP Government: త్వరలోనే ఇళ్ల పట్టాల పంపిణీ! మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి క్షేత్రస్థాయి పరిశీలన! Land Issues: భూ సమస్యలకు చెక్... మంత్రి కీలక ప్రకటన! జిల్లాకు ఒక ప్రత్యేక అధికారి.... Praja Vedika: నేడు (04/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Medical Colleges: మెడికల్ కాలేజీలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు... గత ప్రభుత్వంపై విమర్శలు! Chandrababu: మహిళా దినోత్సవం వేళ ఏపీలో పథకాల జాతర.. చంద్రబాబు కీలక నిర్ణయాలు! Lokesh: లోకేష్ డిన్నర్ మీట్.. ఉండవల్లి నివాసంలో సందడి చేసిన నెల్లూరు, తిరుపతి నేతలు! New Rule: ఏపీలో వారికి బిగ్ అలెర్ట్! కొత్త రూల్.. తప్పక పాటించాల్సిందే! లేదంటే డబ్బులు రావు! AP Energy Department: విద్యుత్ రంగంలో ఏఐ విప్లవం.. చంద్రబాబు మార్క్ తో మారనున్న రాష్ట్ర భవిష్యత్తు: మంత్రి గొట్టిపాటి..!! Elevated Corridor: విజయవాడ ట్రాఫిక్ జామ్‌లకు చెక్! రూ.668 కోట్ల మెగా ప్లాన్... 7 కి.మీ ఎలివేటెడ్ బ్రిడ్జి! AP Government: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్! ప్రభుత్వం సంచలన నిర్ణయం... ఇక నుండి...! AP Government: త్వరలోనే ఇళ్ల పట్టాల పంపిణీ! మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి క్షేత్రస్థాయి పరిశీలన!

రేషన్ కార్డు ఉన్నవారికి అకౌంట్లోనే డబ్బులు! దేశవ్యాప్తంగా మొదలైన ఆసక్తికర చర్చ! కేంద్రం బిగ్ ఆఫర్..

దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలకు అత్యంత కీలకమైన 'రేషన్ బియ్యం' పంపిణీ వ్యవస్థలో ఒక పెద్ద మార్పు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఇస్తున్న ఉచిత బియ్యం బదులు, నే

Published : 2026-01-05 13:55:00
New Phone: రియల్‌మి సంచలనం.. కేవలం రూ. 10,499 కే 108MP కెమెరా, 7400mAh బ్యాటరీతో..

దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలకు అత్యంత కీలకమైన 'రేషన్ బియ్యం' పంపిణీ వ్యవస్థలో ఒక పెద్ద మార్పు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఇస్తున్న ఉచిత బియ్యం బదులు, నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోనే నగదు జమ చేయాలనే (Direct Benefit Transfer - DBT) ప్రతిపాదనపై ప్రభుత్వం తీవ్రంగా చర్చిస్తోంది. ఒక కుటుంబానికి నెలకు సుమారు రూ.1,000 వరకు నగదు ఇచ్చే అవకాశం ఉండటంతో, ఇప్పుడు ఈ అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

2 వేల ఎకరాల్లో కొత్త పోర్టు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్! రూపురేఖలు మారనున్న 6 మండలాలు.. 15 వేల మందికి ఉపాధి ఖాయం!

మనం రేషన్ షాపులో ఉచితంగానో లేదా రూపాయికో తీసుకునే బియ్యం వెనుక ప్రభుత్వం భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తోంది. ఒక కిలో బియ్యం లబ్ధిదారుడి చేతికి చేరే వరకు ధాన్యం కొనుగోలు, మిల్లింగ్, గోడౌన్ల నిర్వహణ, రవాణా మరియు వడ్డీ ఖర్చులు అన్నీ కలిపి ప్రభుత్వానికి కిలోకు రూ.28 నుండి రూ.40 వరకు ఖర్చవుతోంది.

Bay of Bengal : బంగాళాఖాతంలో అల్పపీడనం.. APలో మళ్లీ వర్షాల సూచనలు!

2024–25 లెక్కల ప్రకారం ఆహార సబ్సిడీ బిల్లు ఏకంగా రూ.2 లక్షల కోట్లు దాటిపోయింది. ఇంత భారీ ఖర్చు చేస్తున్నా, సరుకులు పక్కదారి పడుతున్నాయనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం బియ్యం పంపిణీకి బదులు నగదు ఇవ్వాలని భావించడానికి ప్రధాన కారణం "అక్రమ రవాణా". కొన్ని నివేదికల ప్రకారం, ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యంలో దాదాపు 28 శాతం అసలైన పేదలకు చేరడం లేదు. మధ్యలోనే బియ్యం మాఫియా చేతుల్లోకి వెళ్తోంది.

D Mart: డీ మార్ట్‌ను మించి డిస్కౌంట్లు.. ఈ స్టోర్లలో అదిరే ఆఫర్లు.. 10 నిమిషాల్లోనే - అతి తక్కువ ధరకే.!

నేరుగా డబ్బులు అకౌంట్లో వేస్తే, రవాణా మరియు నిల్వ ఖర్చులు ప్రభుత్వానికి ఆదా అవుతాయి. లబ్ధిదారులకు కేవలం రేషన్ బియ్యమే కాకుండా, ఆ డబ్బుతో తమకు నచ్చిన నాణ్యమైన బియ్యం లేదా ఇతర పప్పు దినుసులు మార్కెట్‌లో కొనుగోలు చేసుకునే స్వేచ్ఛ లభిస్తుంది.

Mahindra: భారత ఆటో మార్కెట్‌లో మహీంద్రా సంచలనం! 6 లక్షల కార్ల విక్రయంతో రికార్డు..!

ప్రస్తుతం కర్ణాటకలో అమలవుతున్న ‘అన్న భాగ్య’ పథకం నగదు బదిలీకి ఒక మంచి ఉదాహరణ. అక్కడ ప్రభుత్వం అదనంగా ఇవ్వాల్సిన బియ్యం బదులు నగదును జమ చేస్తోంది. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో పేదల చేతిలో డబ్బు చలామణి పెరుగుతోంది మరియు వారు మరింత పోషకాహారం తీసుకోవడానికి వీలవుతోంది.

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. పాలకొల్లు దంపతుల విషాదాంతం.. అనాథలైన పిల్లలు!

ఆహార భద్రత అంటే కేవలం పొట్ట నింపడం మాత్రమే కాదు, నాణ్యమైన ఆహారాన్ని గౌరవంగా అందించడం. రేషన్ బియ్యం బదులు నగదు బదిలీ విధానం సక్రమంగా అమలైతే వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుంది. అయితే, దీనిని ఒక్కసారిగా కాకుండా, ప్రయోగాత్మకంగా దశలవారీగా అమలు చేయాలని, అలాగే లబ్ధిదారులకు బియ్యం లేదా నగదు - రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకునే వెసులుబాటు కల్పించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Aadhaar Update: ఆధార్ అప్‌డేట్‌పై UIDAI కీలక సూచనలు..! ఏపీలో స్పెషల్ క్యాంపులు!
Banking Tips: UPI ద్వారా వేరొక ఖాతాకు డబ్బు వెళ్లిందా? భయపడకండి… తిరిగి పొందే సులభ మార్గాలు ఇవే!
Chapathi: రాత్రి అన్నం తినాలా..? చపాతి తినాలా.? ఏది మంచిదో తెలుసుకోండి.. రోజూ ఆది తింటే రిస్క్!
Eating rice: అన్నం తింటూ కూడా సన్నగా ఎలా.. జపాన్ ప్రజల ఆరోగ్య రహస్యం ఇదే!
Nikitha Godishala: అమెరికాలో భారతీయ సంతతి దుర్మరణం!
CM Chandrababu : నేడు గుంటూరుకు సీఎం చంద్రబాబు.. తెలుగు భాషకు మరోసారి పెద్ద పీట!
Modi Sports Vision: 2036 ఒలింపిక్స్ లక్ష్యంగా భారత్… మోదీ నాయకత్వంలో క్రీడలకు కొత్త దిశ.. జై షా!!
Aadhaar Alert: ఏపీలోని విద్యార్థులకు సూపర్ ఛాన్స్..! అవి పూర్తిగా ఉచితం.. ఆ రోజు నుంచి స్పెషల్ క్యాంపులు!

Spotlight

Read More →