Special Trains: ఏపీ మీదుగా బెంగళూరుకు ప్రత్యేక రైలు - హాల్ట్ స్టేషన్లు ఇవే! Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్.... కాకినాడ-లింగంపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు ప్రారంభం! Vandebharat: బెంగళూరు టూ గోవా వందే భారత్.... పర్యాటకులకు రైల్వే శాఖ బంపర్ ఆఫర్! Toll Plazas: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక ఆగాల్సిన అవసరం లేదు.. కేంద్రం సరికొత్త నిర్ణయం! APSRTC: ఏపీ వాసులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై ఆర్టీసీలో ప్రయాణం మరింత సురక్షితం!! Bullet Train: దేశంలో తొలి బుల్లెట్ రైలు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడంటే..? Trains Cancelled: రైలు ప్రయాణికులకు అలెర్ట్... తిరుపతి మార్గంలో పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు! Everest: అంగవైకల్యాన్ని జయించి.. ఎవరెస్ట్ ను అధిరోహించిన తెలుగు తేజాలు.. ప్రపంచంలోనే తొలిసారి! Fire Accident: చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌ లో భారీ అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. Flight Secrets: ఇవి తెలిస్తే చాలు... తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణం! Special Trains: ఏపీ మీదుగా బెంగళూరుకు ప్రత్యేక రైలు - హాల్ట్ స్టేషన్లు ఇవే! Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్.... కాకినాడ-లింగంపల్లి మధ్య ప్రత్యేక రైళ్లు ప్రారంభం! Vandebharat: బెంగళూరు టూ గోవా వందే భారత్.... పర్యాటకులకు రైల్వే శాఖ బంపర్ ఆఫర్! Toll Plazas: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక ఆగాల్సిన అవసరం లేదు.. కేంద్రం సరికొత్త నిర్ణయం! APSRTC: ఏపీ వాసులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై ఆర్టీసీలో ప్రయాణం మరింత సురక్షితం!! Bullet Train: దేశంలో తొలి బుల్లెట్ రైలు ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్... ఎప్పుడంటే..? Trains Cancelled: రైలు ప్రయాణికులకు అలెర్ట్... తిరుపతి మార్గంలో పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు! Everest: అంగవైకల్యాన్ని జయించి.. ఎవరెస్ట్ ను అధిరోహించిన తెలుగు తేజాలు.. ప్రపంచంలోనే తొలిసారి! Fire Accident: చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌ లో భారీ అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. Flight Secrets: ఇవి తెలిస్తే చాలు... తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణం!

Railway: ఒక్కసారి కాదు.. ప్రతి కిలోమీటరుకి అదనపు ఛార్జీ..! రైల్వే శాఖ తాజా నిర్ణయం!

 భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులపై భారం వేస్తూ టికెట్ ధరలను సవరించింది. డిసెంబరు 26వ తేదీ నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నట్టు ప్రకటి

Published : 2025-12-21 19:08:00
One lakh jobs : ఏపీలో లక్ష ఉద్యోగాలు.. జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల!

భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులపై భారం వేస్తూ టికెట్ ధరలను సవరించింది. డిసెంబరు 26వ తేదీ నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నట్టు ప్రకటించింది. ఈ ధరల పెంపుతో ఏడాదికి రూ.600 కోట్ల అదనపు ఆదాయం లభించాలన్నదే రైల్వే శాఖ లక్ష్యం. అయితే 215 కిలోమీటర్ల వరకు ప్రయాణించే వారికి మాత్రం ఈ సవరణ ప్రభావితం చేయదు. వారికే కాదు, ముఖ్యంగా చిన్నదూర ప్రయాణికులకు సంతोषకరంగా ఉండే విధంగా ధరల పెంపు కాకుండా నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.

T-Ration: రేషన్ కార్డు స్టేటస్ చెక్ ఇక ఈజీ: T-రేషన్ యాప్ అందుబాటులో!

తాజా మార్పుల ప్రకారం... 215 కిలోమీటర్లకు మించి ప్రయాణించే సాధారణ (జనరల్) టికెట్‌ ధరలపై కిలోమీటరుకు 1 పైసా చొప్పున అదనపు ఛార్జీ విధించనున్నారు. అలాగే మెయిల్, ఎక్స్‌ప్రెస్‌, నాన్‌–ఏసీ రైళ్లలో కిలోమీటరుకు 2 పైసల చొప్పున ఛార్జీలు పెంచనున్నారు. ఉదాహరణకు, నాన్‌–ఏసీ రైల్లో 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించే వారికి రూ.10 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇటీవలి కాలంలో ఖర్చుల భారాన్ని ఎదుర్కొంటున్న రైల్వే శాఖ తన సేవల విస్తరణకు, నిర్వహణకు ఆదాయాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందన్న వాదనతో ఈ ధరల పెంపును సమర్థించుకుంటోంది.

Chandrababu: తెదేపా జిల్లా అధ్యక్షులను అధికారికంగా ప్రకటించిన చంద్రబాబు!

గత కొన్ని సంవత్సరాల్లో రైల్వే శాఖ తన కార్యకలాపాలను విస్తృతంగా పెంచినట్లు తెలిపింది. నూతన ట్రైన్లు, సరికొత్త కోచ్‌లు, స్టేషన్ రీడెవలప్‌మెంట్ ప్రాజెక్టులు వంటి అంశాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిందని పేర్కొంది. దీంతో మానవ వనరుల అవసరం, నిర్వహణ ఖర్చులు పెరిగినట్టు వివరించింది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో సిబ్బంది జీతాలకే రూ.1.15 లక్షల కోట్లు ఖర్చు కాగా, పెన్షన్‌ ఖర్చులకు మరో రూ.60 వేల కోట్లు వెచ్చించామని వెల్లడించింది. మొత్తంగా రూ.2.63 లక్షల కోట్ల మేర వ్యయం చేసినట్టు స్పష్టంచేసింది.

PM Kisan Scheme: పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్, ఆధార్ ఉంటే సరిపోదు.. ఇది ఉంటేనే అకౌంట్‌లో డబ్బులు జమ, అన్ని పథకాలు మీ గుమ్మం వద్దకే!

ఈ భారీ ఖర్చులకు ధీటుగా ఆదాయం పెంచుకోవాల్సిన అవసరం ఉండటంతోనే ప్రయాణికుల చార్జీలు సవరించామని అధికారులు తెలిపారు. టికెట్ ధరల పెంపుతో పాటు, సరుకు రవాణా విభాగాన్ని విస్తరించడంపైనా పూర్తి దృష్టి పెట్టినట్టు పేర్కొన్నారు. రైలు ప్రయాణం ఇంకా మెరుగ్గా ఉండేలా బడ్జెట్ వినియోగాన్ని సమర్థంగా ఉపయోగించుకుంటామని వెల్లడించారు. తక్కువ ఛార్జీలతో, పెద్దమొత్తంలో ప్రయాణికులను చేర్చే రైల్వే సేవలు దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా నిలుస్తున్నాయని వెల్లడించారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు టికెట్ ధరల్లో స్వల్ప మార్పులు తప్పనిసరి అని అధికారులు పేర్కొన్నారు.

బిఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. కేవలం రూ. 5 తో 56 రోజుల వ్యాలిడిటీ.. జియో, ఎయిర్‌టెల్‌కు దిమ్మతిరిగే షాక్!
Fake ad: DMart పేరుతో ఫేక్ యాడ్‌… మహాభారత్ నటుడు గజేంద్ర చౌహాన్ అకౌంట్ ఖాళీ!
జగన్‌కు సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు.. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా..
ఆ రోజు గది నుంచి బయటకు రాలేదు.. టెన్షన్‌తో వణికిపోయా.. నటి ఎమోషనల్ కామెంట్స్!
Taxi: ఓలా–ఉబెర్‌లకు షాక్..! ఏపీలో ‘ఆంధ్రా ట్యాక్సీ’ ప్రభుత్వ యాప్..!
River Indie: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా? రివర్ ఇండీపై రూ.22,500 భారీ డిస్కౌంట్.. ఇక సేల్స్ లో తగ్గేదే లే..

Spotlight

Read More →