Nara Lokesh: పుట్టపర్తి నుంచి ఏం టేకాఫ్ అవుతుందో తెలుసా? సోషల్ మీడియాలో లోకేష్ టీజర్ ట్వీట్ వైరల్! Samsung: గెలాక్సీ లవర్స్‌కు బంపర్ ఆఫర్: వారంటీతో కూడిన రిఫర్బిష్డ్ ఫోన్లను లాంచ్ చేసిన శాంసంగ్! Bapatla: సూర్యలంక బీచ్‌కు కొత్త శోభ.. “బే ఆఫ్ బాపట్ల”గా బ్రాండింగ్ ప్రారంభం! IPL 2026: పాయింట్ల పట్టికలో నెంబర్ 1 స్థానం కోసం పోరు.. టాస్ గెలిచిన హైదరాబాద్‌కు అడ్వాంటేజ్! Prajavedhika: వైన్ షాపుల పేరుతో భారీ మోసం.. కోటి నలభై లక్షలు వసూలు! ర్ఫింగ్ ఫోటోలతో బ్లాక్ మెయిలింగ్.. Real Estate: రాయదుర్గంలో ప్రభుత్వ భూముల వేలం.. ఎకరాకు కనీస ధర రూ.139 కోట్లు! Minister Savitha: బీసీ విద్యాసంస్థల్లో కొత్త వెలుగు.. ఫలితాల్లో రాష్ట్రంలో నెంబర్‌ వన్‌గా బీసీ వెల్ఫేర్! Vangalapudi Anitha: జైళ్ల సంస్కరణలపై హోం మంత్రి అనిత సమీక్ష.. ఖైదీల సంక్షేమం, భద్రతపై ప్రత్యేక దృష్టి! Kollu Ravindra: జగన్‌పై తీవ్ర విమర్శలు చేసిన మంత్రి కొల్లు రవీంద్ర.. అమరావతి అభివృద్ధిపై కూటమి ప్రభుత్వ కట్టుబాటు! AP Panchayat Raj: అభివృద్ధిలో ఏపీ పంచాయతీల జోరు.. జాతీయ అవార్డులతో కేంద్రం సత్కారం! Nara Lokesh: పుట్టపర్తి నుంచి ఏం టేకాఫ్ అవుతుందో తెలుసా? సోషల్ మీడియాలో లోకేష్ టీజర్ ట్వీట్ వైరల్! Samsung: గెలాక్సీ లవర్స్‌కు బంపర్ ఆఫర్: వారంటీతో కూడిన రిఫర్బిష్డ్ ఫోన్లను లాంచ్ చేసిన శాంసంగ్! Bapatla: సూర్యలంక బీచ్‌కు కొత్త శోభ.. “బే ఆఫ్ బాపట్ల”గా బ్రాండింగ్ ప్రారంభం! IPL 2026: పాయింట్ల పట్టికలో నెంబర్ 1 స్థానం కోసం పోరు.. టాస్ గెలిచిన హైదరాబాద్‌కు అడ్వాంటేజ్! Prajavedhika: వైన్ షాపుల పేరుతో భారీ మోసం.. కోటి నలభై లక్షలు వసూలు! ర్ఫింగ్ ఫోటోలతో బ్లాక్ మెయిలింగ్.. Real Estate: రాయదుర్గంలో ప్రభుత్వ భూముల వేలం.. ఎకరాకు కనీస ధర రూ.139 కోట్లు! Minister Savitha: బీసీ విద్యాసంస్థల్లో కొత్త వెలుగు.. ఫలితాల్లో రాష్ట్రంలో నెంబర్‌ వన్‌గా బీసీ వెల్ఫేర్! Vangalapudi Anitha: జైళ్ల సంస్కరణలపై హోం మంత్రి అనిత సమీక్ష.. ఖైదీల సంక్షేమం, భద్రతపై ప్రత్యేక దృష్టి! Kollu Ravindra: జగన్‌పై తీవ్ర విమర్శలు చేసిన మంత్రి కొల్లు రవీంద్ర.. అమరావతి అభివృద్ధిపై కూటమి ప్రభుత్వ కట్టుబాటు! AP Panchayat Raj: అభివృద్ధిలో ఏపీ పంచాయతీల జోరు.. జాతీయ అవార్డులతో కేంద్రం సత్కారం!

Hyderabad: రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య తర్వాత అప్రమత్తమైన హైదరాబాద్ పోలీసులు!

Hyderabad: హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసు నేపథ్యంలో నగర పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇళ్లలో పని చేసే నేపాలీ పని మనుషుల వివరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.

Published : 2026-05-12 15:36:19

హైదరాబాద్ పోలీసులు కీలక ప్రకటన..

నేపాలీలు పనిచేస్తున్న ఇళ్లకు నోటీసులు ఇచ్చిన పోలీసులు..

హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసు నేపథ్యంలో నగర పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇళ్లలో పని చేసే నేపాలీ పని మనుషుల వివరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. భద్రతా పరమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

నగరంలోని పలుచోట్ల నేపాలీ పనివారిని ఉద్యోగంలో పెట్టుకున్న కుటుంబాలకు పోలీసులు నోటీసులు అందజేస్తున్నారు. ఇంట్లో పనిచేస్తున్న వారి పూర్తి వ్యక్తిగత వివరాలు, ఫోటోలు, వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరి ద్వారా పనికి చేరారు వంటి సమాచారం సమీప పోలీస్ స్టేషన్‌లో సమర్పించాలని కోరుతున్నారు.

పనివారిపై పూర్తిస్థాయి వెరిఫికేషన్ చేయించుకోవడం ఇప్పుడు తప్పనిసరిగా మారిందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కుటుంబంలో చోటుచేసుకున్న ఈ ఘటన నగరంలో కలకలం రేపింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇళ్లలో పనిచేసే వారిని నియమించుకునే సమయంలో సరైన వివరాలు తీసుకోవడం, వారి గుర్తింపు పత్రాలను పరిశీలించడం, పోలీస్ వెరిఫికేషన్ చేయించడం చాలా ముఖ్యమని అధికారులు చెబుతున్నారు. ప్రజల భద్రతే తమ ప్రధాన లక్ష్యమని హైదరాబాద్ పోలీసులు పేర్కొన్నారు.

Spotlight

Read More →