AP Cabinet: ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు! రాష్ట్రవ్యాప్తంగా భారీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.. నిధుల వెల్లువ! Salary Hike: ఏపీలో ఆ ఉద్యోగులకు 20% వేతనాల పెంపు.. పదోన్నతులపై కూడా కీలక నిర్ణయం! Kerala Update: కేరళ రాష్ట్రానికి కొత్త పేరు.. కేంద్రం ఆమోదం! Mission Vatsalya: ఏపీలో "మిషన్ వాత్సల్య" పథకం... వారికి నెలకు ₹1750 ఆర్థిక సాయం! Cabinet: కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయాలు! ఆ ఏడు కీలకం... Chandrababu Naidu: హెరిటేజ్ పై తప్పుడు ఆరోపణలు...! ఆధారాలు ఉంటే చూపాలని సీఎం సవాల్! University Professors: ఏపీ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం...! ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సు పెంచాల్సిందే...! AP Pensions: పింఛన్ దారులకు అలర్ట్... పంపిణీ విధానంపై సర్కార్ కొత్త గైడ్‌లైన్స్..!! Jail Reforms: జైళ్లు ఇక సంస్కరణా నిలయాలు.. ఖైదీల మార్పు కోసం మంత్రి అనిత కొత్త ప్లాన్! Telangana Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్...! రేవంత్ సర్కారు కీలక నిర్ణయం! AP Cabinet: ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయాలు! రాష్ట్రవ్యాప్తంగా భారీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్.. నిధుల వెల్లువ! Salary Hike: ఏపీలో ఆ ఉద్యోగులకు 20% వేతనాల పెంపు.. పదోన్నతులపై కూడా కీలక నిర్ణయం! Kerala Update: కేరళ రాష్ట్రానికి కొత్త పేరు.. కేంద్రం ఆమోదం! Mission Vatsalya: ఏపీలో "మిషన్ వాత్సల్య" పథకం... వారికి నెలకు ₹1750 ఆర్థిక సాయం! Cabinet: కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయాలు! ఆ ఏడు కీలకం... Chandrababu Naidu: హెరిటేజ్ పై తప్పుడు ఆరోపణలు...! ఆధారాలు ఉంటే చూపాలని సీఎం సవాల్! University Professors: ఏపీ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం...! ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సు పెంచాల్సిందే...! AP Pensions: పింఛన్ దారులకు అలర్ట్... పంపిణీ విధానంపై సర్కార్ కొత్త గైడ్‌లైన్స్..!! Jail Reforms: జైళ్లు ఇక సంస్కరణా నిలయాలు.. ఖైదీల మార్పు కోసం మంత్రి అనిత కొత్త ప్లాన్! Telangana Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్...! రేవంత్ సర్కారు కీలక నిర్ణయం!

Liquor Scam: మద్యం కుంభకోణంపై సిట్ దుమారం..! 11 మంది నిందితుల ఆస్తుల జప్తుకు ఏసీబీ కోర్టు గ్రీన్‌సిగ్నల్..!

 గత వైసీపీ ప్రభుత్వ కాలంలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో మరోసారి కీలక పరిణామం చోటుచేసుకుంది. కోట్లాది రూపాయల విలువైన అక్రమ

Published : 2025-11-01 07:25:00
Brain Stroke: పెరుగుతున్న బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం! ఎవరికి ఎక్కువగా వస్తుందో తెలుసా!

గత వైసీపీ ప్రభుత్వ కాలంలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో మరోసారి కీలక పరిణామం చోటుచేసుకుంది. కోట్లాది రూపాయల విలువైన అక్రమ లావాదేవీలు, బినామీ ఆస్తుల కొనుగోళ్లు, పన్ను ఎగవేత ఆరోపణలతో రాష్ట్ర ప్రజలను కుదిపేసిన ఈ కేసు తాజాగా మళ్లీ దృష్టిని ఆకర్షిస్తోంది. కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) దర్యాప్తు వేగాన్ని పెంచగా, ఈ క్రమంలో విజయవాడ ఏసీబీ కోర్టు పెద్ద నిర్ణయం తీసుకుంది. నిందితుల ఆస్తులను జప్తు చేయడానికి సిట్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు అనుకూలంగా తీర్పు వెలువరించి, మొత్తం 11 మంది నిందితుల ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు అనుమతి మంజూరు చేసింది.

Ap Government: ఏపీ ప్రభుత్వం వారికి భారీ ఊరట! ఇక నుండి రూ.20 వేలు కట్టక్కర్లేదు... జస్ట్ రూ.3 వేలు చాలు!

దర్యాప్తు సందర్భంగా సిట్ అధికారులు చెన్నైలోని బినామీ ఆస్తుల కొనుగోళ్లను గుర్తించారు. నిందితులు చెన్నైని కార్యకలాపాల కేంద్రంగా చేసుకొని పలు నకిలీ కంపెనీలు ఏర్పాటు చేసి, బ్యాంకు ఖాతాలు తెరిచి, విపరీతంగా ఆస్తులు కూడబెట్టినట్లు ఆధారాలు లభించాయి. ఈ క్రమంలోనే సిట్ అధికారులు చెన్నై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ విభాగం ఐజీకి పలు మార్లు లేఖలు రాయడంతో పాటు ఇమెయిల్స్ పంపి ఆస్తుల రిజిస్ట్రేషన్ వివరాలు కోరారు. అయితే, అటువైపు నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో విచారణలో ఆటంకం ఏర్పడింది. దాంతో సిట్ అధికారులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

Hyundai: హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్ ..! స్టైల్‌, సేఫ్టీ‌, స్పీడ్‌ అన్నీ ఒకే ప్యాక్‌లో..!

దీనితో సిట్‌ రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసింది. ఒకటిలో చెన్నై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖకు సమాచారం అందించాలంటూ కోర్టు ఆదేశాలు ఇవ్వాలని కోరగా, మరొక పిటిషన్‌లో ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్లు 111, 126 ప్రకారం నిందితులతో పాటు వారికి సహకరించిన మరో 11 మందికి చెందిన ఆస్తులను కూడా జప్తు చేసేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. సిట్ సమర్పించిన ఆధారాలను, దర్యాప్తు పురోగతిని పరిశీలించిన ఏసీబీ కోర్టు, సిట్ వాదనలతో ఏకీభవిస్తూ రెండు పిటిషన్లపైనా అనుకూల తీర్పు ఇచ్చింది.

Students: ఉచిత విద్యకు గోల్డెన్‌ ఛాన్స్‌..! ‘శ్రేష్ఠ–2026’ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ విడుదల..!

న్యాయమూర్తి పి. భాస్కరరావు శుక్రవారం ఇచ్చిన ఈ తీర్పుతో సిట్ దర్యాప్తు దిశా మార్చుకునే అవకాశం ఉంది. చెన్నైలోని ఆస్తుల రికార్డులు బయటపడటంతో, కుంభకోణ పరిమాణం మరింత స్పష్టమయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో నిందితుల ఆర్థిక లావాదేవీలపై సిట్ ఇప్పటికే పలు ఆధారాలు సేకరించగా, ఇప్పుడు ఆస్తుల స్వాధీన ప్రక్రియ మొదలవడం దర్యాప్తుకు వేగం చేకూర్చనుంది. ఏసీబీ కోర్టు తాజా ఆదేశాలతో మద్యం కుంభకోణ దర్యాప్తు మరో దశలోకి ప్రవేశించిందని భావిస్తున్నారు.

Deactivate SIMs: వాడని సిమ్‌లను వెంటనే డియాక్టివేట్ చేయండి.. మీ ఆధార్‌ను సురక్షితం చేసుకోండి!
Andhra Pradesh: మొంథా తుఫాన్ ప్రభావం.. రాష్ట్రానికి రూ.5,244 కోట్లు నష్టం – కేంద్రానికి నివేదిక!!
Andhra Pradesh: ప్రజల కష్టసమయంలో ముందుకు వచ్చిన టిడిపి కార్యకర్తలు — చంద్రబాబు బాటలో సేవా స్పూర్తి!
Warning: భూ కబ్జాలపై ఉక్కు పాదం! సీఎం సీరియస్ వార్నింగ్!
UAE: యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు శుభవార్త! కేవలం 30 నిమిషాల్లోనే..
Andhra Pradesh: పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం ప్రతి రైతుకి న్యాయం జరుగుతుంది...రాజకీయ విభేదాలు వద్దు అధికారులు కి సీరియస్ వార్నింగ్!

Spotlight

Read More →