Bihar: బీహార్‌లో వింత పరీక్ష! క్లాస్ రూమ్ కాదు.. రోడ్డు పక్కనే కూర్చుని...! CBSE Results: రేపే సీబీఎస్సీ పదో తరగతి ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్! AP Schools: చిన్నారుల ఆరోగ్యంపై ఎండల ప్రభావం..! స్కూల్ టైమింగ్స్ పై కొత్త అప్‌డేట్! TG Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల... డైరెక్ట్ లింక్ ఇదే! Inter Results: ఏపీ విద్యార్థులకు అలర్ట్... ఇంటర్ ఫలితాల కౌంట్‌డౌన్ షురూ! Free CBSE Education: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. హీల్ ప్యారడైజ్ స్కూల్‌లో ఉచిత ప్రవేశాలు..! Inter Results: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్... ఫలితాలు విదుదలయ్యేది అప్పుడే! Jammulapalem ZPP High School: జమ్ములపాలెంలో డిజిటల్ విద్యకు శ్రీకారం.. కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించిన ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం..!! NEST 2026 Registration: నెట్ (NEST) 2026 అప్‌డేట్... ముగియనున్న 'నెట్' రిజిస్ట్రేషన్ గడువు! Study Abroad 2026: భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్.. యూకే యూనివర్సిటీల్లో ఉచితంగా చదువుకునే ఛాన్స్! Bihar: బీహార్‌లో వింత పరీక్ష! క్లాస్ రూమ్ కాదు.. రోడ్డు పక్కనే కూర్చుని...! CBSE Results: రేపే సీబీఎస్సీ పదో తరగతి ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్! AP Schools: చిన్నారుల ఆరోగ్యంపై ఎండల ప్రభావం..! స్కూల్ టైమింగ్స్ పై కొత్త అప్‌డేట్! TG Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల... డైరెక్ట్ లింక్ ఇదే! Inter Results: ఏపీ విద్యార్థులకు అలర్ట్... ఇంటర్ ఫలితాల కౌంట్‌డౌన్ షురూ! Free CBSE Education: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. హీల్ ప్యారడైజ్ స్కూల్‌లో ఉచిత ప్రవేశాలు..! Inter Results: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్... ఫలితాలు విదుదలయ్యేది అప్పుడే! Jammulapalem ZPP High School: జమ్ములపాలెంలో డిజిటల్ విద్యకు శ్రీకారం.. కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించిన ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం..!! NEST 2026 Registration: నెట్ (NEST) 2026 అప్‌డేట్... ముగియనున్న 'నెట్' రిజిస్ట్రేషన్ గడువు! Study Abroad 2026: భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్.. యూకే యూనివర్సిటీల్లో ఉచితంగా చదువుకునే ఛాన్స్!

Students: ఉచిత విద్యకు గోల్డెన్‌ ఛాన్స్‌..! ‘శ్రేష్ఠ–2026’ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్‌ విడుదల..!

 సామాజిక న్యాయ సాధికార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ప్రతీ ఏటా నిర్వహించే శ్రేష్ఠ (Scheme for Residential Education for Students in High Classes in Targeted Area

Published : 2025-10-31 20:35:00
Deactivate SIMs: వాడని సిమ్‌లను వెంటనే డియాక్టివేట్ చేయండి.. మీ ఆధార్‌ను సురక్షితం చేసుకోండి!

సామాజిక న్యాయ సాధికార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ప్రతీ ఏటా నిర్వహించే శ్రేష్ఠ (Scheme for Residential Education for Students in High Classes in Targeted Areas – SHRESHTA) ప్రవేశ పరీక్షకు సంబంధించిన ‘నెట్స్‌–2026 (National Entrance Test for SHRESHTA)’ నోటిఫికేషన్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) తాజాగా విడుదల చేసింది. ఈ పథకం ద్వారా ఎస్సీ వర్గానికి చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు దేశవ్యాప్తంగా ఉన్న సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలల్లో 9వ మరియు 11వ తరగతుల్లో ఉచిత విద్యా అవకాశాలు కల్పించబడతాయి. ఈ ప్రవేశాల కోసం మొత్తం 3,000 సీట్లు కేటాయించనున్నట్టు అధికారులు వెల్లడించారు. అర్హత కలిగిన విద్యార్థులు నవంబర్‌ 11, 2025 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Andhra Pradesh: మొంథా తుఫాన్ ప్రభావం.. రాష్ట్రానికి రూ.5,244 కోట్లు నష్టం – కేంద్రానికి నివేదిక!!

ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2025–26 విద్యా సంవత్సరంలో 8వ లేదా 10వ తరగతి చదువుతూ ఉండాలి. సామాజికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన ఎస్సీ బాలబాలికలకు ఈ పథకం ద్వారా ఉన్నత ప్రమాణాల విద్యను అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం దీన్ని ప్రారంభించింది. అయితే దరఖాస్తు చేసుకునే విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలను మించకూడదు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఉన్నత విద్యను కొనసాగించలేని ప్రతిభావంతులైన ఎస్సీ విద్యార్థులకు ఇది బంగారు అవకాశం అని చెప్పవచ్చు.

Andhra Pradesh: ప్రజల కష్టసమయంలో ముందుకు వచ్చిన టిడిపి కార్యకర్తలు — చంద్రబాబు బాటలో సేవా స్పూర్తి!

అర్హత ప్రమాణాల ప్రకారం – 9వ తరగతి ప్రవేశానికి అభ్యర్థులు 2010 ఏప్రిల్‌ 1 నుంచి 2014 మార్చి 31 మధ్య జన్మించి ఉండాలి, అంటే 2026 మార్చి 31 నాటికి 12 నుంచి 16 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. ఇక 11వ తరగతి కోసం దరఖాస్తు చేసుకునే వారు 2008 ఏప్రిల్‌ 1 నుంచి 2012 మార్చి 31 మధ్య జన్మించి ఉండాలి, అంటే 14 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. ఈ అర్హతలు ఉన్న విద్యార్థులు తమ వివరాలతో ఆన్‌లైన్‌లో నవంబర్‌ 9, 2025లోపు దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా డిజిటల్‌ విధానంలో ఉండటం విద్యార్థులకు సౌకర్యవంతంగా మారింది.

Warning: భూ కబ్జాలపై ఉక్కు పాదం! సీఎం సీరియస్ వార్నింగ్!

ప్రవేశ పరీక్షను డిసెంబర్‌ 21, 2025న దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు — మూడు గంటల వ్యవధిలో ఈ పరీక్ష ఆఫ్‌లైన్‌ (పెన్‌, పేపర్‌) విధానంలో జరుగుతుంది. పరీక్ష అనంతరం నాలుగు నుంచి ఆరు వారాల్లో ఫలితాలు ప్రకటిస్తారు. ఎంపికైన విద్యార్థులకు సీబీఎస్‌ఈ పాఠశాలల్లో ఉచిత వసతి, భోజనం, విద్యా సదుపాయాలు అందించబడతాయి. సామాజికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు, మెరుగైన భవిష్యత్తుకు మార్గం సుగమం చేయాలనే ఉద్దేశ్యంతో ఈ పథకం ప్రవేశపెట్టబడింది.

UAE: యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు శుభవార్త! కేవలం 30 నిమిషాల్లోనే..
Andhra Pradesh: పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం ప్రతి రైతుకి న్యాయం జరుగుతుంది...రాజకీయ విభేదాలు వద్దు అధికారులు కి సీరియస్ వార్నింగ్!
Kashmir: కశ్మీర్‌ పర్యటనకు వింటర్‌ బోనాంజా..! ఐఆర్‌సీటీసీ కొత్త ట్రిప్‌తో అదిరిపోయే అనుభవం..!
NTR Medical Services: సమ్మె విరమణ! ఎన్టీఆర్ వైద్య సేవలు పునః ప్రారంభం!
Horror Thriller : ఆర్టికల్ 370 దర్శకుడి నుండి మరో సస్పెన్స్ థ్రిల్లర్! నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్!
Dude: డ్యూడ్ ఓటిటి విడుదలకు సిద్ధం! నెట్‌ఫ్లిక్స్ లో..

Spotlight

Read More →