Chandrababu: ధరణికోటలో అన్న క్యాంటీన్ ప్రారంభించనున్న చంద్రబాబు.. సీఎం రాకతో పండగ వాతావరణం.! Hyderabad: ఏప్రిల్ నెలలోనే ఇంత వాడకమా? గ్రిడ్ స్థిరత్వంపై టీజీఎస్పీడీసీఎల్ కీలక ప్రకటన.. Ram Mohan Naidu: 75 ఏళ్ల నిరీక్షణకు తెర.. తిరుపతి రైలును ప్రారంభించిన మంత్రి! కేవలం రైలు మాత్రమే కాదు.. జిల్లా ఆకాంక్ష! AP Govt: ఇంటిపై జేసీబీలతో దాడి.. రాజకీయ కక్షతో రికార్డులు తారుమారు చేసి భూమి ఆక్రమణ.. వైసీపీ నేతలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! Revanth Reddy: 46 ఏళ్లలో ఒక్క మహిళా అధ్యక్షురాలు లేకపోవడంపై రేవంత్ రెడ్డి ఫైర్! 15 మంది అధ్యక్షులు మారారు కానీ.. MLA Somireddy: మూడు నెలల్లో హార్బర్ పూర్తి.. ఆ జిల్లా మత్స్యకారులకు తీపి కబురు చెప్పిన సోమిరెడ్డి.. Praja Vedika: రేపు (14/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! DeRegulation: బ్రిటీష్ కాలం నాటి చట్టాలకు స్వస్తి.. మే నాటికి డి-రెగ్యులేషన్ ఫేజ్-2 అమలు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్! AP Politics: దోపిడీ సొమ్ముతోనే వైసీపీ పుట్టింది.. జగన్‌పై ప్రత్తిపాటి ఫైర్! AP Govt: ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన 30 కొత్త క్లస్టర్లు.. జిల్లాల వారీగా లిస్ట్ ఇదే..! యువతకు భారీగా.. Chandrababu: ధరణికోటలో అన్న క్యాంటీన్ ప్రారంభించనున్న చంద్రబాబు.. సీఎం రాకతో పండగ వాతావరణం.! Hyderabad: ఏప్రిల్ నెలలోనే ఇంత వాడకమా? గ్రిడ్ స్థిరత్వంపై టీజీఎస్పీడీసీఎల్ కీలక ప్రకటన.. Ram Mohan Naidu: 75 ఏళ్ల నిరీక్షణకు తెర.. తిరుపతి రైలును ప్రారంభించిన మంత్రి! కేవలం రైలు మాత్రమే కాదు.. జిల్లా ఆకాంక్ష! AP Govt: ఇంటిపై జేసీబీలతో దాడి.. రాజకీయ కక్షతో రికార్డులు తారుమారు చేసి భూమి ఆక్రమణ.. వైసీపీ నేతలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! Revanth Reddy: 46 ఏళ్లలో ఒక్క మహిళా అధ్యక్షురాలు లేకపోవడంపై రేవంత్ రెడ్డి ఫైర్! 15 మంది అధ్యక్షులు మారారు కానీ.. MLA Somireddy: మూడు నెలల్లో హార్బర్ పూర్తి.. ఆ జిల్లా మత్స్యకారులకు తీపి కబురు చెప్పిన సోమిరెడ్డి.. Praja Vedika: రేపు (14/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! DeRegulation: బ్రిటీష్ కాలం నాటి చట్టాలకు స్వస్తి.. మే నాటికి డి-రెగ్యులేషన్ ఫేజ్-2 అమలు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్! AP Politics: దోపిడీ సొమ్ముతోనే వైసీపీ పుట్టింది.. జగన్‌పై ప్రత్తిపాటి ఫైర్! AP Govt: ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన 30 కొత్త క్లస్టర్లు.. జిల్లాల వారీగా లిస్ట్ ఇదే..! యువతకు భారీగా..

ఏపీలో దివ్యాంగులకు శుభవార్త! సదరం స్లాట్ బుకింగ్‌లు పునఃప్రారంభం! ఎప్పటినుండంటే....

ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగుల కోసం ‘సదరం’ కింద స్లాట్ బుకింగ్‌లు ఈ నెల 14 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. గత సెప్టెంబరు చివరి నుంచి సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన ఈ

Published : 2025-11-14 11:15:00
డ్వాక్రా మహిళలకు ఎగిరి గంతేసే వార్త! ఇంటి నుండే భారీ ఆదాయం... ఎలాగంటే!

ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగుల కోసం ‘సదరం’ కింద స్లాట్ బుకింగ్‌లు ఈ నెల 14 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. గత సెప్టెంబరు చివరి నుంచి సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన ఈ ప్రక్రియను ప్రభుత్వం తిరిగి ప్రారంభించేందుకు నిర్ణయించింది. ఇప్పటికే వెయిటింగ్ లిస్టులో ఉన్న సుమారు 10 వేల మందికి ముందుగా స్లాట్లు కేటాయిస్తారు. తరువాత కొత్త దరఖాస్తుదారులకు అవకాశమివ్వనున్నారు.

Hyderabad: బాహుబలి విమానం.. హైదరాబాద్‌లో ల్యాండ్..! ప్రత్యేకతలు తెలిస్తే మతిపోవాల్సిందే..!

ఇప్పటి వరకు స్లాట్ బుకింగ్ కోసం రూ.40, సర్టిఫికేట్ ప్రింటింగ్ కోసం రూ.40 తీసుకునేవారని, ఇకపై ఈ ఫీజులను పూర్తిగా రద్దు చేశామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దివ్యాంగుల ఆర్థిక స్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో వైకల్య ధృవీకరణ సర్టిఫికేట్ పొందడం ఇప్పుడు పూర్తిగా ఉచితమయ్యింది.

IRCTC Child Ticket: పిల్లలతో రైలు ప్రయాణం చేస్తున్నారా.. ఇవి తప్పక పాటించాల్సిందే! ఐఆర్సీటీసీ కొత్త నిబంధనలు!

సదరం కింద వైకల్య నిర్ధారణ పరీక్షలు సామాజిక ఆసుపత్రుల్లో ప్రతి సోమవారం, జిల్లా, ప్రాంతీయ, బోధనా ఆసుపత్రుల్లో ప్రతి మంగళవారం నిర్వహించబడతాయి. డిసెంబరు నెలాఖరు నాటికి 31,050 మందికి ఈ పరీక్షలు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు 112 ఆసుపత్రుల్లో పరీక్షలు జరిగితే, ఈసారి అదనంగా ఆరు ఆసుపత్రులను చేర్చారు.

FIFA World Cup 2026: 2026 ఫిఫా వరల్డ్‌కప్‌కు చేరుకోవాలనే లక్ష్యంతో పోర్చుగల్ జట్టు..ఆర్మేనియాపై గెలుపే కీలకం!!

కాళ్లు, చేతుల సమస్యలు, కంటి చూపు లోపం, వినికిడి లోపం, మానసిక వైకల్యం, మందబుద్ధి వంటి విభాగాల్లో ఉన్న దివ్యాంగులకు వైద్యులు వారి వైకల్య శాతాన్ని అంచనా వేసి ధృవపత్రాలను జారీ చేస్తారు. ఈ ధృవపత్రాల ఆధారంగా పింఛన్లు, వివిధ సంక్షేమ పథకాలు మరియు ఇతర ప్రభుత్వ ప్రయోజనాలకు అర్హత లభిస్తుంది.

Srisailam: శ్రీశైలం భక్తులకి గుడ్ న్యూస్..! రూ.200 కోట్ల ప్రాజెక్టుతో యాత్రికులకు లగ్జరీ వసతి సౌకర్యాలు!

గతంలో తక్కువ శాతం గా నిర్ధారించబడి అప్పీల్ చేసిన లక్షా 4 వేల మందిలో ఇప్పటివరకు 19,235 మందికి రీ-ఎగ్జామినేషన్ పూర్తయింది. మిగిలిన వారందరికీ డిసెంబరు నెలాఖరు నాటికి పరీక్షలు పూర్తి చేయాలని అధికారులు వెల్లడించారు. అలాగే పింఛన్ పొందుతున్న వారిలో 1.87 లక్షల మందికి రీ-అసెస్‌మెంట్ పరీక్షలు జనవరి నుంచి నిర్వహించనున్నట్లు తెలిపారు.

Children’s Day: చిల్డ్రన్స్ డే ప్రత్యేకం చిన్నపిల్లలకు ఇంట్లోనే ఎక్కువ ప్రమాదాలు… తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన హెల్త్ అలర్ట్స్!!
National Highways: వాహనదారులకు సూపర్ గుడ్ న్యూస్..! యూపీఐ చెల్లింపులకు భారీ సడలింపు..!
US Education:అమెరికా యూనివర్సిటీలకు విదేశీ దరఖాస్తులు భారీగా తగ్గింపు… భారత విద్యార్థుల అప్లికేషన్లు 14% కుప్పకూలిన సంచలన రికార్డు!!
ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే 30 వేల ఉద్యోగాలు.. నారా లోకేష్ ప్రకటన!
Vande Bharat Sleeper: గంటకు 180 కిలోమీటర్ల వేగంలో దూసుకెళ్లిన వందేభారత్ స్లీపర్‌ రైలు… వీడియో వైరల్

Spotlight

Read More →