తేదీ 08-01-2026 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్
ప్రజా వేదిక షెడ్యూల్ తేదీ: 08 జనవరి 2026 (గురువారం). స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి. 1.శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు (గౌరవనీయ మంత్రి). 2. శ్రీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారు (ఎంఎల్సీ). 3. శ్రీ రావి వెంకటేశ్వరరావు గారు (ఆంధ్రప్రదేశ్ స్టేట్ వేర్హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్)
తేదీ 06-01-2026న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా వేదిక కార్యక్రమంలో గౌరవనీయ మంత్రి శ్రీ కొలుసు పార్థసారథి గారు, ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు చైర్మన్ శ్రీ బత్తుల తాతయ్యబాబు గారు పాల్గొని ప్రజల సమస్యలను వినిపించారు.