Guntur Brigde: మరో కొద్ది రోజులే.. శంకర్ విలాస్ బ్రిడ్జ్ పనుల్లో వేగం- కేంద్ర మంత్రి పెమ్మసాని! Balakrishna: రాజధాని నిర్మాణం హడావుడి కాదు.. ఓ దార్శనికత! అమరావతిపై బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు.. Nara Lokesh: తల్లీకొడుకుల అద్భుత విజయం - ఒకేసారి టెన్త్ పాస్.. ఫిదా అయిన మంత్రి నారా లోకేష్.! Chandrababu: ఆఫీసర్లు మారాలి.. లేదంటే ఇంటికే! ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం ఆఖరి వార్నింగ్! AP New Company: సత్యసాయి జిల్లా దశ మార్చే ప్రాజెక్టులు.. రూ.10,000 కోట్లకు పైగా పెట్టుబడులు! 1,000 మందికి పైగా.. Aerospace AP: శ్రీ సత్యసాయి జిల్లాలో విమానాల హోరు... భారీ ఏరోస్పేస్ పరిశ్రమ! Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన 'తిమ్మరాజుపల్లి టీవీ' సినిమా దర్శకుడు! Mega Furniture Cluster: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.3,500 కోట్లతో మెగా ఫర్నిచర్ క్లస్టర్! LPG New Rules: ఎల్పీజీ వినియోగదారులకు కేంద్రం బిగ్ షాక్! నేటి నుండి కొత్త రూల్స్.... Prajavedhika: ఆధార్ కార్డు బ్లాక్ చేసి భూమి కబ్జా.. రెవెన్యూ అధికారుల 'హైటెక్' దందా! కోర్టు తీర్పు ఉన్నా దక్కని భూమి.. Guntur Brigde: మరో కొద్ది రోజులే.. శంకర్ విలాస్ బ్రిడ్జ్ పనుల్లో వేగం- కేంద్ర మంత్రి పెమ్మసాని! Balakrishna: రాజధాని నిర్మాణం హడావుడి కాదు.. ఓ దార్శనికత! అమరావతిపై బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు.. Nara Lokesh: తల్లీకొడుకుల అద్భుత విజయం - ఒకేసారి టెన్త్ పాస్.. ఫిదా అయిన మంత్రి నారా లోకేష్.! Chandrababu: ఆఫీసర్లు మారాలి.. లేదంటే ఇంటికే! ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం ఆఖరి వార్నింగ్! AP New Company: సత్యసాయి జిల్లా దశ మార్చే ప్రాజెక్టులు.. రూ.10,000 కోట్లకు పైగా పెట్టుబడులు! 1,000 మందికి పైగా.. Aerospace AP: శ్రీ సత్యసాయి జిల్లాలో విమానాల హోరు... భారీ ఏరోస్పేస్ పరిశ్రమ! Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన 'తిమ్మరాజుపల్లి టీవీ' సినిమా దర్శకుడు! Mega Furniture Cluster: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.3,500 కోట్లతో మెగా ఫర్నిచర్ క్లస్టర్! LPG New Rules: ఎల్పీజీ వినియోగదారులకు కేంద్రం బిగ్ షాక్! నేటి నుండి కొత్త రూల్స్.... Prajavedhika: ఆధార్ కార్డు బ్లాక్ చేసి భూమి కబ్జా.. రెవెన్యూ అధికారుల 'హైటెక్' దందా! కోర్టు తీర్పు ఉన్నా దక్కని భూమి..

AP Government: రైతులకు అలర్ట్.. ఏపీలో వారసత్వ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌కు కొత్త మార్గదర్శకాలు! ఇక నుండి ఇలా...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారసత్వ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభం చేసింది. రైతులకు ఇబ్బందులు లేకుండా, నామమాత్రపు రుసుముతో భూముల రిజిస్ట్రేషన్ చే

Published : 2025-12-22 07:00:00
Pensioners: పెన్షనర్లకు బిగ్ అలర్ట్.. లైఫ్ సర్టిఫికెట్ తప్పనిసరి.. జనవరి ఫిబ్రవరి లోగా!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారసత్వ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత సులభం చేసింది. రైతులకు ఇబ్బందులు లేకుండా, నామమాత్రపు రుసుముతో భూముల రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా మార్గదర్శకాలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ మార్గదర్శకాలను అనుసరించి రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు.

Railway: ఒక్కసారి కాదు.. ప్రతి కిలోమీటరుకి అదనపు ఛార్జీ..! రైల్వే శాఖ తాజా నిర్ణయం!

తండ్రి, తాతల నుంచి వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూములను విభజన చేసి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకోసం రిజిస్ట్రేషన్ సమయంలో అవసరమైన అన్ని ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది. భూములపై హక్కులు కలిగిన వారిని స్పష్టంగా గుర్తించడమే ఈ మార్గదర్శకాల ప్రధాన ఉద్దేశమని అధికారులు వివరించారు.

Deputy CM Bhatti: RTCలో ఉచిత ప్రయాణానికి మహిళలకు స్పెషల్ కార్డులు.. డిప్యూటీ సీఎం భట్టి!

వారసులను నిర్ధారించేందుకు కుటుంబ సభ్యుల సర్టిఫికేట్ తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. అలాగే తండ్రి, తాతలు లేదా పూర్వ యజమానులకు సంబంధించిన మరణ ధ్రువీకరణ పత్రాలు కూడా ఇవ్వాలి. రీసర్వే లేదా భూ హక్కుల పుస్తకాలు ఉన్న ప్రాంతాల్లో ఎల్‌పీఎం నంబర్ ఆధారంగా రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.

రైల్వే ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ ధరలు! మీ జేబుపై ఎంత భారం పడనుందంటే? ఎప్పటి నుంచి అమలు అంటే.!

స్టాంప్ డ్యూటీ విషయానికి వస్తే ప్రభుత్వం రైతులకు ఊరట కల్పించింది. భూమి మార్కెట్ విలువ రూ.10 లక్షల లోపు ఉంటే కేవలం రూ.100, రూ.10 లక్షలకు మించి ఉంటే రూ.1000 మాత్రమే స్టాంప్ డ్యూటీగా చెల్లించాలి. రిజిస్ట్రేషన్ కోసం వచ్చే రైతులు ముందుగానే అన్ని పత్రాలను సరిచూసుకుని రావాలని అధికారులు సూచించారు. సందేహాలుంటే సమీప సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపారు.

One lakh jobs : ఏపీలో లక్ష ఉద్యోగాలు.. జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల!

నిషేధిత భూములు మరియు చుక్కల భూముల సమస్యలపై కూడా అధికారులు దృష్టి సారించారు. అనంతపురం జిల్లాలో 22ఏ నిషేధిత భూములకు సంబంధించిన పెండింగ్ దస్త్రాలను ఇప్పటికే మూడు విడతల్లో వెయ్యికి పైగా పరిష్కరించారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఉన్న 5822 చుక్కల భూముల ఫైళ్ల పరిష్కారంపై ఫోకస్ పెట్టారు. అలాగే వెబ్‌ల్యాండ్‌లో ఉన్న తప్పులను సరిచేసే పనులను కూడా వేగవంతం చేసినట్లు అధికారులు తెలిపారు.

T-Ration: రేషన్ కార్డు స్టేటస్ చెక్ ఇక ఈజీ: T-రేషన్ యాప్ అందుబాటులో!
Chandrababu: తెదేపా జిల్లా అధ్యక్షులను అధికారికంగా ప్రకటించిన చంద్రబాబు!
PM Kisan Scheme: పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్, ఆధార్ ఉంటే సరిపోదు.. ఇది ఉంటేనే అకౌంట్‌లో డబ్బులు జమ, అన్ని పథకాలు మీ గుమ్మం వద్దకే!
బిఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. కేవలం రూ. 5 తో 56 రోజుల వ్యాలిడిటీ.. జియో, ఎయిర్‌టెల్‌కు దిమ్మతిరిగే షాక్!
Fake ad: DMart పేరుతో ఫేక్ యాడ్‌… మహాభారత్ నటుడు గజేంద్ర చౌహాన్ అకౌంట్ ఖాళీ!

Spotlight

Read More →