తేదీ 06-01-2026 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్
ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 06 జనవరి 2026 (మంగళవారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
1.శ్రీ కొలుసు పార్థసారథి గారు (గౌరవనీయ మంత్రి)
2. శ్రీ బత్తుల తాతయ్యబాబు గారు (ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు చైర్మన్)