LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Politics

Amaravati: జగన్ వ్యాఖ్యలపై తిరుపతి ప్రజల ఆగ్రహం: "అమరావతి నిర్మాణాన్ని అడ్డుకోవద్దు"!

Amaravati: అమరావతిపై జగన్ చేసిన ప్రతికూల వ్యాఖ్యలను నిరసిస్తూ తిరుపతి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యుత్తమ రాజధానిగా అమరావతి రూపుదిద్దుకుంటుంటే, దానిపై విమర్శలు చేయడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని వారు పేర్కొన్నారు.

AndhraPravasi News Desk 1 min read
Amaravati: జగన్ వ్యాఖ్యలపై తిరుపతి ప్రజల ఆగ్రహం: "అమరావతి నిర్మాణాన్ని అడ్డుకోవద్దు"!

అమరావతి ఆంధ్రుల గర్వకారణం.. అడ్డుపడితే సహించేది లేదు…

జగన్ మానసిక స్థితి కోల్పోయారు….

ఇకనైనా గందరగోళం ఆపండి.. ఇంట్లో కూర్చోండి…

Amaravati: రాజధాని అమరావతిపై మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా తిరుపతి ప్రజలు జగన్ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. దేశంలో ఏ రాజధానికి లేని విధంగా అమరావతిని అత్యద్భుతంగా నిర్మిస్తుంటే, దానిపై విషం చిమ్మడం సరికాదని వారు ధ్వజమెత్తారు. జగన్ తన మానసిక స్థితిని కోల్పోయి మాట్లాడుతున్నారని, గందరగోళ వ్యాఖ్యలు చేయడం మానుకుని ఆయన ఇంట్లో కూర్చుంటేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఘాటుగా విమర్శించారు.

అమరావతి నిర్మాణం ఆంధ్రుల ఆత్మగౌరవమని, దానిని అడ్డుకోవడం వల్ల రాష్ట్ర భవిష్యత్తు దెబ్బతింటుందని ప్రజలు అభిప్రాయపడ్డారు. గత ఐదేళ్ల పాలనలో రాజధానిని నాశనం చేశారని, ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి రావడం ఆయనకు కేవలం ఒక కల మాత్రమేనని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా విమర్శలు ఆపి, రాజధాని నిర్మాణానికి సహకరించాలని వారు డిమాండ్ చేశారు.

సీఎం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా మారుతుందన్న పూర్తి నమ్మకం తమకుందని తిరుపతి ప్రజలు వెల్లడించారు. విజన్ ఉన్న నాయకుడు పాలిస్తుంటే, అభివృద్ధికి అడ్డుపడటం రాజకీయ స్వార్థమేనని వారు మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా జగన్ తన వైఖరిని మార్చుకోవాలని వారు హితవు పలికారు.

Be the first to react

More Coverage

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!

Kollu Ravindra: ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీశారని మాజీ ముఖ్యమ…

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: అమరావతి అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష.. కొండవీటి వాగు, పాలవాగు బ్రిడ్జిల నిర్మాణం వేగవంతం!

Amaravathi: రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి…

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: ఏపీలో మారనున్న రాజకీయ ముఖచిత్రం... మూడు ముక్కలుగా...డీలిమిటేషన్ తో పెరగనున్న ఎంపీ స్థానాలు!

Delimitation: కేంద్ర ప్రభుత్వం జూలైలో నిర్వహించబోయే ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, జమిలి ఎన్నికల…