Vande Bharat: వేగం.. విలాసం.. విపరీతమైన క్రేజ్.. దక్షిణాదిలోనే అత్యంత రద్దీగా మారిన రూట్ ఇదే! Nara Lokesh: లోకేశ్ రాకతో ఉత్సాహంలో కార్యకర్తలు.. బెంగళూరులో పార్టీ శ్రేణుల కోలాహలం.. ఫొటోలు వైరల్.! AP Revenue Department: భూ వివాదాలకు చెక్.. రీసర్వే 2.0తో రైతులకు భరోసా.. 2027 మార్చి నాటికి ప్రక్రియ పూర్తి! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీకి సీఎం ఆహ్వానం! Amaravati: మేక్ ఇన్ ఇండియా.. ఫర్ ద వరల్డ్.. క్వాంటం మ్యాప్‌లో భారత్‌ను టాప్ 5లో నిలిపిన అమరావతి ప్రాజెక్ట్.! Chandrababu: మంత్రులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఐదు కీలక ప్రాజెక్టులపై బాధ్యతలు - దాదాపు మూడు గంటలకు పైగా.. ycp leader: అకౌంట్లో రూ.7 లక్షల కోట్లు!": వైసీపీ నేత మోసం.. బాధితుల ఫిర్యాదుతో బయటపడ్డ అసలు రంగు.. Nitish Kumar: జాతీయ రాజకీయాల్లో నితీశ్ మార్క్.. పార్లమెంటులో చర్చల స్థాయిని పెంచనున్న సీనియర్ నేత.! Lok Sabha: పెరగనున్న లోక్‌సభ సీట్లు.. 543 నుండి 816కు ఎంపీ స్థానాల పెంపు.. కేంద్రం మాస్టర్ ప్లాన్! Jagan: వైఎస్‌ డెత్‌ మిస్టరీ.. మొత్తం జగన్‌ ఖాతాలో.. దేవుడి స్క్రిప్టే ఇదేనా.! 15 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపై.. Vande Bharat: వేగం.. విలాసం.. విపరీతమైన క్రేజ్.. దక్షిణాదిలోనే అత్యంత రద్దీగా మారిన రూట్ ఇదే! Nara Lokesh: లోకేశ్ రాకతో ఉత్సాహంలో కార్యకర్తలు.. బెంగళూరులో పార్టీ శ్రేణుల కోలాహలం.. ఫొటోలు వైరల్.! AP Revenue Department: భూ వివాదాలకు చెక్.. రీసర్వే 2.0తో రైతులకు భరోసా.. 2027 మార్చి నాటికి ప్రక్రియ పూర్తి! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీకి సీఎం ఆహ్వానం! Amaravati: మేక్ ఇన్ ఇండియా.. ఫర్ ద వరల్డ్.. క్వాంటం మ్యాప్‌లో భారత్‌ను టాప్ 5లో నిలిపిన అమరావతి ప్రాజెక్ట్.! Chandrababu: మంత్రులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఐదు కీలక ప్రాజెక్టులపై బాధ్యతలు - దాదాపు మూడు గంటలకు పైగా.. ycp leader: అకౌంట్లో రూ.7 లక్షల కోట్లు!": వైసీపీ నేత మోసం.. బాధితుల ఫిర్యాదుతో బయటపడ్డ అసలు రంగు.. Nitish Kumar: జాతీయ రాజకీయాల్లో నితీశ్ మార్క్.. పార్లమెంటులో చర్చల స్థాయిని పెంచనున్న సీనియర్ నేత.! Lok Sabha: పెరగనున్న లోక్‌సభ సీట్లు.. 543 నుండి 816కు ఎంపీ స్థానాల పెంపు.. కేంద్రం మాస్టర్ ప్లాన్! Jagan: వైఎస్‌ డెత్‌ మిస్టరీ.. మొత్తం జగన్‌ ఖాతాలో.. దేవుడి స్క్రిప్టే ఇదేనా.! 15 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపై..

National Highway: ఏపీలో కొత్తగా నేషనల్ హైవే! రూ.1,500 కోట్లతో నాలుగు లైన్లుగా... ఆ 5 చోట్ల బైపాస్ లు!

ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారుల అభివృద్ధిపై ప్రభుత్వం పెద్ద ఎత్తున దృష్టి సారించింది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పానికి సంబంధించిన పలమనేరు–కుప

Published : 2025-11-30 07:30:00
AP Farmers: ఏపీ రైతులకు శుభవార్త! మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయ్... చెక్ చేసుకోండి!

ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారుల అభివృద్ధిపై ప్రభుత్వం పెద్ద ఎత్తున దృష్టి సారించింది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పానికి సంబంధించిన పలమనేరు–కుప్పం జాతీయ రహదారి 42ను నాలుగు లేన్లుగా విస్తరించేందుకు కేంద్రం రూ.1500 కోట్ల భారీ నిధులను ఆమోదించింది. పరిశ్రమలు పెరుగుతున్న విషయం, రామకుప్పం దగ్గర విమానాశ్రయం నిర్మాణం వేగం అందుకోవడం, వాహనాల రద్దీ పెరగడం వంటి కీలక అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రయాణికులకు ఊరట.. 338 ప్రభావిత విమానాల్లో ఇప్పటికే 270 విమానాల్లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ పూర్తి!

ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా 84 కిలోమీటర్ల రహదారి విస్తరణ చేపట్టనున్నారు. రహదారిని నాలుగు లేన్లుగా మార్చడంతో పాటు బైపాస్ రోడ్లు, ప్లైఓవర్ల నిర్మాణం, భూసేకరణ, పరిహారం చెల్లింపులు వంటి పనులు కూడా ఉంటాయి. ప్రస్తుతం జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ డీపీఆర్ (వివరాల ప్రాజెక్ట్ నివేదిక) సిద్ధం చేస్తోంది. డీపీఆర్ పూర్తయ్యాక టెండర్లు పిలిచి పనులను అధికారికంగా ప్రారంభించనున్నట్లు సమాచారం.

AP Govt: కీలక మార్పు.. ఏపీకి కొత్త సీఎస్.. 2026 మార్చి నుంచి బాధ్యతలు - ఉత్తర్వులు జారీ!

పలమనేరు–కుప్పం రహదారిలోని రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బైపాస్ రోడ్ల నిర్మాణంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. వి.కోట, బైరెడ్డిపల్లె, రాజుపేట రోడ్డు, శాంతిపురం, కుప్పం ప్రాంతాల్లో బైపాస్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే బైరెడ్డిపల్లె, వి.కోట ప్రాంతాలకు రూ.100 కోట్లు కేటాయించారు. బైరెడ్డిపల్లెలో భూసేకరణ పూర్తయినా, వి.కోటలో కొందరు ప్రజల అభ్యంతరాల కారణంగా కోర్టు స్టే వచ్చినట్లు తెలుస్తోంది.

iBOMMA రవి కస్టడీలో సంచలన వివరాలు.. పైరసీ సినిమాల క్వాలిటీ పెంచేందుకు కరీబియన్ నెట్‌వర్క్!

ప్రస్తుతం ఈ రహదారిలో ప్రమాదకర మలుపులు, ఇరుకైన మార్గాల కారణంగా తరచూ జరిగే ప్రమాదాలకు ఈ విస్తరణతో గణనీయంగా అడ్డుకట్ట పడుతుందని వాహనదారులు ఆశిస్తున్నారు. అలాగే పలమనేరు ప్రాంతంలో బెంగళూరు–చెన్నై ఎక్స్‌ప్రెస్ హైవే పనులు దాదాపు పూర్తై ఉండటం, బెంగళూరు–తిరుపతి రైల్వే లైన్ ప్రతిపాదన రావడం ఈ ప్రాంత అభివృద్ధికి కొత్త ఊపును ఇస్తున్నాయి.

Ukrainian: పీస్ డీల్‌పై చర్చలకు వాషింగ్టన్ బయలుదేరిన ఉక్రెయిన్ ప్రతినిధులు.. అమెరికా శాంతి చర్చలు వేగవంతం!

ఈ రహదారి నాలుగు లేన్లుగా మారితే, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు ప్రయాణం మరింత వేగంగా, సురక్షితంగా మారుతుంది. పలమనేరు పరిసరంలోని దాదాపు 700 ఎకరాల పారిశ్రామిక వాడలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. దీతో స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ప్రాంతీయ రవాణా, వ్యాపారం మరింత చురుగ్గా మారుతాయని అధికారులు భావిస్తున్నారు. త్వరలోనే ఈ భారీ ప్రాజెక్ట్ పనులు ప్రారంభం కానున్నాయి.

Manisha Koirala: మనీషా కొయిరాలా తాజా లుక్ షాక్.. నెటిజన్ల స్పందన వైరల్!
Cyclone Ditwah: శ్రీలంకలో డిట్‌వా తుఫాన్‌ విధ్వంసం.. అత్యవసర పరిస్థితి ప్రకటించిన ప్రభుత్వం!!
Indian Railways: చిన్న వ్యాపారాలకు శుభవార్త! పార్సిల్ సర్వీస్‌పై రైల్వే కీలక నిర్ణయం...
Sleeper buses: భద్రతా ప్రమాణాలు లేకుండా నడిచే స్లీపర్ బస్సులు వెంటనే నిలిపివేయాలి... NHRC!
Cyber Security: సిమ్ లేకుండా మెసేజింగ్ యాప్ యాక్సెస్‌కు నో! సైబర్ మోసాలకు చెక్!

Spotlight

Read More →