Telugu Bhasha: మాతృభాషే మన అస్తిత్వానికి సుస్థిర కోట..! మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు! US vs Iran: ప్రపంచ దేశాల్లో టెన్షన్.. అణు ఒప్పందం విఫలం! యుద్ధానికి సై అంటున్న ట్రంప్... Nara Lokesh: కృష్ణా తీరం పై ఆత్మీయ విందు.. ప్రజాప్రతినిధుల కుటుంబాలతో లోకేష్ సందడి! APSRTC: ఏపీలోని ఆ ఏపీఎస్‌ఆర్టీసీ డిపో మూసివేత..! ఆర్టీసీ మాస్టర్ ప్లాన్ ఇదే! YSRCP: తల్లిని వాడే, చెల్లిని వాడే, బాబాయ్ ని వాడే, ఆఖరికి ఇప్పుడు దేవుడిని వాడే!! దొంగ రాతలు, దొంగ బుద్ధి! లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది.. Bomb Threat: నాంపల్లి కోర్టుకు మళ్లీ బాంబు బెదిరింపు..! రెండు రోజుల్లో రెండోసారి! Highway Expansion: హైదరాబాద్ టూ విజయవాడ జస్ట్ 2 అవర్స్.. NH 65 విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్! UK Blocks US: అమెరికాకు బ్రిటన్ షాక్.. ఆ స్థావరం నుండి దాడులకు నో చెప్పిన సర్కార్! YCP: వైసీపీ గత ఐదేళ్ల పాపాలు.. భక్తి కంటే paytm చిల్లర రాజకీయాలు! ఎమ్మెల్సీ గ్రీష్మ ఘాటు వ్యాఖ్యలు! R&B Division: ఏపీలో కొత్తగా R&B డివిజన్ కార్యాలయం! ఇక అక్కడి ప్రజలకు ఆ కష్టాలు తీరినట్లే! Telugu Bhasha: మాతృభాషే మన అస్తిత్వానికి సుస్థిర కోట..! మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు! US vs Iran: ప్రపంచ దేశాల్లో టెన్షన్.. అణు ఒప్పందం విఫలం! యుద్ధానికి సై అంటున్న ట్రంప్... Nara Lokesh: కృష్ణా తీరం పై ఆత్మీయ విందు.. ప్రజాప్రతినిధుల కుటుంబాలతో లోకేష్ సందడి! APSRTC: ఏపీలోని ఆ ఏపీఎస్‌ఆర్టీసీ డిపో మూసివేత..! ఆర్టీసీ మాస్టర్ ప్లాన్ ఇదే! YSRCP: తల్లిని వాడే, చెల్లిని వాడే, బాబాయ్ ని వాడే, ఆఖరికి ఇప్పుడు దేవుడిని వాడే!! దొంగ రాతలు, దొంగ బుద్ధి! లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది.. Bomb Threat: నాంపల్లి కోర్టుకు మళ్లీ బాంబు బెదిరింపు..! రెండు రోజుల్లో రెండోసారి! Highway Expansion: హైదరాబాద్ టూ విజయవాడ జస్ట్ 2 అవర్స్.. NH 65 విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్! UK Blocks US: అమెరికాకు బ్రిటన్ షాక్.. ఆ స్థావరం నుండి దాడులకు నో చెప్పిన సర్కార్! YCP: వైసీపీ గత ఐదేళ్ల పాపాలు.. భక్తి కంటే paytm చిల్లర రాజకీయాలు! ఎమ్మెల్సీ గ్రీష్మ ఘాటు వ్యాఖ్యలు! R&B Division: ఏపీలో కొత్తగా R&B డివిజన్ కార్యాలయం! ఇక అక్కడి ప్రజలకు ఆ కష్టాలు తీరినట్లే!

National Highway: ఏపీలో కొత్తగా నేషనల్ హైవే! రూ.1,500 కోట్లతో నాలుగు లైన్లుగా... ఆ 5 చోట్ల బైపాస్ లు!

ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారుల అభివృద్ధిపై ప్రభుత్వం పెద్ద ఎత్తున దృష్టి సారించింది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పానికి సంబంధించిన పలమనేరు–కుప

Published : 2025-11-30 07:30:00
AP Farmers: ఏపీ రైతులకు శుభవార్త! మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయ్... చెక్ చేసుకోండి!

ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారుల అభివృద్ధిపై ప్రభుత్వం పెద్ద ఎత్తున దృష్టి సారించింది. ముఖ్యంగా సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పానికి సంబంధించిన పలమనేరు–కుప్పం జాతీయ రహదారి 42ను నాలుగు లేన్లుగా విస్తరించేందుకు కేంద్రం రూ.1500 కోట్ల భారీ నిధులను ఆమోదించింది. పరిశ్రమలు పెరుగుతున్న విషయం, రామకుప్పం దగ్గర విమానాశ్రయం నిర్మాణం వేగం అందుకోవడం, వాహనాల రద్దీ పెరగడం వంటి కీలక అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు.

ప్రయాణికులకు ఊరట.. 338 ప్రభావిత విమానాల్లో ఇప్పటికే 270 విమానాల్లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ పూర్తి!

ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా 84 కిలోమీటర్ల రహదారి విస్తరణ చేపట్టనున్నారు. రహదారిని నాలుగు లేన్లుగా మార్చడంతో పాటు బైపాస్ రోడ్లు, ప్లైఓవర్ల నిర్మాణం, భూసేకరణ, పరిహారం చెల్లింపులు వంటి పనులు కూడా ఉంటాయి. ప్రస్తుతం జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ డీపీఆర్ (వివరాల ప్రాజెక్ట్ నివేదిక) సిద్ధం చేస్తోంది. డీపీఆర్ పూర్తయ్యాక టెండర్లు పిలిచి పనులను అధికారికంగా ప్రారంభించనున్నట్లు సమాచారం.

AP Govt: కీలక మార్పు.. ఏపీకి కొత్త సీఎస్.. 2026 మార్చి నుంచి బాధ్యతలు - ఉత్తర్వులు జారీ!

పలమనేరు–కుప్పం రహదారిలోని రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బైపాస్ రోడ్ల నిర్మాణంపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. వి.కోట, బైరెడ్డిపల్లె, రాజుపేట రోడ్డు, శాంతిపురం, కుప్పం ప్రాంతాల్లో బైపాస్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే బైరెడ్డిపల్లె, వి.కోట ప్రాంతాలకు రూ.100 కోట్లు కేటాయించారు. బైరెడ్డిపల్లెలో భూసేకరణ పూర్తయినా, వి.కోటలో కొందరు ప్రజల అభ్యంతరాల కారణంగా కోర్టు స్టే వచ్చినట్లు తెలుస్తోంది.

iBOMMA రవి కస్టడీలో సంచలన వివరాలు.. పైరసీ సినిమాల క్వాలిటీ పెంచేందుకు కరీబియన్ నెట్‌వర్క్!

ప్రస్తుతం ఈ రహదారిలో ప్రమాదకర మలుపులు, ఇరుకైన మార్గాల కారణంగా తరచూ జరిగే ప్రమాదాలకు ఈ విస్తరణతో గణనీయంగా అడ్డుకట్ట పడుతుందని వాహనదారులు ఆశిస్తున్నారు. అలాగే పలమనేరు ప్రాంతంలో బెంగళూరు–చెన్నై ఎక్స్‌ప్రెస్ హైవే పనులు దాదాపు పూర్తై ఉండటం, బెంగళూరు–తిరుపతి రైల్వే లైన్ ప్రతిపాదన రావడం ఈ ప్రాంత అభివృద్ధికి కొత్త ఊపును ఇస్తున్నాయి.

Ukrainian: పీస్ డీల్‌పై చర్చలకు వాషింగ్టన్ బయలుదేరిన ఉక్రెయిన్ ప్రతినిధులు.. అమెరికా శాంతి చర్చలు వేగవంతం!

ఈ రహదారి నాలుగు లేన్లుగా మారితే, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు ప్రయాణం మరింత వేగంగా, సురక్షితంగా మారుతుంది. పలమనేరు పరిసరంలోని దాదాపు 700 ఎకరాల పారిశ్రామిక వాడలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. దీతో స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ప్రాంతీయ రవాణా, వ్యాపారం మరింత చురుగ్గా మారుతాయని అధికారులు భావిస్తున్నారు. త్వరలోనే ఈ భారీ ప్రాజెక్ట్ పనులు ప్రారంభం కానున్నాయి.

Manisha Koirala: మనీషా కొయిరాలా తాజా లుక్ షాక్.. నెటిజన్ల స్పందన వైరల్!
Cyclone Ditwah: శ్రీలంకలో డిట్‌వా తుఫాన్‌ విధ్వంసం.. అత్యవసర పరిస్థితి ప్రకటించిన ప్రభుత్వం!!
Indian Railways: చిన్న వ్యాపారాలకు శుభవార్త! పార్సిల్ సర్వీస్‌పై రైల్వే కీలక నిర్ణయం...
Sleeper buses: భద్రతా ప్రమాణాలు లేకుండా నడిచే స్లీపర్ బస్సులు వెంటనే నిలిపివేయాలి... NHRC!
Cyber Security: సిమ్ లేకుండా మెసేజింగ్ యాప్ యాక్సెస్‌కు నో! సైబర్ మోసాలకు చెక్!

Spotlight

Read More →