ఏపీలో ₹92,649 కోట్ల రైల్వే ప్రాజెక్టులు.. వేగంగా కొనసాగుతున్న పనులు! అనుచిత వ్యాఖ్యలే రాజకీయమా..? జోగి రమేష్‌పై వసంత కృష్ణప్రసాద్ ఫైర్..! Railway Budget 2026: గంటలకు చెక్, నిమిషాల్లో ప్రయాణం.. బడ్జెట్‌లో 7 భారీ హైస్పీడ్ ప్రాజెక్టుల ప్రకటన.. తెలుగు రాష్ట్రాల మీదుగా.. బూతు రాజకీయాలే వైసీపీ సిద్ధాంతం..! జగన్‌పై అనగాని తీవ్ర విమర్శలు! రైతులకు కీలక హెచ్చరిక..! ఈ పని చేయకపోతే పీఎం కిసాన్ డబ్బులు నిలిపివేత..! పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫెరెన్స్! ముఖ్యాంశాలు... Central Govt Schemes: కేంద్రం కీలక నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌లో తాగునీటి ప్రాజెక్టులకు మహర్దశ..!! చేనేతకు గోల్డెన్ ఛాన్స్..! ఏపీలో 3 టెక్స్‌టైల్ పార్కులు ప్లస్ మ్యూజియం! AP Budget 2026: 16వ ఆర్థిక సంఘం నిధుల్లో వాటా పెంపు.. ఏకంగా రూ. 64,362 కోట్లు కేటాయింపు! వందే భారత్ కాదు… ఇది అసలైన హైస్పీడ్ రైల్! తెలుగు రాష్ట్రాల గేమ్ ఛేంజర్! ఏపీలో ₹92,649 కోట్ల రైల్వే ప్రాజెక్టులు.. వేగంగా కొనసాగుతున్న పనులు! అనుచిత వ్యాఖ్యలే రాజకీయమా..? జోగి రమేష్‌పై వసంత కృష్ణప్రసాద్ ఫైర్..! Railway Budget 2026: గంటలకు చెక్, నిమిషాల్లో ప్రయాణం.. బడ్జెట్‌లో 7 భారీ హైస్పీడ్ ప్రాజెక్టుల ప్రకటన.. తెలుగు రాష్ట్రాల మీదుగా.. బూతు రాజకీయాలే వైసీపీ సిద్ధాంతం..! జగన్‌పై అనగాని తీవ్ర విమర్శలు! రైతులకు కీలక హెచ్చరిక..! ఈ పని చేయకపోతే పీఎం కిసాన్ డబ్బులు నిలిపివేత..! పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫెరెన్స్! ముఖ్యాంశాలు... Central Govt Schemes: కేంద్రం కీలక నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌లో తాగునీటి ప్రాజెక్టులకు మహర్దశ..!! చేనేతకు గోల్డెన్ ఛాన్స్..! ఏపీలో 3 టెక్స్‌టైల్ పార్కులు ప్లస్ మ్యూజియం! AP Budget 2026: 16వ ఆర్థిక సంఘం నిధుల్లో వాటా పెంపు.. ఏకంగా రూ. 64,362 కోట్లు కేటాయింపు! వందే భారత్ కాదు… ఇది అసలైన హైస్పీడ్ రైల్! తెలుగు రాష్ట్రాల గేమ్ ఛేంజర్!

Pension: ఏపీలో పింఛన్ వ్యవస్థలో కొత్త షరతులు..! సెప్టెంబర్ నుంచి అమలు!

 ఆంధ్రప్రదేశ్‌లో NTR భరోసా పింఛన్ స్కీమ్ 2025లో మార్పులు జరిగినాయి. రాష్ట్రంలో వైద్య, దివ్యాంగుల పింఛన్‌లను పునఃపరిశీలన కొనసాగుతోంది. గత ప్రభుత్వంలో అర్హత

Published : 2025-08-18 10:22:00
Floods Godavari: భారీ వర్షాలు.. గోదావరికి పోటెత్తిన వరద!

ఆంధ్రప్రదేశ్‌లో NTR భరోసా పింఛన్ స్కీమ్ 2025లో మార్పులు జరిగినాయి. రాష్ట్రంలో వైద్య, దివ్యాంగుల పింఛన్‌లను పునఃపరిశీలన కొనసాగుతోంది. గత ప్రభుత్వంలో అర్హత లేనివారికి పింఛన్లు ఇవ్వబడ్డాయని ఫిర్యాదులు రావడంతో, కొత్త కూటమి ప్రభుత్వం పునఃపరిశీలనకు ఆదేశించింది. అంతకుముందు వెల్ఫేర్ అసిస్టెంట్లు పింఛన్లను తొలగించిన వారికి నోటీసులు పంపుతారు. అర్హులైన వారు 30 రోజుల్లో సదరమ్‌లో అప్పీల్ చేసుకోవచ్చు.

USA: గ్రీన్ కార్డ్ హోల్డర్లకు అలర్ట్..! అమెరికా పౌరసత్వానికి కొత్త షరతులు..!

నూతన మార్పుల ప్రకారం, 40% కంటే తక్కువ వైకల్యం మరియు 60 ఏళ్లు పూర్తికాలేదనివారి పింఛన్లు సెప్టెంబర్ నుంచి నిలిపివేయబడతాయి. 85% కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారికి వైద్యుల నిర్ధారణతో పూర్తి పింఛన్ రూ.15,000 అందుతుంది. 40–85% వైకల్యం ఉన్నవారిని వికలాంగ పింఛన్ (రూ.6,000)లో మార్చారు. 40% కంటే తక్కువ వైకల్యం ఉన్న 60 ఏళ్లు పైన వయస్సున్న వ్యక్తుల పింఛన్‌ను వృద్ధాప్య పింఛన్ (రూ.4,000)లోకి మార్చారు.

AP Cabinet: ఉదయం 10.30కి కేబినెట్‌ సబ్ కమిటీ! రాజధాని భూ కేటాయింపులపై కీలక నిర్ణయం!

వికలాంగులు, అనర్హులపై పునరావలోకనం పూర్తయిన తర్వాత, అప్లికేషన్ చేసుకోవడానికి ఎంపీడీవో లేదా మున్సిపల్ కమిషనర్ వద్ద పాత సదరం సర్టిఫికెట్, నోటీసులు మరియు వైద్య ధృవపత్రాలతో అప్పీల్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ 30 రోజుల లోపు పూర్తి చేయాలి. తద్వారా, అనర్హులు అయినా లేదా పొరపాటు కారణంగా పింఛన్ నిలిపివేయబడినవారు, సరిచేసుకోవచ్చు.

Myanmar: ఉద్యోగం కోసం వెళ్లి నరకయాతన! మయన్మార్‌లో తెలుగు యువకుల దుస్థితి!

ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో తొలగించిన పింఛన్ల వివరాలను అందుబాటులో ఉంచింది. అర్హులు సదరం క్యాంపుల ద్వారా వైద్య తనిఖీలు చేయించి, మాన్యువల్ సర్టిఫికెట్ తీసుకొని అప్పీల్ చేసే అవకాశం కల్పించింది. ఈ చర్యల ద్వారా, పింఛన్ వ్యవస్థను మరింత న్యాయపరంగా, పారదర్శకంగా మార్చడమే లక్ష్యం.

Airport: ఏపీలో కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్..! 10 నెలల్లో ఎగరనున్న విమానాలు!
Gold Rates: ఆల్ టైమ్ రికార్డు తో బంగారం ధరలు! కొనుగోలుదారులకు షాక్! తులం ధర ఎంతంటే?
Jobs: గ్రాడ్యుయేట్స్‌కు గోల్డెన్ ఛాన్స్..!LICలో భారీ రిక్రూట్‌మెంట్..! మిస్ అవ్వకండి!
New Bars: నూతన బార్లకు నోటిఫికేషన్ జారీ! దరఖాస్తు వివరాలు... లాస్ట్ డేట్ ఎప్పుడంటే!
School Holiday: నేడు స్కూళ్లకు సెలవు! పిల్లలకు పండగే పండగ!
AP Rains: ఏపీలో దంచి కొడుతున్న వర్షాలు! ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్!

Spotlight

Read More →