Cluster University: మంత్రి కీలక ప్రకటన! రూ. 139 కోట్లతో క్లస్టర్ యూనివర్సిటీ... అక్కడే ఫిక్స్! Amaravati Development: 153 గదులు, 7 అంతస్తులు.. అమరావతిలో దస్పల్లా హోటల్ ప్రత్యేకతలు ఇవే! AP Farmers: ఏపీ రైతులకు అలర్ట్! కొత్త రూల్ గురించి తెలుసా... ప్రతి నెలా 9వ తేదీ వరకే ఛాన్స్! AP Government: నేతన్నలకు అండగా ప్రభుత్వం... ఏకంగా 40శాతం డిస్కౌంట్, త్వరపడండి! DSC: ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్! మరో డీఎస్సీ రంగం సిద్ధం... ఎప్పుడంటే! Amaravati Updates: పది రోజుల్లోనే అద్భుత మార్పు.. E2 రోడ్డుతో మారనున్న రాజధాని రూపురేఖలు.. Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంపై టీటీడీ కీలక నిర్ణయం..! నెయ్యి సేకరణలో భారీ మార్పులు! AP Farmers: ఏపీ రైతులకు గుడ్ న్యూస్..! ప్రభుత్వమే నేరుగా కొనుగోలు... సర్కార్ కీలక నిర్ణయం! Municipal Chairman: ముగిసిన న్యాయపోరాటం..! ఇబ్రహీంపట్నం చైర్మన్ పదవిపై హైకోర్టు క్లారిటీ...! AP Elections: ఏపీ పోలింగ్ ‘మిరాకిల్’ వివాదం..! పరకాల ఆరోపణల్లో నిజం ఎంత? Cluster University: మంత్రి కీలక ప్రకటన! రూ. 139 కోట్లతో క్లస్టర్ యూనివర్సిటీ... అక్కడే ఫిక్స్! Amaravati Development: 153 గదులు, 7 అంతస్తులు.. అమరావతిలో దస్పల్లా హోటల్ ప్రత్యేకతలు ఇవే! AP Farmers: ఏపీ రైతులకు అలర్ట్! కొత్త రూల్ గురించి తెలుసా... ప్రతి నెలా 9వ తేదీ వరకే ఛాన్స్! AP Government: నేతన్నలకు అండగా ప్రభుత్వం... ఏకంగా 40శాతం డిస్కౌంట్, త్వరపడండి! DSC: ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్! మరో డీఎస్సీ రంగం సిద్ధం... ఎప్పుడంటే! Amaravati Updates: పది రోజుల్లోనే అద్భుత మార్పు.. E2 రోడ్డుతో మారనున్న రాజధాని రూపురేఖలు.. Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంపై టీటీడీ కీలక నిర్ణయం..! నెయ్యి సేకరణలో భారీ మార్పులు! AP Farmers: ఏపీ రైతులకు గుడ్ న్యూస్..! ప్రభుత్వమే నేరుగా కొనుగోలు... సర్కార్ కీలక నిర్ణయం! Municipal Chairman: ముగిసిన న్యాయపోరాటం..! ఇబ్రహీంపట్నం చైర్మన్ పదవిపై హైకోర్టు క్లారిటీ...! AP Elections: ఏపీ పోలింగ్ ‘మిరాకిల్’ వివాదం..! పరకాల ఆరోపణల్లో నిజం ఎంత?

Vande Bharat: నర్సాపురం–చెన్నై వందే భారత్‌కు గ్రీన్ సిగ్నల్…! రైల్వే కొత్త షెడ్యూల్ రిలీజ్!

 ఆంధ్రప్రదేశ్ రైల్వే ప్రయాణికులకు శుభవార్త అందింది. విజయవాడ–చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సేవలను రైల్వేశాఖ మరింత విస్తరించింది. ఇప్పటి వరకు ఈ రైలు విజయవాడ

Published : 2025-12-11 12:26:00
Indigo: అకస్మాత్తుగా రద్దైన విమాన సర్వీసులు…! వీడియోలో స్పందించిన ఇండిగో చైర్మన్…!

ఆంధ్రప్రదేశ్ రైల్వే ప్రయాణికులకు శుభవార్త అందింది. విజయవాడ–చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సేవలను రైల్వేశాఖ మరింత విస్తరించింది. ఇప్పటి వరకు ఈ రైలు విజయవాడ నుంచి చెన్నై మధ్య మాత్రమే నడుస్తుండగా, ఇప్పుడు ప్రజల డిమాండ్ మేరకు దీన్ని నర్సాపురం వరకు పొడిగించాలని నిర్ణయించింది. డిసెంబర్ 15 నుంచి కొత్త మార్పులు అమల్లోకి రానున్నట్లు రైల్వేస్ ప్రకటించింది. ఈ విషయాన్ని నర్సాపురం ఎంపీ మరియు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసరావు అధికారికంగా వెల్లడించారు. ఈ నిర్ణయంతో గోదావరి జిల్లా ప్రజలకు నేరుగా వందే భారత్ సర్వీసులు అందుబాటులోకి రావడం పట్ల ఆనందం వ్యక్తమవుతోంది.

AI Jobs: భారత్ కు టెక్ దిగ్గజాల క్యూ! ఏఐ ఉద్యోగాల జాతర!

కొత్తగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, డిసెంబర్ 15 నుంచి నర్సాపురం–చెన్నై వందే భారత్ రైలు నర్సాపురం స్టేషన్ నుంచి సాయంత్రం 2.50 గంటలకు బయల్దేరుతుంది. అనంతరం 3.19కు భీమవరం, 4.04కు గుడివాడ, 4.50కు విజయవాడ చేరుతుంది. అక్కడి నుంచి 5.19కు తెనాలి, 6.29కు ఒంగోలు, 7.39కు నెల్లూరు, 8.49కు గూడూరు, 9.54కు రేణిగుంట చేరుకుని, రాత్రి 11.45 గంటలకు చెన్నై సెంట్రల్ చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు. గోదావరి జిల్లాల నుంచి చెన్నై వంటి మెట్రో నగరానికి వేగవంతమైన రైలు కనెక్టివిటీ అందుబాటులోకి రావడం అభివృద్ధికి తోడ్పడుతుందని భావిస్తున్నారు.

Cherry Craze: చెర్రీ క్రేజ్ పీక్స్‌లో.. జపనీస్ ఫ్యాన్స్‌తో రామ్ చరణ్ సెల్ఫీ టైం!

నర్సాపురం వరకు వందే భారత్ పొడగించాలని గత కొన్ని నెలలుగా ప్రజలు భారీగా డిమాండ్ చేశారు. ఈవిషయం ఎంపీ భూపతిరాజు శ్రీనివాసరావు దృష్టికి వెళ్లిన వెంటనే, ఆయన స్వయంగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను సంప్రదించి రైలు పొడిగింపు ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. అనుమతి వచ్చినప్పటికీ, ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే clarity కోసం స్థానికులు ఆసక్తిగా ఎదురు చూశారు. ఇప్పుడు షెడ్యూల్ అధికారికంగా వెలువడడంతో, ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో అభినందనలు తెలియజేస్తున్నారు.

Dry Fruits Tips: డ్రైఫ్రూట్స్ ఎలా తింటే నిజమైన ఆరోగ్య ప్రయోజనం! నిపుణుల సూచనలు..

అంతేకాకుండా, కేంద్ర మంత్రికి చెందిన చొరవతో గత కొన్ని నెలల్లో నర్సాపురం రైల్వే స్టేషన్‌లో పలు రైళ్లకు కొత్త హాల్ట్ సౌకర్యాలు కల్పించారు. దీంతో ప్రయాణికుల రవాణా సౌకర్యం గణనీయంగా మెరుగుపడింది. ఇప్పుడు వందే భారత్ పొడిగింపు నిర్ణయం మరింత అభివృద్ధికి దోహదపడనుందని నర్సాపురం ప్రజలు భావిస్తున్నారు. రైల్వే శాఖ ఈ ప్రాంతాన్ని ముఖ్య రైల్వే హబ్‌గా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తోందని స్థానిక ప్రజాప్రతినిధులు అభినందిస్తున్నారు.

USA Visa: ట్రంప్ గోల్డ్ కార్డ్ & ప్లాటినం కార్డ్... ఫీజులు, అర్హత, దరఖాస్తు సంబంధించి పూర్తి వివరాలు!!
Notification : ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖలో 182 పోస్టులకు నోటిఫికేషన్.. రాష్ట్రవ్యాప్తంగా CWC, JJBలో!
Students Welfare: ఏపీలో వారికి రూ.85,000 సహాయం... భోజనం, వసతి, శిక్షణ అన్నీ ఉచితం! మంత్రి కీలక ప్రకటన!
Cabinet Beti: నేడు ఏపీ కేబినెట్ భేటీ..! కీలక అంశాలపై చర్చ!
Google New Feature: ప్రమాద వేళల్లో సహాయాన్ని వేగవంతం చేయనున్న గూగుల్ కొత్త ఫీచర్!!
Recharge Rates: వీఐ, ఎయిర్‌టెల్ భారీ సవరణలు…! వినియోగదారులకు మళ్లీ షాక్!

Spotlight

Read More →