TamilNadu: తమిళనాడులో విజయ్ సంచలన నిర్ణయం... 717 మద్యం దుకాణాలు బంద్! Tamil Nadu: తమిళనాడు రాజకీయాల్లో కలకలం.. అన్నాడీఎంకేలో చీలిక! విజయ్‌కు మద్దతుగా రెబల్ ఎమ్మెల్యేలు! Chandrababu: భయం వద్దు.. పెట్టుబడులతో రండి- చంద్రబాబు! Nara Lokesh: నారా లోకేష్ సరికొత్త రూపం: సింగపూర్ లో సూట్ లో దర్శనం! Polavaram Project: ప్రధాని మోదీ చేతుల మీదుగా పోలవరం ప్రారంభం... 2027 జూన్ లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం యాక్షన్ ప్లాన్! New Flyover: నితిన్ గడ్కరీతో పెమ్మసాని భేటీ.. జాతీయ రహదారిపై భారీ ఫ్లైఓవర్‌కు లైన్ క్లియర్! Chandrababu: 'టెక్నాలజీ డే' నాడు చంద్రబాబు కీలక ప్రకటన.. 10 లక్షల మందికి.. యువతకు బంపరాఫర్! India Elections: త్వరలో 17 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్.. ఎన్నికల సంఘం - 99 కోట్ల మంది ఓటర్లలో.. Chandrababu: విభజన హామీలు, పెండింగ్ నిధులు.. ఢిల్లీలో గట్టిగా గళం వినిపించిన చంద్రబాబు! Krishna District: కృష్ణా జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం.. పోలీస్ స్టేషన్ల ఆధునికీకరణపై దృష్టి! TamilNadu: తమిళనాడులో విజయ్ సంచలన నిర్ణయం... 717 మద్యం దుకాణాలు బంద్! Tamil Nadu: తమిళనాడు రాజకీయాల్లో కలకలం.. అన్నాడీఎంకేలో చీలిక! విజయ్‌కు మద్దతుగా రెబల్ ఎమ్మెల్యేలు! Chandrababu: భయం వద్దు.. పెట్టుబడులతో రండి- చంద్రబాబు! Nara Lokesh: నారా లోకేష్ సరికొత్త రూపం: సింగపూర్ లో సూట్ లో దర్శనం! Polavaram Project: ప్రధాని మోదీ చేతుల మీదుగా పోలవరం ప్రారంభం... 2027 జూన్ లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం యాక్షన్ ప్లాన్! New Flyover: నితిన్ గడ్కరీతో పెమ్మసాని భేటీ.. జాతీయ రహదారిపై భారీ ఫ్లైఓవర్‌కు లైన్ క్లియర్! Chandrababu: 'టెక్నాలజీ డే' నాడు చంద్రబాబు కీలక ప్రకటన.. 10 లక్షల మందికి.. యువతకు బంపరాఫర్! India Elections: త్వరలో 17 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎస్ఐఆర్.. ఎన్నికల సంఘం - 99 కోట్ల మంది ఓటర్లలో.. Chandrababu: విభజన హామీలు, పెండింగ్ నిధులు.. ఢిల్లీలో గట్టిగా గళం వినిపించిన చంద్రబాబు! Krishna District: కృష్ణా జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం.. పోలీస్ స్టేషన్ల ఆధునికీకరణపై దృష్టి!

Minister Narayana: అమరావతిలో వేగంగా కొనసాగుతున్న నిర్మాణ పనులు.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్లను పరిశీలించిన మంత్రి నారాయణ!

Minister Narayana: రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి పనుల పురోగతిని సమీక్షించారు.

Published : 2026-05-12 12:13:00

అమరావతి లో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి..

కావాలి అని కొందరు అమరావతి పై రాజకీయ కుట్ర చేస్తున్నారు..

రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి పనుల పురోగతిని సమీక్షించారు.

పరిశీలన అనంతరం మంత్రి మాట్లాడుతూ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల నిర్మాణ పనులు చివరి దశకు చేరుకున్నాయని చెప్పారు. త్వరలోనే అన్ని భవనాలను ప్రభుత్వానికి అప్పగించేలా పనులు పూర్తి చేస్తున్నామని వెల్లడించారు.

అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో కూడా చర్చ జరుగుతోందని మంత్రి పేర్కొన్నారు. రాజధాని నిర్మాణానికి రైతులు ఎంతో త్యాగం చేశారని గుర్తుచేశారు.

మొత్తం 30,753 మంది రైతులు 35,017 ఎకరాల భూమిని రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారని తెలిపారు. అందులో 34,525 ఎకరాలకు సంబంధించిన ప్లాట్లను ఇప్పటికే రైతులకు కేటాయించామని చెప్పారు. ప్రస్తుతం కేవలం 674 మంది రైతులకు మాత్రమే ప్లాట్లు ఇవ్వాల్సి ఉందన్నారు.

98.06 శాతం మంది రైతులకు ప్లాట్ల కేటాయింపు పూర్తైందని మంత్రి వివరించారు. మిగిలిన కొంతమంది రైతుల విషయంలో కోర్టు కేసులు, కుటుంబ వివాదాలు వంటి కారణాలతో ప్రక్రియ నిలిచిపోయిందని చెప్పారు.

“భూములు తీసుకుని ప్రభుత్వం ప్లాట్లు ఇవ్వలేదని కొందరు చేస్తున్న ప్రచారం వాస్తవాలకు దూరం” అని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. రైతులకు ప్లాట్ల కేటాయింపు పూర్తిగా లాటరీ విధానంలో పారదర్శకంగా జరిగిందని స్పష్టం చేశారు. అమరావతి అభివృద్ధిని అడ్డుకునేందుకు కొందరు రాజకీయ కుట్రలు చేస్తున్నారని మంత్రి ఆరో

Spotlight

Read More →