AI Impact Summit: ఏపీకి రానున్న ఏఐ విప్లవం! టెక్ దిగ్గజాలతో సీఎం చంద్రబాబు భేటీ...! Guntur: గుంటూరులో హై టెన్షన్... పోలీసులతో వైసీపీ నేతల తోపులాట! Statue Of Sacrifice: తుల్లూరు మార్గంలో సరికొత్త ఆకర్షణ...! పర్యాటక కేంద్రంగా మారనున్న స్మృతివనం! AI Summit: ఢిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు... ఏఐ సమ్మిట్‌లో ఏపీ టెక్ విజన్! Jagan: జగన్ 'బహిష్కరణ' మంత్రం.. ఎమ్మెల్యేల 'సంతకాల' తంత్రం: వైసీపీలో అసలు ఏం జరుగుతోంది? Pemmasani: శరవేగంగా గుంటూరు మిర్చి యార్డ్ ఫ్లైఓవర్ పనులు.. మంత్రి పెమ్మసాని స్పెషల్ ఫోకస్! Kesineni Sivanath: విజయవాడలో హైటెక్ యంత్రం ఎంట్రీ…! 15 నిమిషాల్లో గుంతలకు గుడ్‌బై! AI Hub: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.1.25 కోట్లు భారీ పెట్టుబడితో భారీ AI హబ్! Cluster University: మంత్రి కీలక ప్రకటన! రూ. 139 కోట్లతో క్లస్టర్ యూనివర్సిటీ... అక్కడే ఫిక్స్! Legal Notice: కీలక వైసిపి నేతకు షాక్..! హెరిటేజ్ ఫుడ్స్ నుండి లీగల్ నోటీసులు! AI Impact Summit: ఏపీకి రానున్న ఏఐ విప్లవం! టెక్ దిగ్గజాలతో సీఎం చంద్రబాబు భేటీ...! Guntur: గుంటూరులో హై టెన్షన్... పోలీసులతో వైసీపీ నేతల తోపులాట! Statue Of Sacrifice: తుల్లూరు మార్గంలో సరికొత్త ఆకర్షణ...! పర్యాటక కేంద్రంగా మారనున్న స్మృతివనం! AI Summit: ఢిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు... ఏఐ సమ్మిట్‌లో ఏపీ టెక్ విజన్! Jagan: జగన్ 'బహిష్కరణ' మంత్రం.. ఎమ్మెల్యేల 'సంతకాల' తంత్రం: వైసీపీలో అసలు ఏం జరుగుతోంది? Pemmasani: శరవేగంగా గుంటూరు మిర్చి యార్డ్ ఫ్లైఓవర్ పనులు.. మంత్రి పెమ్మసాని స్పెషల్ ఫోకస్! Kesineni Sivanath: విజయవాడలో హైటెక్ యంత్రం ఎంట్రీ…! 15 నిమిషాల్లో గుంతలకు గుడ్‌బై! AI Hub: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.1.25 కోట్లు భారీ పెట్టుబడితో భారీ AI హబ్! Cluster University: మంత్రి కీలక ప్రకటన! రూ. 139 కోట్లతో క్లస్టర్ యూనివర్సిటీ... అక్కడే ఫిక్స్! Legal Notice: కీలక వైసిపి నేతకు షాక్..! హెరిటేజ్ ఫుడ్స్ నుండి లీగల్ నోటీసులు!

గూగుల్–ఏపీ భాగస్వామ్యం... రూ.1,23,000 కోట్ల ప్రతిపాదనలు! స్టార్టప్‌లు, R&D కి కొత్త అవకాశాలు...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌ను కలిశారు. ఈ భేటీలో గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్, వైస్

Published : 2025-12-10 09:46:00
NVIDIA తో ఏపీలో స్మార్ట్ ఫ్యాక్టరీ పైలట్ ప్రాజెక్ట్‌... మంత్రి లోకేష్ చర్చలు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌ను కలిశారు. ఈ భేటీలో గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్, వైస్ ప్రెసిడెంట్ బికాష్ కోలే (గ్లోబల్ నెట్‌వర్కింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) పాల్గొన్నారు. సమావేశంలో విశాఖపట్నంలో $15 బిలియన్ విలువైన పెట్టుబడులు, ఏపీ ప్రభుత్వతో భాగస్వామ్య అంశాలు, మరియు భవిష్యత్ AI ప్రాజెక్టులు పై చర్చలు జరిగాయి. మంత్రి లోకేష్ గూగుల్ ఉన్నతస్థాయి బృందానికి ఈ భారీ పెట్టుబడికి కృతజ్ఞతలు తెలిపారు.

Intel AP Partnership: లోకేష్, ఇంటెల్ CTO భేటీ! అమరావతిలో ‘ఇంటెల్–AI రీసెర్చ్ సెంటర్’ ప్రతిపాదన!

విశాఖపట్నంలో ప్రారంభం కానున్న AI డేటా సెంటర్ ప్రాజెక్ట్ అమలు కాలం, పనుల విధానం, భవిష్యత్ పరిధి గురించి చర్చ జరిగింది. నారా లోకేష్ డేటా సెంటర్–సర్వర్ తయారీ ఎకోసిస్టమ్‌ను విస్ట్రాన్ న్యూ వెబ్ కార్పోరేషన్ ద్వారా ప్రోత్సహించాలని సూచించారు. ఈ ప్రాజెక్ట్ రాష్ట్రంలో సాంకేతిక పరిశ్రమ అభివృద్ధికి దోహదపడనుందని మంత్రి చెప్పారు.

H1B Visa: హెచ్-1బీ వీసాలకు భారీ షాక్…! సోషల్ మీడియా స్క్రీనింగ్‌తో వేల అపాయింట్‌మెంట్లు వాయిదా!

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే డ్రోన్ సిటీ ప్రాజెక్టుకు సంబంధించి డ్రోన్ అసెంబ్లీ, కేలిబ్రేషన్, టెస్టింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఇది రాష్ట్రంలోని స్మార్ట్ పరిశ్రమలు, నూతన సాంకేతికతల పరిధిని విస్తరించడంలో కీలకంగా ఉంటుంది. గూగుల్ ద్వారా ఈ ప్రాంతంలో పరిశ్రమలు, R&D అవకాశాలు పెరుగుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

Stock Market: ఇన్వెస్టర్లకు ఇక పండగే పండగ! సంవత్సరానికి రూ.1.80 లక్షల కోట్లు సమీకరణ!

భారత్‌లో క్లౌడ్ రీజియన్ల విస్తరణతో పాటు “గూగుల్ ఫర్ స్టార్టప్స్ యాక్సిలరేటర్” ద్వారా స్టార్టప్‌లకు మద్దతు అందిస్తున్నామని. విశాఖపట్నంలో ప్రారంభించనున్న $15 బిలియన్ AI డేటా సెంటర్ అమెరికా వెలుపల గరిష్ఠ FDI ప్రాజెక్ట్‌గా ఉంటుంది. చెనైలో ఫాక్స్‌కాన్ ద్వారా కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ ద్వారా గూగుల్ డ్రోన్లు “వింగ్స్” తయారవుతున్నాయని వివరించారు.

Dwacra Womens: డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్! ఉచితంగా రూ.15వేలు... రూ.3 కోట్ల నిధులు విడుదల!

గూగుల్ ఉత్పత్తులను నెలకొల్పిన సంఖ్య, గ్లోబల్ వినియోగంలో ఉన్నత స్థాయి సేవల వివరాలను పంచుకున్నారు. ప్రతీ నెలా 500 మిలియన్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులు గూగుల్ ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలపై సంస్థ ఉన్నత బృందంతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటుందని సుందర్ పిచాయ్ తెలిపారు. ఈ సమావేశంలో బికాష్ కోలే, థామస్ కురియన్ కూడా పాల్గొన్నారు.

Praja Vedika: నేడు (10/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Chandrababu: చంద్రబాబు కీలక నిర్ణయం! ఏడాదిలోగా రెవెన్యూ ప్రక్షాళన... ఆదేశాలు జారీ!
మలేసియాలో జైలు పాలయిన సిద్ధిపేట కార్మికుడు.. న్యాయ సహాయం కోసం తాజాగా ముఖ్యమంత్రికి!
Trains: హైదరాబాద్–తిరుపతి ప్రయాణికులకు భారీ గుడ్ న్యూస్…! మూడు స్పెషల్ రైళ్లు అనౌన్స్!
RRB: 2569 రైల్వే ఇంజినీర్ పోస్టులు.. రేపటితో అప్లికేషన్ ముగింపు!

Spotlight

Read More →