Cycle Distribution: ప్రకాశం జిల్లాలో మంత్రి గొట్టిపాటి పర్యటన..! విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ! Liquor Scam: మద్యం కుంభకోణం కేసులో ఈడీ దూకుడు... జగన్ సన్నిహితులకు 10 గంటల విచారణ! Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్.... కేజ్రీవాల్, సిసోడియా, కవితలకు షాక్! Digital Governance: ఢిల్లీ పర్యటనకు మంత్రి నారా లోకేష్... డిజిటల్ గవర్నెన్స్‌పై కీలక సదస్సు! Praja Vedika: నేడు (10/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: సర్కార్ కీలక నిర్ణయం... రాష్ట్రవ్యాప్తంగా 600 కొత్త ఈవీ ఛార్జింగ్ యూనిట్లు! Pattadar Passbook: రైతులకు చంద్రబాబు తీపికబురు... క్యూఆర్ కోడ్ పాసు పుస్తకాల పంపిణీ! Pawankalyan: జనసేన ఆవిర్భావ వేడుకలు రద్దు: పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం! Nara Lokesh: వరద ముప్పుకు శాశ్వత పరిష్కారం.. రూ.294.20 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి లోకేష్ శ్రీకారం! Nara Lokesh: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నారా లోకేష్.. మంగళగిరిలో రూ.14.88 కోట్లతో Cycle Distribution: ప్రకాశం జిల్లాలో మంత్రి గొట్టిపాటి పర్యటన..! విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ! Liquor Scam: మద్యం కుంభకోణం కేసులో ఈడీ దూకుడు... జగన్ సన్నిహితులకు 10 గంటల విచారణ! Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కామ్.... కేజ్రీవాల్, సిసోడియా, కవితలకు షాక్! Digital Governance: ఢిల్లీ పర్యటనకు మంత్రి నారా లోకేష్... డిజిటల్ గవర్నెన్స్‌పై కీలక సదస్సు! Praja Vedika: నేడు (10/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: సర్కార్ కీలక నిర్ణయం... రాష్ట్రవ్యాప్తంగా 600 కొత్త ఈవీ ఛార్జింగ్ యూనిట్లు! Pattadar Passbook: రైతులకు చంద్రబాబు తీపికబురు... క్యూఆర్ కోడ్ పాసు పుస్తకాల పంపిణీ! Pawankalyan: జనసేన ఆవిర్భావ వేడుకలు రద్దు: పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం! Nara Lokesh: వరద ముప్పుకు శాశ్వత పరిష్కారం.. రూ.294.20 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి లోకేష్ శ్రీకారం! Nara Lokesh: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నారా లోకేష్.. మంగళగిరిలో రూ.14.88 కోట్లతో

Bullet Train: ఈ రూట్లో బుల్లెట్ ట్రైన్ కు గ్రీన్ సిగ్నల్... ఇక 3 గంటల్లో చెన్నై!

పుత్తూరు పరిసర ప్రాంతాలను కలుపుతూ కొత్త రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం పూర్తి దృష్టి సారించింది. ముఖ్యంగా హైదరాబాద్–చెన్నై హైస్పీడ్ కారిడార్ ఏర్పాటుపై పన

Published : 2025-11-03 09:31:00
New Delhi: భారత్‌లో తాలిబాన్‌ తొలి దౌత్యవేత్త! ఇరుదేశాల రాజకీయ-మానవతా చర్చలకు కొత్త అధ్యాయం!!

పుత్తూరు పరిసర ప్రాంతాలను కలుపుతూ కొత్త రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం పూర్తి దృష్టి సారించింది. ముఖ్యంగా హైదరాబాద్–చెన్నై హైస్పీడ్ కారిడార్ ఏర్పాటుపై పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయ్యే సరికి హైదరాబాద్ నుంచి చెన్నై వరకు రవాణా సమయం గణనీయంగా తగ్గనుంది. ఇప్పటికే చెన్నై నుంచి రేణిగుంట వరకు కొన్ని లెవల్ క్రాసింగ్‌లను మినహాయించి నిర్మాణ పనులు పూర్తి చేశారు.

ఘోర రోడ్డు ప్రమాదం .. ఆర్టీసీ బస్సును ఢీకొన్న టిప్పర్! 17 మంది మృతి

త్వరలో బుల్లెట్ రైళ్లు నడిపే యోచనతో రైల్వే శాఖ మౌలిక వసతులను విస్తరించడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న లైన్లపై సరుకు రవాణా, ప్రయాణికుల రైళ్లు ఒకేసారి నడవడం కష్టంగా మారింది. అందుకే రైళ్ల వేగం మరియు రవాణా సామర్థ్యాన్ని పెంచేందుకు కొత్త లైన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీని ద్వారా హైస్పీడ్ ట్రాకులకు తగిన సదుపాయాలు సిద్ధమవుతాయి.

Womens World Cup 2025: చరిత్ర సృష్టించిన భారత్ మహిళలు – ప్రపంచకప్ కిరీటం భారత్ కే!

రైల్వే శాఖ రాష్ట్రానికి మొత్తం 26 కొత్త ప్రాజెక్టులను ఆమోదం తెలిపింది. వీటిలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు మూడు ప్రధాన రైల్వే లైన్ విస్తరణ ప్రాజెక్టులు లభించాయి. ఈ ప్రాజెక్టుల కోసం డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ (DPR)లను డిసెంబరు చివరి నాటికి పూర్తి చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ చర్యతో జిల్లాలో రవాణా వసతులు గణనీయంగా మెరుగుపడనున్నాయి.

US White House: చైనా, రష్యాకు సంకేతమా ట్రంప్ కొత్త ప్రకటన? ప్రపంచం ఆందోళనలో!!

చెన్నై–తిరుపతి రైల్వే మార్గంలో రోజూ అనేక రైళ్లు సంచరిస్తున్నాయి. శ్రీవారి దర్శనానికి వచ్చే వేలాది భక్తులు, వీఐపీలు ఈ మార్గాన్ని వినియోగిస్తారు. ప్రస్తుతం అరక్కోణం–రేణిగుంట మార్గం సింగిల్ ట్రాక్‌గా ఉండడంతో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని 43 కిలోమీటర్ల ఈ రూట్‌ను 3 లేదా 4 లైన్లుగా విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశాయి.

No Salt Diet: ఇది మీకు తెలుసా! ఉప్పు అసలు తినకపోయినా యమ డేంజర్!

చెన్నై–గూడూరు లైన్ విస్తరణ కూడా ప్రాధాన్యతతో పరిశీలనలో ఉంది. గుమ్మడిపూండి–సూళ్లూరుపేట (18.40 కి.మీ.) మరియు సూళ్లూరుపేట–గూడూరు (55 కి.మీ.) మార్గాలను మూడో లేదా నాలుగో లైన్‌గా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు పూర్తి అయితే, దక్షిణ ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడుకు మధ్య రవాణా మరింత వేగవంతం, సురక్షితంగా మారనుంది.

Smartphone: డ్యూయల్ కెమెరా 7000mAh బ్యాటరీతో కొత్త లావా స్మార్ట్‌ఫోన్ సిద్ధం...ఫీచర్లు మాత్రం అదరహో!!

ఇలా ఈ కొత్త రైల్వే ప్రాజెక్టులు అమల్లోకి వస్తే, చిత్తూరు జిల్లాతో పాటు మొత్తం దక్షిణ భారత రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

Tech News: అంతరిక్షంలో డేటా సెంటర్లు! సింగపూర్‌ శాస్త్రవేత్తల వినూత్న కార్బన్-రహిత ప్రాజెక్ట్‌!!
అమెరికాలో టెన్షన్.. హెచ్-1బీ, ఈఏడీ, గ్రీన్ కార్డుదారులే లక్ష్యంగా ట్రంప్ కొత్త రూల్స్! భారతీయులకు కొత్త సవాళ్లు!
AP Farmers: ఏపీ రైతులకు అలెర్ట్..వెంటనే ఈ పని చేయండి లేదంటే డబ్బులు రావు! ఫైనల్ లిస్ట్ వచ్చేస్తుందోచ్...
Praja Vedika: నేడు (03/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Spotlight

Read More →