Nara Lokesh: మండల స్థాయి నేతలకు పొలిట్ బ్యూరోలో చోటు.. టీడీపీలో చారిత్రాత్మక మార్పుకు లోకేష్ శ్రీకారం! Nara Lokesh: ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్.. రేపు ఉదయం 10:31 గంటలకు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల! మీ ఇంటర్ మార్కులు మీ ఫోన్‌లోకి! Overload Vehicles: ఓవర్‌లోడ్ వాహనాలకు కేంద్రం షాక్.. ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు! అదిరిపోయే జరిమానా! Samrat Chaudhary: బిహార్ నూతన ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి! రేపే ప్రమాణ స్వీకారం... PrajaVedhika: ప్రజా గ్రీవెన్స్‌లో అర్జీల వెల్లువ.. బాధితుల గోడు.. నేతల భరోసా! రేపటి ప్రజా వేదికలో పాల్గొననున్న ముఖ్య నాయకులు వీరే! Parliament: పార్లమెంట్‌లో భారీ మార్పులు... ఈ నెల 16న డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు! PrajaDarbar: 88వ రోజూ ఆగని ప్రజాప్రవాహం... ప్రజాదర్బార్‌లో మంత్రి అభయహస్తం! Quantum Technology: అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం టెస్టింగ్ ఫెసిలిటీ.... టెక్ రంగంలో ఏపీ రికార్డు! Pulivendula: పులివెందులలో గంజాయి, అక్రమ మద్యం ముఠా గుట్టురట్టు! 18 మంది అరెస్ట్! Chinta Mohan: అమరావతి కాదు.. అది చంద్రావతి.. రాజధానిపై చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు! Nara Lokesh: మండల స్థాయి నేతలకు పొలిట్ బ్యూరోలో చోటు.. టీడీపీలో చారిత్రాత్మక మార్పుకు లోకేష్ శ్రీకారం! Nara Lokesh: ఇంటర్ విద్యార్థులకు అలెర్ట్.. రేపు ఉదయం 10:31 గంటలకు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల! మీ ఇంటర్ మార్కులు మీ ఫోన్‌లోకి! Overload Vehicles: ఓవర్‌లోడ్ వాహనాలకు కేంద్రం షాక్.. ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు! అదిరిపోయే జరిమానా! Samrat Chaudhary: బిహార్ నూతన ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి! రేపే ప్రమాణ స్వీకారం... PrajaVedhika: ప్రజా గ్రీవెన్స్‌లో అర్జీల వెల్లువ.. బాధితుల గోడు.. నేతల భరోసా! రేపటి ప్రజా వేదికలో పాల్గొననున్న ముఖ్య నాయకులు వీరే! Parliament: పార్లమెంట్‌లో భారీ మార్పులు... ఈ నెల 16న డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు! PrajaDarbar: 88వ రోజూ ఆగని ప్రజాప్రవాహం... ప్రజాదర్బార్‌లో మంత్రి అభయహస్తం! Quantum Technology: అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం టెస్టింగ్ ఫెసిలిటీ.... టెక్ రంగంలో ఏపీ రికార్డు! Pulivendula: పులివెందులలో గంజాయి, అక్రమ మద్యం ముఠా గుట్టురట్టు! 18 మంది అరెస్ట్! Chinta Mohan: అమరావతి కాదు.. అది చంద్రావతి.. రాజధానిపై చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు!

AP Farmers: ఏపీ రైతులకు అలెర్ట్..వెంటనే ఈ పని చేయండి లేదంటే డబ్బులు రావు! ఫైనల్ లిస్ట్ వచ్చేస్తుందోచ్...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులకు పెద్ద ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఈ–క్రాప్ (e-Crop) నమోదు గడువును మరోసారి పొడిగించింది. ఇప్పటికే ఒకసారి గడువు పె

Published : 2025-11-03 06:58:34
అమెరికాలో టెన్షన్.. హెచ్-1బీ, ఈఏడీ, గ్రీన్ కార్డుదారులే లక్ష్యంగా ట్రంప్ కొత్త రూల్స్! భారతీయులకు కొత్త సవాళ్లు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులకు పెద్ద ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఈ–క్రాప్ (e-Crop) నమోదు గడువును మరోసారి పొడిగించింది. ఇప్పటికే ఒకసారి గడువు పెంచిన ప్రభుత్వం, ఇప్పుడు రెండోసారి కూడా నవంబర్ 12 వరకు ఈ–క్రాప్ రిజిస్ట్రేషన్ చేయడానికి సమయం ఇచ్చింది. ఈ నిర్ణయం వల్ల తమ పంటల వివరాలను ఇంకా నమోదు చేయని రైతులకు మరో అవకాశం లభించింది.

Tech News: అంతరిక్షంలో డేటా సెంటర్లు! సింగపూర్‌ శాస్త్రవేత్తల వినూత్న కార్బన్-రహిత ప్రాజెక్ట్‌!!

వ్యవసాయ శాఖ అధికారులు రైతులను నవంబర్ 8లోపే రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని సూచిస్తున్నారు. నవంబర్ 9 నుండి 12 వరకు రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసిన రైతుల జాబితాను ప్రదర్శిస్తారు. ఏవైనా అభ్యంతరాలు లేదా సమస్యలు ఉంటే, వాటిని పరిష్కరించి నవంబర్ 13న తుది జాబితాను విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.

Super Moon: ఈ నెల 5న బీవర్ సూపర్ మూన్ దర్శనం.. ఎటువంటి పరికరాలు అవసరం లేకుండా మన కంటికే కనిపించే ఆకాశ అద్భుతం!

రైతులు ఈ–క్రాప్ నమోదు చేయకపోతే ప్రభుత్వం అందించే సబ్సిడీలు, బీమా ప్రయోజనాలు, పంట నష్ట పరిహారం వంటి ముఖ్యమైన లబ్ధులు కోల్పోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. పంటల వివరాలు ఈ–క్రాప్ ద్వారా నమోదు చేయడం వల్లే ప్రభుత్వం రైతులకు ఆర్థిక సాయం అందించే అవకాశం ఉంటుంది.

US State Elections: ఓబామా ట్రంప్ పాలనపై తీవ్ర విమర్శలు.. ఎన్నికలలో జాగ్రత్తగా ఓటు వేయమని పిలుపు!!

ఈ–క్రాప్ వివరాలు రైతులకు పెట్టుబడి సాయం, పంట బీమా, మరియు ఇతర సంక్షేమ పథకాల్లో ప్రధాన ప్రమాణాలుగా పనిచేస్తాయి. పంటలు నిజంగా సాగు చేస్తున్న రైతులకే ప్రయోజనాలు అందించడమే ప్రభుత్వ ఉద్దేశం. దీంతో పంటలు సాగు చేయకుండా సబ్సిడీలు పొందేవారిపై నియంత్రణ సాధ్యమవుతుందని అధికారులు పేర్కొన్నారు.

UPI payments: UPI పేమెంట్స్‌లో విప్లవం... Kiwi యాప్‌తో క్రెడిట్ కార్డ్ చెల్లింపులు సాధ్యం!

రైతులు తక్షణమే తమ పంటలను ఈ–క్రాప్ ప్లాట్‌ఫారంలో నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ సూచించింది. పంటలు సాగు చేసిన ప్రతి రైతు ఈ అవకాశం వినియోగించుకోవాలి. లేకుంటే ప్రభుత్వ ప్రయోజనాలు పొందడం కష్టమవుతుందని హెచ్చరించారు. నవంబర్ 12వ తేదీ వరకు గడువు ఉన్నప్పటికీ, చివరి రోజులు వరకు వేచి చూడకుండా ముందుగానే పూర్తి చేయడం మంచిదని అధికారులు సూచించారు.

Microsoft: మైక్రోసాఫ్ట్‌లో మళ్లీ నియామకాల జోరు.. కానీ ఈసారి ఆ నైపుణ్యాలకే ప్రాధాన్యం..!
Gold price: బంగారం వెండి ధరల్లో తాజా అప్‌డేట్స్.. 24 క్యారెట్ బంగారం ధర ఎంతంటే ?
Honey Exports: తేనె ఎగుమతుల్లో భారత్‌ సరికొత్త రికార్డు..! ప్రపంచంలో ఏ స్థానంలో ఉంది అంటే..!
Hyderabad Metro Timings: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మారిన టైమింగ్స్.. ఇకపై ప్రతిరోజూ..!
Rob Jetten: తొలి గే ప్రధానిగా రాబ్ జెట్టెన్.. 38ఏళ్ల వయసులోనే ప్రధానిగా రికార్డ్!

Spotlight

Read More →