Power Supply: రాష్ట్రవ్యాప్తంగా రూ.6 వేల కోట్లతో సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నాం.. మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు! TDP: జగన్‌పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు! రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి! Minister Narayana: మునిసిపల్ అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష! Metro Project: మెట్రో ప్రాజెక్ట్ కు భారీ ఊరట... రూ.13,600 కోట్ల రీఫైనాన్స్ ఒప్పందం! Heatstroke Compensation: వడదెబ్బతో మరణిస్తే ప్రభుత్వం నుంచి రూ.4 లక్షల పరిహారం... దరఖాస్తు చేసుకోండిలా! Farmers: వారికి పండగే పండగ... రూ.8,749 కోట్లు ఖాతాల్లో జమ! వెంటనే చెక్ చేసుకోండి... Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు: ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాల తగ్గింపు ఎందుకు సాధ్యం కాదంటే..? Dhulipalla Narendra: కులాల మధ్య చిచ్చు పెట్టడమే జగన్ పని.. వైసీపీ అరాచకాలపై ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర ఆగ్రహం! Chandrababu: ఏపీ పారిశ్రామిక రంగంలో సరికొత్త విప్లవం.. 38 కొత్త ఎంఎస్ఎంఈ పార్కులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన! Dwacra Womens: ఏపీలో వారికి శుభవార్త... పూచీకత్తు లేకుండానే రూ.10 లక్షల రుణం! Power Supply: రాష్ట్రవ్యాప్తంగా రూ.6 వేల కోట్లతో సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నాం.. మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు! TDP: జగన్‌పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు! రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి! Minister Narayana: మునిసిపల్ అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష! Metro Project: మెట్రో ప్రాజెక్ట్ కు భారీ ఊరట... రూ.13,600 కోట్ల రీఫైనాన్స్ ఒప్పందం! Heatstroke Compensation: వడదెబ్బతో మరణిస్తే ప్రభుత్వం నుంచి రూ.4 లక్షల పరిహారం... దరఖాస్తు చేసుకోండిలా! Farmers: వారికి పండగే పండగ... రూ.8,749 కోట్లు ఖాతాల్లో జమ! వెంటనే చెక్ చేసుకోండి... Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు: ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాల తగ్గింపు ఎందుకు సాధ్యం కాదంటే..? Dhulipalla Narendra: కులాల మధ్య చిచ్చు పెట్టడమే జగన్ పని.. వైసీపీ అరాచకాలపై ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర ఆగ్రహం! Chandrababu: ఏపీ పారిశ్రామిక రంగంలో సరికొత్త విప్లవం.. 38 కొత్త ఎంఎస్ఎంఈ పార్కులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన! Dwacra Womens: ఏపీలో వారికి శుభవార్త... పూచీకత్తు లేకుండానే రూ.10 లక్షల రుణం!

Ration Cards: రేషన్ కార్డులు ఉన్నవారికి ముఖ్య గమనిక! ఈ నెల 15 వరకే ఛాన్స్, త్వరపడండి! ఆ తర్వాత ఇవ్వరు...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల కోసం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో భారీ జాప్యం ఏర్పడింది. ఆగస్టు నెలలోనే పంపిణీ ప్రారంభమైనప్పటికీ, వేలాది కార్డులు ఇప్

Published : 2025-12-06 10:30:00
Vande Bharat: వందే భారత్ షెడ్యూళ్లలో మార్పులు…! ఇక నుంచి ఆ రోజుల్లో రద్దు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదల కోసం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీలో భారీ జాప్యం ఏర్పడింది. ఆగస్టు నెలలోనే పంపిణీ ప్రారంభమైనప్పటికీ, వేలాది కార్డులు ఇప్పటికీ లబ్ధిదారులకు చేరలేదు. ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన గడువు నిర్ణయించింది — ఈ నెల 15లోపు కార్డులు తప్పనిసరిగా తీసుకోవాలి. లేదంటే వాటిని తిరిగి కమిషనరేట్‌కు పంపుతారు. అయితే కార్డులు రద్దు కావు; కానీ తర్వాత తీసుకోవాలంటే రూ.200 రుసుం చెల్లించి మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఆలస్యానికి ప్రధాన కారణం పాత మ్యాపింగ్ లోపాలేనని తెలిసింది.

AP Farmers: ఏపీ రైతులకు అలర్ట్! ఈ నెల 31 వరకు ఛాన్స్... వెంటనే దరఖాస్తు చేస్కోండి!

స్మార్ట్ రేషన్ కార్డులను ప్రవేశపెట్టిన ఉద్దేశం రేషన్ పంపిణీలో పారదర్శకతను పెంచడం. రేషన్ అక్రమాలు, డూప్లికేట్ కార్డులు, ఫేక్ లబ్ధిదారులను అరికట్టే విధంగా కొత్త కార్డులను గ్రామ, వార్డు సచివాలయాలకు పంపించారు. ఆగస్టు నుంచి పంపిణీ మొదలైనప్పటికీ, ఇంకా చాలామంది లబ్ధిదారులు కార్డులు తీసుకోవడానికి ముందుకు రాలేదు. దీంతో ప్రభుత్వం మిగిలిపోయిన కార్డులను డిసెంబర్ 15లోపు తిరిగి కమిషనరేట్‌కు పంపాలని ఆదేశించింది.

Putin - Taliban Rule: పాక్‌కు గట్టి షాక్! ఉగ్రవాదంపై తాలిబన్లు పోరాటం చేస్తున్నారన్న రష్యా అధ్యక్షుడు!

వృద్ధులు, దివ్యాంగులకు వారి ఇళ్ల వద్దకే సచివాలయ సిబ్బంది ద్వారా కార్డులను అందించాలన్న సూచనలు ఉన్నప్పటికీ, చాలా చోట్ల ఈ ప్రక్రియ పూర్తి కాలేదు. ఉదాహరణగా, శ్రీ సత్యసాయి జిల్లాలో మొత్తం 5,63,028 స్మార్ట్ రేషన్ కార్డుల్లో 5,11,150 మాత్రమే పంపిణీ చేయగలిగారు. ఇంకా 51,878 కార్డులు నాలుగు రెవెన్యూ డివిజన్లలో మిగిలిపోయాయి. ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినప్పటికీ, చాలామంది లబ్ధిదారులు స్పందించకపోవడం ఈ జాప్యానికి మరో కారణంగా అధికారులు తెలిపారు.

Land Regestration: ఏపీ రైతులకు శుభవార్త! ఆ భూముల్ని ఇప్పుడు రూ.100 కే రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు! త్వరపడండి...

కార్డులను గడువు లోపు తీసుకోకపోతే, అవి కమిషనరేట్‌కు తిరిగి పంపబడతాయి. అయితే లబ్ధిదారులు భయపడాల్సిన అవసరం లేదు — కార్డులు రద్దు కాబవు. కానీ తర్వాత కొత్తగా పొందడానికి సచివాలయంలో రూ.200 చెల్లించి దరఖాస్తు చేయాలి. తర్వాత కమిషనరేట్ టీమ్ కార్డును నేరుగా లబ్ధిదారుల ఇంటికే పంపుతుంది. ఈ విధంగా ప్రభుత్వం అందరికీ కార్డులు అందేలా ఏర్పాట్లు చేసింది.

India Russia Relations: పుతిన్–మోదీ భేటీ.. ఇంధనంపై కీలక హామీలు, దౌత్య సమీకరణాల్లో కొత్త మలుపు!!

గడువు ముగింపు సమయం దగ్గర పడుతుండగా, అధికారులు లబ్ధిదారులు తప్పనిసరిగా డిసెంబర్ 15లోపు తమ కార్డులు తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. పాత మ్యాపింగ్‌లోని తప్పుల కారణంగా చాలా మంది తమ కార్డు ఎక్కడ ఉందో తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమస్యలు ఉన్నవారు కూడా వెంటనే తమ సచివాలయాన్ని సంప్రదించాలని సూచించారు. గడువు తర్వాత తీసుకోవడం మరింత కష్టతరమవుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Smartphones: ఇక లొకేషన్ ఆఫ్‌కు నో చాన్స్…! వినియోగదారుల ప్రైవసీపై భారీ చర్చ!
Free Bus: ఉచిత బస్సు పథకంపై కీలక ప్రకటన! ఇక నుండి వారికి కూడా... రెడీ గా ఉండండి!
Health Tips: ఇవి రోజుకు రెండు ఆకులు తింటే చాలు...అన్ని సమస్యలకు అద్భుత ప్రయోజనాలు!
Praja Vedika: నేడు (6/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
AP Funds Release: ఏపీకి తీపికబురు.. రూ.281 కోట్ల నిధులు విడుదల! ఆ కష్టాలన్నీ తీరిపోయాయి...

Spotlight

Read More →