Nara Lokesh: ఏపీలో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఉన్న అవకాశాలపై ప్రెజెంటేషన్.. రష్యా వేదికగా లోకేష్ గ్లోబల్ ప్లాన్! Chandrababu: నేను కూడా సైకిల్ పైనే వస్తా.. వీలైతే ఈ-సైకిళ్లు వాడదాం: టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు! CM Vijay: సీఎం విజయ్‌పై పిటిషన్ ఉపసంహరణ.. కేసు ముగించిన మద్రాస్ హైకోర్టు! Chandrababu: సిమెంట్, ఐరన్ ఓర్ పరిశ్రమల ప్రయోజనాలే ముఖ్యం.. కేంద్రమంత్రితో చంద్రబాబు లీగల్ ఫైట్! Chandrababu: లాటరైట్ గనుల నిబంధనల మార్పులపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ! Pawan Kalyan: చెరువు కబ్జా ఆరోపణలపై పవన్ కల్యాణ్ ఫైర్.. నిరూపిస్తే తెలంగాణ ప్రభుత్వానికే రాసిస్తానని సవాల్! Pawan Kalyan: నా తప్పుంటే నడిరోడ్డుపై ఉరితీయండి.. కానీ ప్రజల మధ్య గొడవలు పెట్టొద్దు: పవన్ సంచలన సవాల్! AP Development: 6 జిల్లాల్లో 525 ఘాట్లు, మెగా సిటీగా ఆ ప్రాంతం... రూపు రేఖలు మారబోతున్నాయ్...!! Chandrababu: టీడీపీ కార్యాలయంలో ఎస్‌ఐఆర్ వర్క్‌షాప్.. దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు! Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్! Nara Lokesh: ఏపీలో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఉన్న అవకాశాలపై ప్రెజెంటేషన్.. రష్యా వేదికగా లోకేష్ గ్లోబల్ ప్లాన్! Chandrababu: నేను కూడా సైకిల్ పైనే వస్తా.. వీలైతే ఈ-సైకిళ్లు వాడదాం: టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు! CM Vijay: సీఎం విజయ్‌పై పిటిషన్ ఉపసంహరణ.. కేసు ముగించిన మద్రాస్ హైకోర్టు! Chandrababu: సిమెంట్, ఐరన్ ఓర్ పరిశ్రమల ప్రయోజనాలే ముఖ్యం.. కేంద్రమంత్రితో చంద్రబాబు లీగల్ ఫైట్! Chandrababu: లాటరైట్ గనుల నిబంధనల మార్పులపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ! Pawan Kalyan: చెరువు కబ్జా ఆరోపణలపై పవన్ కల్యాణ్ ఫైర్.. నిరూపిస్తే తెలంగాణ ప్రభుత్వానికే రాసిస్తానని సవాల్! Pawan Kalyan: నా తప్పుంటే నడిరోడ్డుపై ఉరితీయండి.. కానీ ప్రజల మధ్య గొడవలు పెట్టొద్దు: పవన్ సంచలన సవాల్! AP Development: 6 జిల్లాల్లో 525 ఘాట్లు, మెగా సిటీగా ఆ ప్రాంతం... రూపు రేఖలు మారబోతున్నాయ్...!! Chandrababu: టీడీపీ కార్యాలయంలో ఎస్‌ఐఆర్ వర్క్‌షాప్.. దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు! Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్!

Annadatha Sukeebava: ఇవన్నీ చేస్తేనే అన్నదాత సుఖీభవ డబ్బు లు..! ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన..!

 ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ పథకాల కింద రైతులకు నిధుల విడుదలపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కేంద్రం నుంచి పీఎం కిసాన్ నిధులు ఆలస్యంగా రా

Published : 2025-07-23 20:14:00
Railway Station: ఆ చిన్న రైల్వే స్టేషన్‌కు మహర్దశ! రూ.26.81 కోట్లతో... కొత్తగా 50 రైళ్లు!

ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ పథకాల కింద రైతులకు నిధుల విడుదలపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కేంద్రం నుంచి పీఎం కిసాన్ నిధులు ఆలస్యంగా రావడంతో, ముందుగా ప్రకటించిన జమ తేదీ వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం, ప్రధాని మోదీ ఆగస్టు 2న వారణాసి పర్యటన సందర్భంగా పీఎం కిసాన్ నిధులు (రూ.2,000) విడుదల చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. అదే రోజు ఏపీ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ కింద రైతులకు రూ.5,000 చొప్పున కలిపి మొత్తం రూ.7,000 జమ చేయనుంది.

Good News: మహిళలకు తీపికబురు.. ఉచితంగా కుట్టు మిషన్లు! మంత్రి కీలక ప్రకటన!


ఈ నేపథ్యంలో లబ్ధిదారులకు ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. రాష్ట్రంలో 47.41 లక్షల మంది ఈకేవైసీ పూర్తిచేయగా, ఇంకా 76,705 మంది రైతుల బ్యాంక్ ఖాతాలు క్రియాశీలకంగా లేనట్లు తేలింది. మరోవైపు 44,977 మంది వివరాలు ఎన్పీసీఐలో కనిపించలేదని వెల్లడించింది. వీరంతా తమ ఖాతాలను యాక్టివ్ చేసి, ఆధార్‌ను లింక్ చేసి, ఎన్పీసీఐ మ్యాపింగ్ పూర్తిచేయాలని సూచించింది.

Terrorists Arrest: భారత్ లో బాంబు పేలుళ్లకు ప్లాన్! నలుగురు ఉగ్రవాదులు అరెస్ట్!


ఈ వివరాలన్నీ రైతు సేవా కేంద్రాలు, వ్యవసాయ అధికారుల లాగిన్లలో అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఈ ప్రక్రియ త్వరగా పూర్తయితే, ఆర్టీజీఎస్, ఆర్ధిక సేవల కేంద్రం సంయుక్తంగా తుది జాబితా రూపొందించనుంది.

Rana Daggubati: రానా దగ్గుబాటికి మరోసారి ఈడీ నోటీసులు జారీ! విచారణకు హాజరు కాలేనన్న..!
Big Shock: కొలికపూడి బిగ్ షాక్! వైసీపీ నేతతో భేటీ... కారణం ఇదే!
India China relations: భారత్ కీలక నిర్ణయం...! చైనా పౌరులకు మళ్లీ పర్యాటక వీసాలు జారీ!
Subsidy: కొత్తగా రేషన్ కార్డులు తీసుకున్నారా.... ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీలకు దరఖాస్తులు! వెంటనే అప్లై చేసుకోండి!
Google: గూగుల్ బంపరాఫర్…! ఏడాది పాటు అడ్వాన్స్‌డ్‌ ఏఐ టూల్స్‌ ఫ్రీ!

Spotlight

Read More →