Kollu Ravindra: భీమవరంలో జేడీకే డ్రోన్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర! Promotions: ఏపీలో వారికి ఎడిషనల్ SP లుగా పదోన్నతులు... కీలక ఉత్తర్వులు జారీ! Chandrababu: పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు! ఎందుకో తెలుసా.? AP Census 2026: ఏపీలో ఏప్రిల్ 16 నుంచి గృహ గణన ప్రారంభం...‌ పూర్తి వివరాలు ఇవే! Indian Airports: సామాన్య ప్రయాణికులకు బంపర్ ఆఫర్! 57 విమానాశ్రయాల్లో సరికొత్త సౌకర్యాలను ప్రారంభించిన కేంద్రం.. చౌక ధరకే ఫుడ్! AP Government News: సంక్షేమం + అభివృద్ధి: ఏపీలో సరికొత్త పాలన.. చంద్రబాబు విజన్ ఇదే! AP Government: జీతంలో 50% పెన్షన్ గ్యారెంటీ.. యూపీఎస్ (UPS) విధివిధానాలను ఖరారు చేస్తూ జీవో జారీ.! ఉద్యోగులకు ఐచ్ఛికంగా కొత్త స్కీమ్! AP Government: ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ఆరోగ్యం, అభివృద్ధి లక్ష్యంగా వందల కోట్ల నిధుల విడుదల! AP Nominated posts: ఏపీలో ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్‌గా.. రాష్ట్ర హజ్ కమిటీ పునర్వ్యవస్థీకరణ.. 13 మంది కొత్తగా నియామకం! TIDCO Houses: గాజువాకలో టిడ్కో ఇళ్ల సందడి... పేదల సొంతింటి కల సాకారం! Kollu Ravindra: భీమవరంలో జేడీకే డ్రోన్స్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర! Promotions: ఏపీలో వారికి ఎడిషనల్ SP లుగా పదోన్నతులు... కీలక ఉత్తర్వులు జారీ! Chandrababu: పవన్ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు! ఎందుకో తెలుసా.? AP Census 2026: ఏపీలో ఏప్రిల్ 16 నుంచి గృహ గణన ప్రారంభం...‌ పూర్తి వివరాలు ఇవే! Indian Airports: సామాన్య ప్రయాణికులకు బంపర్ ఆఫర్! 57 విమానాశ్రయాల్లో సరికొత్త సౌకర్యాలను ప్రారంభించిన కేంద్రం.. చౌక ధరకే ఫుడ్! AP Government News: సంక్షేమం + అభివృద్ధి: ఏపీలో సరికొత్త పాలన.. చంద్రబాబు విజన్ ఇదే! AP Government: జీతంలో 50% పెన్షన్ గ్యారెంటీ.. యూపీఎస్ (UPS) విధివిధానాలను ఖరారు చేస్తూ జీవో జారీ.! ఉద్యోగులకు ఐచ్ఛికంగా కొత్త స్కీమ్! AP Government: ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ఆరోగ్యం, అభివృద్ధి లక్ష్యంగా వందల కోట్ల నిధుల విడుదల! AP Nominated posts: ఏపీలో ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్‌గా.. రాష్ట్ర హజ్ కమిటీ పునర్వ్యవస్థీకరణ.. 13 మంది కొత్తగా నియామకం! TIDCO Houses: గాజువాకలో టిడ్కో ఇళ్ల సందడి... పేదల సొంతింటి కల సాకారం!

Annadatha Sukeebava: ఇవన్నీ చేస్తేనే అన్నదాత సుఖీభవ డబ్బు లు..! ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన..!

 ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ పథకాల కింద రైతులకు నిధుల విడుదలపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కేంద్రం నుంచి పీఎం కిసాన్ నిధులు ఆలస్యంగా రా

Published : 2025-07-23 20:14:00
Railway Station: ఆ చిన్న రైల్వే స్టేషన్‌కు మహర్దశ! రూ.26.81 కోట్లతో... కొత్తగా 50 రైళ్లు!

ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ పథకాల కింద రైతులకు నిధుల విడుదలపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కేంద్రం నుంచి పీఎం కిసాన్ నిధులు ఆలస్యంగా రావడంతో, ముందుగా ప్రకటించిన జమ తేదీ వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం, ప్రధాని మోదీ ఆగస్టు 2న వారణాసి పర్యటన సందర్భంగా పీఎం కిసాన్ నిధులు (రూ.2,000) విడుదల చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. అదే రోజు ఏపీ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ కింద రైతులకు రూ.5,000 చొప్పున కలిపి మొత్తం రూ.7,000 జమ చేయనుంది.

Good News: మహిళలకు తీపికబురు.. ఉచితంగా కుట్టు మిషన్లు! మంత్రి కీలక ప్రకటన!


ఈ నేపథ్యంలో లబ్ధిదారులకు ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. రాష్ట్రంలో 47.41 లక్షల మంది ఈకేవైసీ పూర్తిచేయగా, ఇంకా 76,705 మంది రైతుల బ్యాంక్ ఖాతాలు క్రియాశీలకంగా లేనట్లు తేలింది. మరోవైపు 44,977 మంది వివరాలు ఎన్పీసీఐలో కనిపించలేదని వెల్లడించింది. వీరంతా తమ ఖాతాలను యాక్టివ్ చేసి, ఆధార్‌ను లింక్ చేసి, ఎన్పీసీఐ మ్యాపింగ్ పూర్తిచేయాలని సూచించింది.

Terrorists Arrest: భారత్ లో బాంబు పేలుళ్లకు ప్లాన్! నలుగురు ఉగ్రవాదులు అరెస్ట్!


ఈ వివరాలన్నీ రైతు సేవా కేంద్రాలు, వ్యవసాయ అధికారుల లాగిన్లలో అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఈ ప్రక్రియ త్వరగా పూర్తయితే, ఆర్టీజీఎస్, ఆర్ధిక సేవల కేంద్రం సంయుక్తంగా తుది జాబితా రూపొందించనుంది.

Rana Daggubati: రానా దగ్గుబాటికి మరోసారి ఈడీ నోటీసులు జారీ! విచారణకు హాజరు కాలేనన్న..!
Big Shock: కొలికపూడి బిగ్ షాక్! వైసీపీ నేతతో భేటీ... కారణం ఇదే!
India China relations: భారత్ కీలక నిర్ణయం...! చైనా పౌరులకు మళ్లీ పర్యాటక వీసాలు జారీ!
Subsidy: కొత్తగా రేషన్ కార్డులు తీసుకున్నారా.... ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీలకు దరఖాస్తులు! వెంటనే అప్లై చేసుకోండి!
Google: గూగుల్ బంపరాఫర్…! ఏడాది పాటు అడ్వాన్స్‌డ్‌ ఏఐ టూల్స్‌ ఫ్రీ!

Spotlight

Read More →