ఎన్నారై టీడీపీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు.. కూటమి ప్రభుత్వంలో పెట్టుబడుల హోరు! చంద్రబాబుతోనే రాష్ట్రానికి.. Delhi: దిల్లీని కుదిపేసిన భయానక పేలుడు..! దేశవ్యాప్తంగా హై అలర్ట్..! Speaker: జగన్‌కు ‘అధ్యక్షా’ అనడం ఇష్టం లేదు..! అందుకే సభకు రాలేదు.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు..! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! మరో 10 కార్పొరేషన్లకు బోర్డు డైరెక్టర్లు నియామకం! Kanya Vivah Sahayata : ఆన్‌లైన్ దరఖాస్తులతో సులభంగా లబ్ధి పొందే అవకాశం.. పేద కుటుంబాలకి ఊరట.. కన్యా వివాహ్ సహాయతా యోజనతో వెలుగులు! Aadhaar Security: కొత్త యాప్‌తో ఆధార్ మరింత సేఫ్..! పంచుకునే వివరాలపై పూర్తి కంట్రోల్..! Government Scheme: ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా! నెల నెలా రూ.20 వేలు మీ అకౌంట్ లో పడిపోతాయి! NHAI Projects: రణస్థలంలో రాకపోకలకు కొత్త ఊపు! రూ.242 కోట్లతో సరికొత్త ఫ్లైఓవర్.. విశాఖ రోడ్డు ఇక సూపర్ ఫాస్ట్! Centre Scheme: పేద ఖైదీలకు కేంద్ర పథకం సహాయం!! జైల్లో మిగిలిపోతున్న ఖైదీలకు పెద్ద ఊరట!! ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా ప్రకటించిన సీఎం చంద్రబాబు! ఎన్నారై టీడీపీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు.. కూటమి ప్రభుత్వంలో పెట్టుబడుల హోరు! చంద్రబాబుతోనే రాష్ట్రానికి.. Delhi: దిల్లీని కుదిపేసిన భయానక పేలుడు..! దేశవ్యాప్తంగా హై అలర్ట్..! Speaker: జగన్‌కు ‘అధ్యక్షా’ అనడం ఇష్టం లేదు..! అందుకే సభకు రాలేదు.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఘాటు వ్యాఖ్యలు..! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! మరో 10 కార్పొరేషన్లకు బోర్డు డైరెక్టర్లు నియామకం! Kanya Vivah Sahayata : ఆన్‌లైన్ దరఖాస్తులతో సులభంగా లబ్ధి పొందే అవకాశం.. పేద కుటుంబాలకి ఊరట.. కన్యా వివాహ్ సహాయతా యోజనతో వెలుగులు! Aadhaar Security: కొత్త యాప్‌తో ఆధార్ మరింత సేఫ్..! పంచుకునే వివరాలపై పూర్తి కంట్రోల్..! Government Scheme: ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా! నెల నెలా రూ.20 వేలు మీ అకౌంట్ లో పడిపోతాయి! NHAI Projects: రణస్థలంలో రాకపోకలకు కొత్త ఊపు! రూ.242 కోట్లతో సరికొత్త ఫ్లైఓవర్.. విశాఖ రోడ్డు ఇక సూపర్ ఫాస్ట్! Centre Scheme: పేద ఖైదీలకు కేంద్ర పథకం సహాయం!! జైల్లో మిగిలిపోతున్న ఖైదీలకు పెద్ద ఊరట!! ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా ప్రకటించిన సీఎం చంద్రబాబు!

Annadatha Sukeebava: ఇవన్నీ చేస్తేనే అన్నదాత సుఖీభవ డబ్బు లు..! ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన..!

2025-07-23 20:14:00
Railway Station: ఆ చిన్న రైల్వే స్టేషన్‌కు మహర్దశ! రూ.26.81 కోట్లతో... కొత్తగా 50 రైళ్లు!

ఆంధ్రప్రదేశ్‌లో అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ పథకాల కింద రైతులకు నిధుల విడుదలపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కేంద్రం నుంచి పీఎం కిసాన్ నిధులు ఆలస్యంగా రావడంతో, ముందుగా ప్రకటించిన జమ తేదీ వాయిదా పడింది. తాజా సమాచారం ప్రకారం, ప్రధాని మోదీ ఆగస్టు 2న వారణాసి పర్యటన సందర్భంగా పీఎం కిసాన్ నిధులు (రూ.2,000) విడుదల చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. అదే రోజు ఏపీ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ కింద రైతులకు రూ.5,000 చొప్పున కలిపి మొత్తం రూ.7,000 జమ చేయనుంది.

Good News: మహిళలకు తీపికబురు.. ఉచితంగా కుట్టు మిషన్లు! మంత్రి కీలక ప్రకటన!


ఈ నేపథ్యంలో లబ్ధిదారులకు ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. రాష్ట్రంలో 47.41 లక్షల మంది ఈకేవైసీ పూర్తిచేయగా, ఇంకా 76,705 మంది రైతుల బ్యాంక్ ఖాతాలు క్రియాశీలకంగా లేనట్లు తేలింది. మరోవైపు 44,977 మంది వివరాలు ఎన్పీసీఐలో కనిపించలేదని వెల్లడించింది. వీరంతా తమ ఖాతాలను యాక్టివ్ చేసి, ఆధార్‌ను లింక్ చేసి, ఎన్పీసీఐ మ్యాపింగ్ పూర్తిచేయాలని సూచించింది.

Terrorists Arrest: భారత్ లో బాంబు పేలుళ్లకు ప్లాన్! నలుగురు ఉగ్రవాదులు అరెస్ట్!


ఈ వివరాలన్నీ రైతు సేవా కేంద్రాలు, వ్యవసాయ అధికారుల లాగిన్లలో అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఈ ప్రక్రియ త్వరగా పూర్తయితే, ఆర్టీజీఎస్, ఆర్ధిక సేవల కేంద్రం సంయుక్తంగా తుది జాబితా రూపొందించనుంది.

Rana Daggubati: రానా దగ్గుబాటికి మరోసారి ఈడీ నోటీసులు జారీ! విచారణకు హాజరు కాలేనన్న..!
Big Shock: కొలికపూడి బిగ్ షాక్! వైసీపీ నేతతో భేటీ... కారణం ఇదే!
India China relations: భారత్ కీలక నిర్ణయం...! చైనా పౌరులకు మళ్లీ పర్యాటక వీసాలు జారీ!
Subsidy: కొత్తగా రేషన్ కార్డులు తీసుకున్నారా.... ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీలకు దరఖాస్తులు! వెంటనే అప్లై చేసుకోండి!
Google: గూగుల్ బంపరాఫర్…! ఏడాది పాటు అడ్వాన్స్‌డ్‌ ఏఐ టూల్స్‌ ఫ్రీ!

Spotlight

Read More →