Vande Bharat: వేగం.. విలాసం.. విపరీతమైన క్రేజ్.. దక్షిణాదిలోనే అత్యంత రద్దీగా మారిన రూట్ ఇదే! Nara Lokesh: లోకేశ్ రాకతో ఉత్సాహంలో కార్యకర్తలు.. బెంగళూరులో పార్టీ శ్రేణుల కోలాహలం.. ఫొటోలు వైరల్.! AP Revenue Department: భూ వివాదాలకు చెక్.. రీసర్వే 2.0తో రైతులకు భరోసా.. 2027 మార్చి నాటికి ప్రక్రియ పూర్తి! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీకి సీఎం ఆహ్వానం! Amaravati: మేక్ ఇన్ ఇండియా.. ఫర్ ద వరల్డ్.. క్వాంటం మ్యాప్‌లో భారత్‌ను టాప్ 5లో నిలిపిన అమరావతి ప్రాజెక్ట్.! Chandrababu: మంత్రులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఐదు కీలక ప్రాజెక్టులపై బాధ్యతలు - దాదాపు మూడు గంటలకు పైగా.. ycp leader: అకౌంట్లో రూ.7 లక్షల కోట్లు!": వైసీపీ నేత మోసం.. బాధితుల ఫిర్యాదుతో బయటపడ్డ అసలు రంగు.. Nitish Kumar: జాతీయ రాజకీయాల్లో నితీశ్ మార్క్.. పార్లమెంటులో చర్చల స్థాయిని పెంచనున్న సీనియర్ నేత.! Lok Sabha: పెరగనున్న లోక్‌సభ సీట్లు.. 543 నుండి 816కు ఎంపీ స్థానాల పెంపు.. కేంద్రం మాస్టర్ ప్లాన్! Jagan: వైఎస్‌ డెత్‌ మిస్టరీ.. మొత్తం జగన్‌ ఖాతాలో.. దేవుడి స్క్రిప్టే ఇదేనా.! 15 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపై.. Vande Bharat: వేగం.. విలాసం.. విపరీతమైన క్రేజ్.. దక్షిణాదిలోనే అత్యంత రద్దీగా మారిన రూట్ ఇదే! Nara Lokesh: లోకేశ్ రాకతో ఉత్సాహంలో కార్యకర్తలు.. బెంగళూరులో పార్టీ శ్రేణుల కోలాహలం.. ఫొటోలు వైరల్.! AP Revenue Department: భూ వివాదాలకు చెక్.. రీసర్వే 2.0తో రైతులకు భరోసా.. 2027 మార్చి నాటికి ప్రక్రియ పూర్తి! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీకి సీఎం ఆహ్వానం! Amaravati: మేక్ ఇన్ ఇండియా.. ఫర్ ద వరల్డ్.. క్వాంటం మ్యాప్‌లో భారత్‌ను టాప్ 5లో నిలిపిన అమరావతి ప్రాజెక్ట్.! Chandrababu: మంత్రులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఐదు కీలక ప్రాజెక్టులపై బాధ్యతలు - దాదాపు మూడు గంటలకు పైగా.. ycp leader: అకౌంట్లో రూ.7 లక్షల కోట్లు!": వైసీపీ నేత మోసం.. బాధితుల ఫిర్యాదుతో బయటపడ్డ అసలు రంగు.. Nitish Kumar: జాతీయ రాజకీయాల్లో నితీశ్ మార్క్.. పార్లమెంటులో చర్చల స్థాయిని పెంచనున్న సీనియర్ నేత.! Lok Sabha: పెరగనున్న లోక్‌సభ సీట్లు.. 543 నుండి 816కు ఎంపీ స్థానాల పెంపు.. కేంద్రం మాస్టర్ ప్లాన్! Jagan: వైఎస్‌ డెత్‌ మిస్టరీ.. మొత్తం జగన్‌ ఖాతాలో.. దేవుడి స్క్రిప్టే ఇదేనా.! 15 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపై..

AP Students: విద్యార్థి మిత్ర కిట్ల పంపిణీకి ముహుర్తం ఫిక్స్! ఆ రోజు నుంచే పంపిణీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరానికి ముందుగానే ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు’ పంపిణీపై పెద్ద ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రభుత్వ,

Published : 2025-11-29 10:47:00
Trump : ఆ మృగం మూల్యం తప్పక చెల్లించాలి.. ట్రంప్ ఆగ్రహం!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరానికి ముందుగానే ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్లు’ పంపిణీపై పెద్ద ప్రణాళికను సిద్ధం చేసింది. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ జూన్ 12న కిట్లు అందేలా షెడ్యూల్‌ను ఖచ్చితంగా అమలు చేయాలని నిర్ణయించింది. కిట్ల పంపిణీ ఆలస్యం కాకుండా ఉండేందుకు నవంబర్ నుంచే ప్రభుత్వ యంత్రాంగం చర్యలు ప్రారంభించింది.

New Roads: విశాఖపట్నంలో కొత్తగా నాలుగు రోడ్లు.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు దూసుకెళ్లొచ్చు! రూపు రేఖలు మారిపోతాయి...

ఈ విద్యార్థి మిత్ర కిట్లలో పాఠ్యపుస్తకాలు, రెండు జతల యూనిఫాములు, బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్ట్, నోట్‌బుక్‌లు వంటి విద్యార్థులకు అవసరమైన వస్తువులు ఉంటాయి. ఈ కిట్లు నాణ్యతతో కూడినవిగా ఉండాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగా సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్‌కు టైంలైన్‌ ఇచ్చి, ప్రతి అంశాన్ని సమయానికి పూర్తి చేయాలని సూచించింది.

Glass Bridge: దేశంలోనే అతి పొడవైన గ్లాస్ బ్రిడ్జి గ్రాండ్ ఓపెనింగ్! పర్యాటకులకు కొత్త థ్రిల్!

ప్రభుత్వం ఖరారు చేసిన టైమ్‌టేబుల్ ప్రకారం — నవంబరులో అనుమతులు, కమిటీలు ఏర్పాటు చేయాలి. డిసెంబరు మొదటి వారంలో టెండర్ డాక్యుమెంట్ సిద్ధం చేసి, రెండో వారంలో టెండర్లను పిలవాలి. తరువాత జనవరి చివరి వారంలో టెండర్లను ఖరారు చేయాలని ఆదేశించారు. ఫిబ్రవరిలో మూడు దశల్లో కిట్ల నమూనాల నాణ్యతను పరిశీలించే ప్రక్రియ పూర్తవుతుంది.

India US Deal: భారత్–అమెరికా భారీ డీల్! రూ.7,995 కోట్ల హెలికాప్టర్ నిర్వహణ!

ఫిబ్రవరి తరువాత మే నెలలో కిట్ల సరఫరా ప్రక్రియ ప్రారంభమవుతుంది. ముందుగా జిల్లాస్థాయిలోని స్టాక్ పాయింట్లకు సామాగ్రిని చేరవేసి, ఆపై మండల స్టాక్ పాయింట్లకు పంపిస్తారు. మే నెల నాలుగో వారంలో మండల కేంద్రాల్లో కిట్ల తయారీని పూర్తిచేసేందుకు అధికారులు పనిచేస్తారు. దీని ద్వారా పాఠశాల ప్రారంభానికి ముందే కిట్లు సిద్ధంగా ఉండేలా చూస్తున్నారు.

Railway Alert: రైల్వే ప్రయాణికులకు అలర్ట్! జనవరి 27–31 మధ్య ఈ రూట్లో 16 రైళ్లు రద్దు!

చివరి దశలో, జూన్ తొలి వారంలో మండలాల నుంచి పాఠశాలలకు కిట్లను సరఫరా చేసి, జూన్ 12న విద్యార్థులందరికీ కిట్లను అందజేయడం ప్రభుత్వ లక్ష్యం. విద్యార్థుల విద్యా సంవత్సరాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రారంభించేందుకు, అవసరమైన అన్ని వస్తువులు ఈ కిట్లలో సమగ్రంగా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఈసారి కిట్ల పంపిణీ పూర్తిగా సమయపాలనతో, పారదర్శకంగా జరగాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Income Tax: విదేశీ ఆస్తులు వెల్లడించని 25 వేల మందిపై ఐటీ శాఖ దృష్టి.. మీరు కూడా ఈ జాబితాలో ఉన్నారా?
విశాఖ గూగుల్ డేటా సెంటర్‌కు ఆ భూములు కేటాయింపు.. ఆ ప్రాంతానికి మహర్దశ! 256 ఎకరాలు...
India Russia Relations: పుతిన్ భారత్ పర్యటనకు ముందు రష్యా కీలక రక్షణ ఒప్పందం ఆమోదానికి సిద్ధం!!
Quantum Training: క్వాంటమ్‌ టెక్నాలజీపై శిక్షణ... రూ.500 మాత్రమే! అర్హతలు, దరఖాస్తు వివరాలు!
Flights: సౌర రేడియేషన్ ప్రభావం…! దేశవ్యాప్తంగా 250 విమానాల రద్దు..!

Spotlight

Read More →