జీడీ నెల్లూరులో దగ్గుమళ్ల ప్రసాదరావు ఆత్మీయ సమావేశం... పాల్గొన్న టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు... ఉమ్మడి అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే చిత్తూరు జిల్లాను అభివృద్ధి చేస్తా... వాలంటీర్ వ్యవస్థకు మేము వ్యతిరేకం కాదు... ఎన్నికల నిబంధనల ప్రకారం వాలంటీర్లు పనిచేయాలి... వైసీపీ నేతలు, అధికారుల ఒత్తిడిలకు తలొగ్గి జీవితాలు నాశనం చేసుకోవద్దు అని టీడీపీ నేత దగ్గుమళ్ల ప్రసాదరావు తెలిపారు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
విజయవాడలోని సమావేశమైన కాంగ్రెస్ నేతలు, వైఎస్ షర్మిల!! ఆ రోజే అభ్యర్థుల ప్రకటన!!
యూఏఈ: ఈ దేశాల పౌరులకు శుభవార్త! వీసా ఆన్ అరైవల్!
షర్మిల, సునీతపై పోస్టులు!! వైసీపీ కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి ఫిర్యాదు!!
పోలీసులతో కొట్టించిన జగన్ రెడ్డికి నేడు వాళ్లే దిక్కు !! అనిత ఘాటు వ్యాఖ్యలు!!
తొందరలోనే వారిమీద పరువునష్టం దావా వేస్తా!! లావు శ్రీకృష్ణదేవరాయలు
జగన్ సిద్దం అంటే మేం యుద్దం!!పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు!!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి