Amaravati Updates: పది రోజుల్లోనే అద్భుత మార్పు.. E2 రోడ్డుతో మారనున్న రాజధాని రూపురేఖలు.. Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంపై టీటీడీ కీలక నిర్ణయం..! నెయ్యి సేకరణలో భారీ మార్పులు! AP Farmers: ఏపీ రైతులకు గుడ్ న్యూస్..! ప్రభుత్వమే నేరుగా కొనుగోలు... సర్కార్ కీలక నిర్ణయం! Municipal Chairman: ముగిసిన న్యాయపోరాటం..! ఇబ్రహీంపట్నం చైర్మన్ పదవిపై హైకోర్టు క్లారిటీ...! AP Elections: ఏపీ పోలింగ్ ‘మిరాకిల్’ వివాదం..! పరకాల ఆరోపణల్లో నిజం ఎంత? Mulapeta Port: ఉత్తరాంధ్ర అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్...! భవిష్యత్తు వాణిజ్య కేంద్రంగా మూలపేట..! Madanapalle Case: మదనపల్లె చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్...! కీలక నిందితుడి మృతి! Health Department: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం...! ప్రభుత్వ వైద్యులకు భారీగా పదోన్నతులు! Ap Government: ఏపీ పేదలకు బంపర్ ఆఫర్...! మీ అకౌంట్లో రూ. 2.50 లక్షలు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! CantileverBridge: మంగళగిరి-తెనాలి రోడ్డుకు మెగా అప్‌గ్రేడ్! ₹16.93 కోట్లతో అత్యాధునిక కాంటిలివర్ బ్రిడ్జ్…! Amaravati Updates: పది రోజుల్లోనే అద్భుత మార్పు.. E2 రోడ్డుతో మారనున్న రాజధాని రూపురేఖలు.. Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంపై టీటీడీ కీలక నిర్ణయం..! నెయ్యి సేకరణలో భారీ మార్పులు! AP Farmers: ఏపీ రైతులకు గుడ్ న్యూస్..! ప్రభుత్వమే నేరుగా కొనుగోలు... సర్కార్ కీలక నిర్ణయం! Municipal Chairman: ముగిసిన న్యాయపోరాటం..! ఇబ్రహీంపట్నం చైర్మన్ పదవిపై హైకోర్టు క్లారిటీ...! AP Elections: ఏపీ పోలింగ్ ‘మిరాకిల్’ వివాదం..! పరకాల ఆరోపణల్లో నిజం ఎంత? Mulapeta Port: ఉత్తరాంధ్ర అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్...! భవిష్యత్తు వాణిజ్య కేంద్రంగా మూలపేట..! Madanapalle Case: మదనపల్లె చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్...! కీలక నిందితుడి మృతి! Health Department: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం...! ప్రభుత్వ వైద్యులకు భారీగా పదోన్నతులు! Ap Government: ఏపీ పేదలకు బంపర్ ఆఫర్...! మీ అకౌంట్లో రూ. 2.50 లక్షలు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! CantileverBridge: మంగళగిరి-తెనాలి రోడ్డుకు మెగా అప్‌గ్రేడ్! ₹16.93 కోట్లతో అత్యాధునిక కాంటిలివర్ బ్రిడ్జ్…!

ఐటీ వెలుగులు.. కాగ్నిజెంట్ సహా తొమ్మిది కంపెనీలకు నేడు సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన.! రాబోయే మూడేళ్లలో..

సాగరతీరం విశాఖపట్నం (వైజాగ్) ఇప్పుడు కొత్త ఐటీ వెలుగులతో ప్రకాశిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా

Published : 2025-12-12 12:00:00
చరిత్రలోనే తొలిసారిగా కుప్పకూలిన రూపాయి.. డాలర్‌తో పోలిస్తే.. వచ్చే వారం ఆర్‌బీఐ!

సాగరతీరం విశాఖపట్నం (వైజాగ్) ఇప్పుడు కొత్త ఐటీ వెలుగులతో ప్రకాశిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా శుక్రవారం నాడు కీలకమైన శంకుస్థాపనలు జరగనున్నాయి. ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ (Cognizant) తో పాటు మరో ఎనిమిది కంపెనీల నిర్మాణ పనులకు భూమి పూజకు రంగం సిద్ధమైంది. ఈ కొత్త పెట్టుబడుల ద్వారా రాబోయే మూడేళ్లలో విశాఖలో భారీగా ఉద్యోగాలు కల్పించనున్నారు.

Gold and silver: బంగారం వెండి రేట్లకు రెక్కలు.. హైదరాబాద్‌లో భారీ పెరుగుదల!

విశాఖకు వస్తున్న ఈ కొత్త పెట్టుబడులు నగర ముఖచిత్రాన్ని మార్చనున్నాయి. కాగ్నిజెంట్ వంటి ప్రపంచ ప్రఖ్యాత ఐటీ సంస్థలు తమ క్యాంపస్‌లను ఇక్కడ ఏర్పాటు చేస్తుండటంతో, అనుభవజ్ఞులైన నిపుణుల దృష్టి మరియు ఇతర కంపెనీల ఆసక్తి విశాఖపై పెరుగుతుంది. ఈ కొత్త కంపెనీల ద్వారా వేల సంఖ్యలో ఉద్యోగాల కల్పన జరగనుంది, ముఖ్యంగా స్థానిక యువతకు ఇది గొప్ప అవకాశం.

భలే ఛాన్స్.. తక్కువ ధరకే దక్షిణాది ఆలయాల టూర్.. IRCTC ప్రత్యేక ప్యాకేజీ! 11 రోజులు, 10 రాత్రులు..

పెట్టుబడులు రావడంతో పాటు, విశాఖపట్నం టెక్నాలజీ హబ్‌గా మారడానికి ఉన్న అవకాశాలు చాలా ఉన్నాయి.. గూగుల్, మెటా, రిలయన్స్ వంటి దిగ్గజ సంస్థలు డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తుండటంతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత స్టార్టప్‌లు మరియు కంపెనీలు విశాఖకు తరలివస్తాయి.

టెక్ ప్రపంచంలో కలకలం.. సిలికాన్ వ్యాలీ భారతీయులే లక్ష్యం! హెచ్-1బీ విధానంపై మార్క్ మిచెల్ అభ్యంతరకర వ్యాఖ్యలు..

రెండు ప్రధాన భూగర్భ సముద్ర కేబుల్స్ మరియు ల్యాండింగ్ స్టేషన్లు ఏర్పాటు కావడం వల్ల, నగరం హై-స్పీడ్ ఇంటర్నెట్ మరియు హైస్పీడ్ కంప్యూటింగ్‌కు కేంద్రంగా మారుతుంది. దీనివల్ల అత్యాధునిక సాంకేతిక పరిశ్రమలు (High Technology Industries) ఇక్కడ వస్తాయి.

Indian Cinema: రజనీకాంత్‌ 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ.!!

పెరుగుతున్న ఐటీ కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలతో స్థానిక యువతను సన్నద్ధం చేసుకోవచ్చు. విద్య మరియు శిక్షణ రంగంలో కొత్త కోర్సులకు డిమాండ్ పెరుగుతుంది. బ్యాంకింగ్ (Banking) మరియు బీమా (Insurance) రంగాల పెట్టుబడులు కూడా పెరుగుతాయి. ఉద్యోగులు మరియు కంపెనీల రాకతో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంటుంది. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి.

Bus accident: అర్ధరాత్రి ఘోర బస్సు ప్రమాదం... దిగ్భ్రాంతి.. పరిహారం ప్రకటన!

పెట్టుబడులను పూర్తిగా అందిపుచ్చుకోవాలంటే, కూటమి ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై (Infrastructure) అత్యవసరంగా దృష్టిపెట్టాల్సిన ఆవశ్యకత ఉందని రుషికొండ ఐటీ హిల్స్ అసోసియేషన్ మరియు విశాఖ డెవలెప్మెంట్ కౌన్సిల్ అధ్యక్షుడు ఒ. నరేష్కుమార్ పేర్కొన్నారు. పార్కింగ్ స్థలాలు, బస్ స్టాప్‌లు, విశాలమైన రోడ్లు, పైవంతెనలతో సహా పట్టణ మౌలిక సదుపాయాలు తక్షణమే మెరుగుపడాలి.

OpenAI: ఏఐ పోటీలో వేగం పెంచిన ఓపెన్‌ఏఐ… గూగుల్‌కు సవాల్ గా కొత్త మోడల్ విడుదల!!

హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, ముంబై వంటి నగరాలకు కొత్త రైళ్లను ఏర్పాటు చేసి కనెక్టివిటీని మెరుగుపర్చాలి. దువ్వాడ మరియు గోపాలపట్నం రైల్వేస్టేషన్ల సామర్థ్యం పెంచాలి. భోగాపురంలో నిర్మించే కొత్త విమానాశ్రయంతో పాటు, విశాఖ విమానాశ్రయాన్ని కూడా అందుబాటులో ఉంచాలి.

పోలీసుల అదుపులో వైసీపీ MLC దువ్వాడ శ్రీనివాస్ ఆయన ప్రేయసి!

చంద్రబాబు మరియు లోకేశ్ విజన్‌తో ఇప్పటికే లక్షల కోట్ల పెట్టుబడులు విశాఖకు వస్తున్నాయని, ఈ పెట్టుబడులను సద్వినియోగం చేసుకోవాలంటే మౌలిక సదుపాయాలపై ప్రణాళిక వేగంగా అమలు కావాలి అని నరేష్‌కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం సాయంతో ఈ మౌలిక సదుపాయాల కల్పన పూర్తయితే, మరింత ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించేందుకు విశాఖ సిద్ధమవుతుందని ఆయన తెలిపారు.

AP Driving School: ఏపీలో జాతీయ స్థాయి డ్రైవింగ్ స్కూల్ మళ్లీ పునఃప్రారంభం! సీఎం ఆదేశాలు..!
Free Electricity: ఏపీలో వారికి గుడ్‌న్యూస్! ఇకపై ఉచితంగానే... ఒక్కొక్కరికి రూ.6 వేల నుంచి రూ.10 వేలు వరకు!
CM Pravasi Prajavani: దుబాయిలో అపస్మారక స్థితిలో గల్ఫ్ కార్మికుడు... రేవంత్ సర్కార్ ఆపన్న హస్తం!
Visakhapatnam: రేపు విశాఖలో సత్వా వాంటేజ్‌తో పాటు మరో 7 ఐటీ సంస్థలకు శంకుస్థాపన చేయనున్న మంత్రి నారా లోకేష్!
AP Government: ఏపీ ఉద్యోగులకు శుభవార్త! ఇక ఆ సమస్యలుండవు... హైలెవెల్ కమిటీ ఏర్పాటు!
Cucumber: వీళ్లు కీర దోసకాయ అస్సలు తినకూడదు! ఎందుకో తెలుసా!

Spotlight

Read More →