AP Govt: ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన 30 కొత్త క్లస్టర్లు.. జిల్లాల వారీగా లిస్ట్ ఇదే..! యువతకు భారీగా.. Industrail Clusters: ఏపీలో కొత్తగా 30 ఇండస్ట్రియల్ క్లస్టర్లు.. జిల్లాల వారీగా లిస్ట్ ఇదే! Womens Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లు.... నవశకానికి నాంది! మహిళలకు చట్టసభల్లో 33 శాతం కోటా! Chandrababu: దేశ చరిత్రలో ఏపీ సరికొత్త రికార్డు... రేపు 1ఎస్, 1క్యూ క్వాంటం టెస్ట్ బెడ్‌లను ప్రారంభించనున్న చంద్రబాబు! Quantum Valley: ఏపీలో బెట్టింగ్ మాఫియాపై డీజీపీ ఉక్కుపాదం... అమరావతిలో 'క్వాంటమ్' విప్లవం! IBM: లోకేష్ ట్వీట్ వైరల్: విశాఖ ఐటీ రూపురేఖలు మార్చనున్న ఐబీఎం.. ఆఫీస్ లోపల ఫోటోలు.... Praja Vedika: నేడు (13/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Vande Bharat: ఏపీలో మరో వందే భారత్.. ఆ స్టేషన్ లో కూడా ఆగుతుంది! మంత్రి కీలక ప్రకటన! Nara Lokesh: ఏప్రిల్ 14న చారిత్రక ఘట్టం.. అమరావతి వేదికగా భారత్ మొట్టమొదటి 'ఓపెన్-యాక్సెస్' క్వాంటం కంప్యూటర్ ప్రారంభం.! Nimmala Ramanayudu: "జగన్ పోకడలు భరించలేం.. అతన్ని బెంగళూరులోనే ఉంచండి" అని విజయమ్మ నాడే చెప్పారు: మంత్రి నిమ్మల AP Govt: ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన 30 కొత్త క్లస్టర్లు.. జిల్లాల వారీగా లిస్ట్ ఇదే..! యువతకు భారీగా.. Industrail Clusters: ఏపీలో కొత్తగా 30 ఇండస్ట్రియల్ క్లస్టర్లు.. జిల్లాల వారీగా లిస్ట్ ఇదే! Womens Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లు.... నవశకానికి నాంది! మహిళలకు చట్టసభల్లో 33 శాతం కోటా! Chandrababu: దేశ చరిత్రలో ఏపీ సరికొత్త రికార్డు... రేపు 1ఎస్, 1క్యూ క్వాంటం టెస్ట్ బెడ్‌లను ప్రారంభించనున్న చంద్రబాబు! Quantum Valley: ఏపీలో బెట్టింగ్ మాఫియాపై డీజీపీ ఉక్కుపాదం... అమరావతిలో 'క్వాంటమ్' విప్లవం! IBM: లోకేష్ ట్వీట్ వైరల్: విశాఖ ఐటీ రూపురేఖలు మార్చనున్న ఐబీఎం.. ఆఫీస్ లోపల ఫోటోలు.... Praja Vedika: నేడు (13/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Vande Bharat: ఏపీలో మరో వందే భారత్.. ఆ స్టేషన్ లో కూడా ఆగుతుంది! మంత్రి కీలక ప్రకటన! Nara Lokesh: ఏప్రిల్ 14న చారిత్రక ఘట్టం.. అమరావతి వేదికగా భారత్ మొట్టమొదటి 'ఓపెన్-యాక్సెస్' క్వాంటం కంప్యూటర్ ప్రారంభం.! Nimmala Ramanayudu: "జగన్ పోకడలు భరించలేం.. అతన్ని బెంగళూరులోనే ఉంచండి" అని విజయమ్మ నాడే చెప్పారు: మంత్రి నిమ్మల

CII Summit: ఒక్కరోజులో రూ.3.65 లక్షల కోట్ల ఎంవోయూలు..! ఏపీలో 16 లక్షలకు పైగా ఉద్యోగాలు!

 విశాఖపట్నంలో జరుగుతున్న 30వ సీఐఐ–పార్ట్నర్‌షిప్‌ సమ్మిట్‌ ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులను రాబట్టింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ అంతర్జాతీయ పారిశ్రామిక స

Published : 2025-11-16 07:49:00
RRB భారీ సంచలనం.. జేఈ & ఇతర పోస్టులు పెంపు..! నిరుద్యోగులకు గోల్డెన్ ఆప్షన్!

విశాఖపట్నంలో జరుగుతున్న 30వ సీఐఐ–పార్ట్నర్‌షిప్‌ సమ్మిట్‌ ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులను రాబట్టింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సులో రాష్ట్రానికి ఇప్పటి వరకు మొత్తం రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. దావోస్‌ శైలి నిర్వహణతో ఈ సదస్సును అత్యున్నత ప్రమాణాలతో నిర్వహించామని, 60 దేశాల నుంచి 30కి పైగా మంత్రులు, వందలాది పరిశ్రమల ప్రతినిధులు హాజరయ్యారని సీఎం తెలిపారు. మొత్తం 67 కీలక సెషన్లు, 700కు పైగా బీటు–బీ సమావేశాలు నిర్వహించటం ద్వారా పారిశ్రామికవేత్తలతో విశాలంగా చర్చలు జరిగాయి.

SSMB29: మహేశ్ బాబు రుద్రగా పరిచయం.. పోస్టర్‌తో దుమ్మురేపిన రాజమౌళి.. SSMB29 టైటిల్ ఖరారు!

ఒక్క గురువారం రోజే విశాఖ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం భారీ విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 35 అంతర్జాతీయ, దేశీయ సంస్థలు రూ.3,65,304 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఎంవోయూలను రాష్ట్రంతో కుదుర్చుకున్నాయి. ఈ పెట్టుబడులు పూర్తిగా అమలైతే 16,31,188 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో కుదిరిన ఈ ఒప్పందాలపై ప్రభుత్వం వెంటనే ప్రోత్సాహక ఉత్తర్వులు జారీ చేయడం విశేషం. గడచిన 18 నెలల్లోనే రాష్ట్రానికి రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించగలిగామని అధికారులు పేర్కొన్నారు.

బెట్టింగ్ కలకలం.. సీఐడీ విచారణకు హాజరు కానున్న మరో టాలీవుడ్ ప్రముఖులు.!

ఈ సందర్భంగా శ్రీసిటీలో పలు పరిశ్రమలను సీఎం చంద్రబాబు వర్చువల్‌గా ప్రారంభించారు. అలాగే ఇక్కడ మరో 12 ప్రాజెక్టుల కోసం కొత్త ఒప్పందాలు కుదిరాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా 12,365 మందికి ఉద్యోగాలు రానున్నాయని ఆయన వెల్లడించారు. శ్రీసిటీ అభివృద్ధి మోడల్‌గా ఎదిగిందని, డైకిన్‌, ఇసుజు, క్యాడ్‌బరీ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఇక్కడే తమ ఉత్పత్తులను తయారు చేసి ప్రపంచ మార్కెట్లకు పంపిస్తున్నాయని చెప్పారు. త్వరలోనే శ్రీసిటీ విస్తరణ కోసం మరిన్ని 6 వేల ఎకరాలు కేటాయించనున్నట్లు ప్రకటించారు. మొత్తం 50 దేశాల కంపెనీలు ఇక్కడ నుంచి కార్యకలాపాలు నిర్వహించనున్నాయని, సమీప భవిష్యత్తులో 1.5 లక్షల ఉద్యోగాలతో దేశంలోనే ఆదర్శ పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఏపీలో సరికొత్త పారిశ్రామిక శకం.. సెమీకండక్టర్ల నుంచి షిప్‌యార్డ్ వరకు వేల కోట్ల ఒప్పందాలు!

ఈ భారీ సదస్సులో మొత్తం 4,975 మంది పారిశ్రామిక ప్రతినిధులు పాల్గొన్నారు. వీరిలో 640 మంది అంతర్జాతీయ ప్రతినిధులు, 1,135 మంది దేశీయ ప్రతినిధులు, 185 మంది దౌత్యవేత్తలు ఉన్నారు. ఎంవోయూల భాగస్వాములు 1,575 మంది, రాష్ట్ర అధికారులతో కలుపుకుని ఈ సంఖ్య 5,587కు చేరింది. రెండురోజుల్లో 41 ముఖ్యమైన సెషన్లు, 26 ప్లీనరీ సమావేశాలు, 11 రాష్ట్ర సెషన్లు, 4 దేశీయ సదస్సులు నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మొత్తం 24 ద్వైపాక్షిక సమావేశాలు, 16 వ్యాపార సమావేశాల్లో పాల్గొనడం ద్వారా పరిశ్రమలతో సడెన్‌గా పెట్టుబడులను ఆకర్షించగలిగారు. ఈ సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే పెట్టుబడులకు ప్రధాన గమ్యంగా మారిందని పరిశ్రమల వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై అడ్వయిజరీ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం! ఓవర్సీస్ మొబిలిటీ బిల్ పై 20న సదస్సు
Textile industry: రాప్తాడులో వస్త్ర పరిశ్రమ, టేకులోడులో ఏరో స్పేస్ ఫ్యాక్టరీ.. భారీ పెట్టుబడులకు శ్రీకారం!
Health Tips: గ్యాస్ట్రిక్‌, కడుపు ఉబ్బరానికి సూపర్‌ సొల్యూషన్..! ఇంట్లోనే ఉన్న 10 సహజ ఆహారాలు!
Special Trains: పండగ స్పెషల్... ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు! ఫుల్ షెడ్యూల్!
AP Government: ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వారికి అమలు చేయండి..! ఏపీ హైకోర్టు సంచలన తీర్పు!
Mirchi Farmers: మిర్చి రైతులకు గుడ్ న్యూస్..! పంట దిగుబడి తగ్గినా రేట్లు మాత్రం టాప్..!

Spotlight

Read More →