Leopard: శ్రీశైలం ఘాట్ రోడ్డులో చిరుతపులి కలకలం.. భయాందోళనలో భక్తులు! Amarnath Yatra: భక్తులకు అలర్ట్.. యాత్రకు వెళ్లే వారు ఇవి మర్చిపోకండి.. అమర్‌నాథ్ రిజిస్ట్రేషన్లు మరియు హెల్త్ సర్టిఫికేట్లపై కీలక అప్‌డేట్.! Hyderabad-Vijayawada: విజయవాడ-హైదరాబాద్ మధ్య కొత్త విమాన సర్వీసు ప్రారంభం! APSRTC: ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.... ఇకపై ఏడాదికి రెండుసార్లు.!! Vande Bharat: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 12 వందే భారత్ స్లీపర్ రైళ్లు సిద్ధం! స్లీపర్ రైళ్ల ప్రారంభ తేదీలపై.. AP New Highways: అమరావతి-మచిలీపట్నం మధ్య కొత్త హైవే... త్వరలో రెండు రాష్ట్రాల మధ్య తగ్గనున్న దూరం! IRCTC: బడ్జెట్ ధరలో డార్జిలింగ్ విహారం... ఐఆర్సీటీసీ అదిరిపోయే ఆఫర్.. భోజనం, వసతి అన్నీ ఫ్రీ! Railway Update: రైలు ప్రయాణికులకు అలర్ట్... తెలుగు రాష్ట్రాల్లో 15 రైళ్లు రద్దు.. కారణం ఇదే! Techie Trekking: ట్రెకింగ్ అని వెళ్ళి.. అదృశ్యమై.. తిరిగి వచ్చి.... పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు! Air Canada Flight: ఆకాశంలో ఆగిపోయిన ఇంజిన్లు.. గ్లైడర్‌గా మారిన విమానం.. ఒళ్లు గగుర్పొడిచే నాటి ఘటన! Leopard: శ్రీశైలం ఘాట్ రోడ్డులో చిరుతపులి కలకలం.. భయాందోళనలో భక్తులు! Amarnath Yatra: భక్తులకు అలర్ట్.. యాత్రకు వెళ్లే వారు ఇవి మర్చిపోకండి.. అమర్‌నాథ్ రిజిస్ట్రేషన్లు మరియు హెల్త్ సర్టిఫికేట్లపై కీలక అప్‌డేట్.! Hyderabad-Vijayawada: విజయవాడ-హైదరాబాద్ మధ్య కొత్త విమాన సర్వీసు ప్రారంభం! APSRTC: ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.... ఇకపై ఏడాదికి రెండుసార్లు.!! Vande Bharat: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 12 వందే భారత్ స్లీపర్ రైళ్లు సిద్ధం! స్లీపర్ రైళ్ల ప్రారంభ తేదీలపై.. AP New Highways: అమరావతి-మచిలీపట్నం మధ్య కొత్త హైవే... త్వరలో రెండు రాష్ట్రాల మధ్య తగ్గనున్న దూరం! IRCTC: బడ్జెట్ ధరలో డార్జిలింగ్ విహారం... ఐఆర్సీటీసీ అదిరిపోయే ఆఫర్.. భోజనం, వసతి అన్నీ ఫ్రీ! Railway Update: రైలు ప్రయాణికులకు అలర్ట్... తెలుగు రాష్ట్రాల్లో 15 రైళ్లు రద్దు.. కారణం ఇదే! Techie Trekking: ట్రెకింగ్ అని వెళ్ళి.. అదృశ్యమై.. తిరిగి వచ్చి.... పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు! Air Canada Flight: ఆకాశంలో ఆగిపోయిన ఇంజిన్లు.. గ్లైడర్‌గా మారిన విమానం.. ఒళ్లు గగుర్పొడిచే నాటి ఘటన!

Special Trains: పండగ స్పెషల్... ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు! ఫుల్ షెడ్యూల్!

పండగ సీజన్‌లో సాధారణంగా రైళ్లలో భారీ రద్దీ కనిపిస్తుంది. ముఖ్యంగా పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు, దూరప్రాంతాలకు వెళ్లాలనుకునే ప్రయాణికులు రైల్వే సేవలపైనే ఎక

Published : 2025-11-15 18:41:00
Mirchi Farmers: మిర్చి రైతులకు గుడ్ న్యూస్..! పంట దిగుబడి తగ్గినా రేట్లు మాత్రం టాప్..!

పండగ సీజన్‌లో సాధారణంగా రైళ్లలో భారీ రద్దీ కనిపిస్తుంది. ముఖ్యంగా పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు, దూరప్రాంతాలకు వెళ్లాలనుకునే ప్రయాణికులు రైల్వే సేవలపైనే ఎక్కువగా ఆధారపడుతుంటారు. ఈ పెరిగిన రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రతి సంవత్సరం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతూ ఉంటుంది. ఈసారి కూడా అదే విధంగా భారీ ప్రయాణికుల కోసం కొత్త ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది.

Smart ration card : స్మార్ట్ రేషన్ కార్డు తప్పనిసరి.. ఆలస్యం చేస్తే రేషన్ సేవల్లో ఇబ్బందులు!

కార్తీకమాసం ప్రారంభమైన తర్వాత అయ్యప్పస్వామి భక్తులు లక్షల సంఖ్యలో మాలధారణ చేసి శబరిమలకు వెళ్తుంటారు. వీరిలో ఎక్కువమంది రైళ్లను ప్రయాణానికి ఎంచుకుంటారు. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కేరళలోని ముఖ్యమైన స్టేషన్లకు ప్రత్యేక రైళ్లు నడపడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే తాజాగా విశాఖపట్నం–కొల్లం మధ్య కూడా పెద్ద సంఖ్యలో ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది.

MEA బిగ్ అప్డేట్! భారత్‌లో కొత్త ఇ-పాస్‌పోర్ట్... ఇక నుండి అన్నీ వాటితోనే!

ఈ ప్రత్యేక రైళ్లు ఈ నెల 18 నుంచి 2026 జనవరి 21 వరకు భక్తులు, సాధారణ ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. తొలి రైలు ఈ నెల 18న బయలుదేరగా, చివరి రైలు జనవరి 21న నడుస్తుంది. తమిళనాడులోని పలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల మీదుగా ఈ రైళ్లు ప్రయాణం సాగించనున్నందున, అయన వాటిని దర్శించడానికి భక్తులకు అదనపు అవకాశం లభిస్తుంది.

1.88 లక్షల సరస్సులతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న ఆ దేశం! చూసి తరించాల్సిందే... ఒక లుక్కేయండి!

విశాఖపట్నం నుంచి బయలుదేరే 08539 రైలు ప్రతి మంగళవారం ఉదయం 8:20 కు స్టార్ట్ అయి మరుసటి రోజు మధ్యాహ్నం 1:45కు కొల్లం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 08540 రైలు ప్రతి బుధవారం సాయంత్రం 5 గంటలకు కొల్లం నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11 గంటలకు విశాఖకు చేరుకుంటుంది. ఈ రైళ్లు దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, సేలం, ఈరోడ్, పాలక్కాడ్, త్రిశూర్, ఆలువ, ఎర్నాకుళం వంటి ప్రముఖ స్టేషన్ల మీదుగా నడుస్తాయి.

AP QuantumTech: ఏపీ యువతకు క్వాంటం టెక్ శిక్షణ… 50 వేల మందికి కొత్త అవకాశం!!

ఈ ప్రత్యేక రైళ్ల టికెట్ బుకింగ్‌లు ఈరోజు నుంచే ప్రారంభమయ్యాయి. శబరిమల వెళ్లాలనుకునేవారు, సాధారణంగా దూరప్రాంతాలకు ప్రయాణించేవారు ఈ రైళ్లను ఉపయోగించుకోవచ్చు. భారీ రద్దీ సమయంలో భక్తులకు, ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతమైన ప్రయాణ ఏర్పాట్లు చేయడమే రైల్వే శాఖ లక్ష్యంగా ఉంది.

Viral news: జపాన్ యువతి AI‌తో పెళ్లి… వర్చువల్ వరుడితో జరిగిన వేడుక వైరల్!!
Abu Dhabi News: యుఏఈలో భారతీయుడికి అత్యున్నత నైపుణ్య కార్మిక అవార్డు… ₹24 లక్షలు, బంగారం, ఆపిల్ వాచ్ సహా బహుమతులు!!
20 lakh crores: ప్రతికూల పరిస్థితుల్లోనూ 20 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం.. ముఖ్యమంత్రి చంద్రబాబు!
New toll rules: నవంబర్ 15 నుంచి కొత్త టోల్ రూల్స్.. వాహనదారుల భారాన్ని తగ్గించిన కేంద్రం!
Canada visa: కెనడా వీసా వ్యవస్థలో పెద్ద మార్పులు సందర్శక–స్టడీ–వర్క్ పర్మిట్ రద్దుకు కొత్త నియమాలు!!

Spotlight

Read More →