AP News: ధాన్యం కొనుగోళ్లలో సరికొత్త రికార్డు.. 48 గంటలు కాదు 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి రూ.560 కోట్లు జమ! కూటమి ప్రభుత్వం సక్సెస్! ప్రధానితో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. ఒక్కొక్కరికి రూ. 7,000.! పార్టీ కేడర్‌తో ప్రత్యేక సమావేశం.. దేశంలోనే తొలిసారిగా.. రూ.1,300 కోట్లతో మన ఆంధ్రప్రదేశ్ లోనే! ఆ జిల్లా దశ తిరిగినట్లే! Maoist: విజయవాడలో మావోయిస్టుల కలకలం..! మెగా ఆపరేషన్‌లో 27 మంది అరెస్ట్‌! Farmers in AP: మొత్తం రూ.3,077 కోట్ల నిధుల విడుదల.. ఏపీలో రైతులకు శుభవార్త! Administrative: సచివాలయాల పర్యవేక్షణకు 3-లేయర్ గవర్నెన్స్ మోడల్…! ఏపీ సర్కార్ సరికొత్త అడుగు! 16th Commission: పన్ను ఆదాయ పంపకాల్లో కీలక మార్పుల సూచన.. 16వ సంఘం రిపోర్ట్ రాష్ట్రపతికి! ఏపీకి కేంద్రం శుభవార్త! ECMS కింద 17 కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్! Village elections: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు డిసెంబర్‌లో.. అధికార యంత్రాంగం సిద్ధం! ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు! ఆ రైతులందరికి డబ్బులు చెల్లించాల్సిందే.. AP News: ధాన్యం కొనుగోళ్లలో సరికొత్త రికార్డు.. 48 గంటలు కాదు 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి రూ.560 కోట్లు జమ! కూటమి ప్రభుత్వం సక్సెస్! ప్రధానితో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. ఒక్కొక్కరికి రూ. 7,000.! పార్టీ కేడర్‌తో ప్రత్యేక సమావేశం.. దేశంలోనే తొలిసారిగా.. రూ.1,300 కోట్లతో మన ఆంధ్రప్రదేశ్ లోనే! ఆ జిల్లా దశ తిరిగినట్లే! Maoist: విజయవాడలో మావోయిస్టుల కలకలం..! మెగా ఆపరేషన్‌లో 27 మంది అరెస్ట్‌! Farmers in AP: మొత్తం రూ.3,077 కోట్ల నిధుల విడుదల.. ఏపీలో రైతులకు శుభవార్త! Administrative: సచివాలయాల పర్యవేక్షణకు 3-లేయర్ గవర్నెన్స్ మోడల్…! ఏపీ సర్కార్ సరికొత్త అడుగు! 16th Commission: పన్ను ఆదాయ పంపకాల్లో కీలక మార్పుల సూచన.. 16వ సంఘం రిపోర్ట్ రాష్ట్రపతికి! ఏపీకి కేంద్రం శుభవార్త! ECMS కింద 17 కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్! Village elections: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు డిసెంబర్‌లో.. అధికార యంత్రాంగం సిద్ధం! ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు! ఆ రైతులందరికి డబ్బులు చెల్లించాల్సిందే..

AP Government: ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వారికి అమలు చేయండి..! ఏపీ హైకోర్టు సంచలన తీర్పు!

2025-11-15 18:37:00
Mirchi Farmers: మిర్చి రైతులకు గుడ్ న్యూస్..! పంట దిగుబడి తగ్గినా రేట్లు మాత్రం టాప్..!

ఆంధ్రప్రదేశ్‌లో ట్రాన్స్‌జెండర్ వర్గానికి ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా ఒక కీలక మలుపు తిరిగింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను అమలు చేయాలని కోరుతూ ఏలూరుకు చెందిన ట్రాన్స్‌జెండర్ మహిళ రేఖ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ముఖ్యమైన తీర్పు వెలువరించింది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నియామకాలలో ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక రిజర్వేషన్ ఇవ్వకపోవడం వల్ల వివక్ష కొనసాగుతోందని పిటిషన్‌లో పేర్కొనబడింది. ముఖ్యంగా ఇటీవల విద్యాశాఖ నిర్వహించిన మెగా డీఎస్సీ నియామకాల్లో 16 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసినప్పటికీ, ట్రాన్స్‌జెండర్ వర్గానికి ఒక్క పోస్టు కూడా నోటిఫై చేయకపోవడం విచారకరమని పిటిషనర్ వాదించారు. దీనివల్ల సమాన అవకాశాలు కోల్పోతున్నామని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా ఈ చర్య ఉందని ఆమె హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

Smart ration card : స్మార్ట్ రేషన్ కార్డు తప్పనిసరి.. ఆలస్యం చేస్తే రేషన్ సేవల్లో ఇబ్బందులు!

ఈ వ్యవహారంపై విచారణ జరిపిన హైకోర్టు రెండు పక్షాల వాదనలను శ్రద్ధగా పరిశీలించింది. అనంతరం జస్టిస్ న్యాపతి విజయ్ కీలక తీర్పు ఇవ్వుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆరు నెలల్లోగా ట్రాన్స్‌జెండర్ వర్గానికి అన్ని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్ కోటాను అమలు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా పిటిషనర్ రేఖను స్కూల్ అసిస్టెంట్‌గా నియమించడంపై పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ట్రాన్స్‌జెండర్లు సమాజంలో తీవ్రమైన వివక్షను ఎదుర్కొంటున్నారని, వారిని ప్రధాన ప్రవాహంలోకి తిరిగి తీసుకురావడానికి ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని హైకోర్టు పేర్కొంది.

MEA బిగ్ అప్డేట్! భారత్‌లో కొత్త ఇ-పాస్‌పోర్ట్... ఇక నుండి అన్నీ వాటితోనే!

కేంద్రం 2019లో తెచ్చిన ‘ట్రాన్స్‌జెండర్ హక్కుల పరిరక్షణ చట్టం’ ప్రకారం, విద్య మరియు ఉద్యోగాల్లో ట్రాన్స్‌జెండర్లకు సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాలు ఇప్పటికే ఈ చట్టానికి అనుగుణంగా రిజర్వేషన్లు అమలు చేస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ ఇప్పటిదాకా ఈ అంశంలో ఏ చర్యలు తీసుకోకపోవడం హైకోర్టును అసంతృప్తికి గురిచేసింది. దీనితోనే ఏపీ ప్రభుత్వం కూడా ఇతర రాష్ట్రాల మాదిరిగా రిజర్వేషన్ల అమలు కోసం స్పష్టమైన విధానాన్ని సిద్ధం చేయాలని కోర్టు ఆదేశించింది. రిజర్వేషన్ల అమలుతో ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగాల్లో అవకాశాలు మాత్రమే కాదు, సమాజంలో గౌరవప్రదమైన స్థానం కూడా కలుగుతుందని కోర్టు అభిప్రాయపడింది.

1.88 లక్షల సరస్సులతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న ఆ దేశం! చూసి తరించాల్సిందే... ఒక లుక్కేయండి!

పిటిషనర్ రేఖ ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీలో 671వ ర్యాంకు సాధించారు. అయితే ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేక కోటా లేకపోవడంతో ఆమెను స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు పరిగణించలేదు. దీనితో వివక్షకు గురయ్యానని భావించిన రేఖ న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్ నేపథ్యంలో వచ్చిన ఈ తీర్పు రాష్ట్రంలోని ట్రాన్స్‌జెండర్ వర్గానికి భారీ ఊరటను, ఆశలను నింపింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు అయినట్లయితే వేలాది మంది ట్రాన్స్‌జెండర్లు విద్య, ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు పొందే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు.

AP QuantumTech: ఏపీ యువతకు క్వాంటం టెక్ శిక్షణ… 50 వేల మందికి కొత్త అవకాశం!!
Viral news: జపాన్ యువతి AI‌తో పెళ్లి… వర్చువల్ వరుడితో జరిగిన వేడుక వైరల్!!
Abu Dhabi News: యుఏఈలో భారతీయుడికి అత్యున్నత నైపుణ్య కార్మిక అవార్డు… ₹24 లక్షలు, బంగారం, ఆపిల్ వాచ్ సహా బహుమతులు!!
20 lakh crores: ప్రతికూల పరిస్థితుల్లోనూ 20 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం.. ముఖ్యమంత్రి చంద్రబాబు!
New toll rules: నవంబర్ 15 నుంచి కొత్త టోల్ రూల్స్.. వాహనదారుల భారాన్ని తగ్గించిన కేంద్రం!
Canada visa: కెనడా వీసా వ్యవస్థలో పెద్ద మార్పులు సందర్శక–స్టడీ–వర్క్ పర్మిట్ రద్దుకు కొత్త నియమాలు!!

Spotlight

Read More →