Nirukonda Reservoir: రూ. 400 కోట్లతో నీరుకొండ రిజర్వాయర్ ప్రాజెక్ట్!! శరవేగంగా సాగుతున్న పనులు... Nara Lokesh: అసెంబ్లీలో నారా లోకేష్ భావోద్వేగ ప్రసంగం! ఫ్యాక్షన్ రాజకీయాలకు చరమగీతం! Central Government: ఉపాధి హామీలో కొత్త హాజరు పద్ధతి! కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిబంధన ఇదే..! Land Issues: భూ సమస్యలకు చెక్... మంత్రి కీలక ప్రకటన! జిల్లాకు ఒక ప్రత్యేక అధికారి.... Praja Vedika: నేడు (04/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Medical Colleges: మెడికల్ కాలేజీలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు... గత ప్రభుత్వంపై విమర్శలు! Chandrababu: మహిళా దినోత్సవం వేళ ఏపీలో పథకాల జాతర.. చంద్రబాబు కీలక నిర్ణయాలు! Lokesh: లోకేష్ డిన్నర్ మీట్.. ఉండవల్లి నివాసంలో సందడి చేసిన నెల్లూరు, తిరుపతి నేతలు! New Rule: ఏపీలో వారికి బిగ్ అలెర్ట్! కొత్త రూల్.. తప్పక పాటించాల్సిందే! లేదంటే డబ్బులు రావు! AP Energy Department: విద్యుత్ రంగంలో ఏఐ విప్లవం.. చంద్రబాబు మార్క్ తో మారనున్న రాష్ట్ర భవిష్యత్తు: మంత్రి గొట్టిపాటి..!! Nirukonda Reservoir: రూ. 400 కోట్లతో నీరుకొండ రిజర్వాయర్ ప్రాజెక్ట్!! శరవేగంగా సాగుతున్న పనులు... Nara Lokesh: అసెంబ్లీలో నారా లోకేష్ భావోద్వేగ ప్రసంగం! ఫ్యాక్షన్ రాజకీయాలకు చరమగీతం! Central Government: ఉపాధి హామీలో కొత్త హాజరు పద్ధతి! కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిబంధన ఇదే..! Land Issues: భూ సమస్యలకు చెక్... మంత్రి కీలక ప్రకటన! జిల్లాకు ఒక ప్రత్యేక అధికారి.... Praja Vedika: నేడు (04/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Medical Colleges: మెడికల్ కాలేజీలపై మంత్రి సంచలన వ్యాఖ్యలు... గత ప్రభుత్వంపై విమర్శలు! Chandrababu: మహిళా దినోత్సవం వేళ ఏపీలో పథకాల జాతర.. చంద్రబాబు కీలక నిర్ణయాలు! Lokesh: లోకేష్ డిన్నర్ మీట్.. ఉండవల్లి నివాసంలో సందడి చేసిన నెల్లూరు, తిరుపతి నేతలు! New Rule: ఏపీలో వారికి బిగ్ అలెర్ట్! కొత్త రూల్.. తప్పక పాటించాల్సిందే! లేదంటే డబ్బులు రావు! AP Energy Department: విద్యుత్ రంగంలో ఏఐ విప్లవం.. చంద్రబాబు మార్క్ తో మారనున్న రాష్ట్ర భవిష్యత్తు: మంత్రి గొట్టిపాటి..!!

AP Telangana Water Issue: ఏపీ–తెలంగాణ జల వివాదాలకు ముగింపు దిశగా అడుగు… కేంద్రం వేసిన కీలక ప్లాన్ ఇదే!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న జల వివాదాలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఒక ప్రత్య

Published : 2026-01-03 16:06:00
US Venezuela: కారాకస్‌లో పేలుళ్లు.. అమెరికా వెనిజులా ఉద్రిక్తతలు యుద్ధస్థాయికి!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న జల వివాదాలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ మూడు నెలల్లోగా అన్ని జల సమస్యలను అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది.

Kamma Corporation: కమ్మ కార్పొరేషన్ చైర్మన్‌గా నాదెండ్ల బ్రహ్మం ప్రమాణస్వీకారం… ఇక వాటిపైనే ప్రత్యేక దృష్టి!!

ఈ కమిటీకి కేంద్ర జల సంఘం (CWC) ఛైర్మన్ అధ్యక్షత వహిస్తారు. మొత్తం 12 మంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు, తెలంగాణ నుంచి నలుగురు, కేంద్ర ప్రభుత్వం నుంచి నలుగురు ప్రతినిధులు ఉంటారు. ఈ కమిటీ ఏర్పాటు ఉత్తర్వులు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి అనుమతితో ఇటీవల విడుదలయ్యాయి.

Saffron Farming: కశ్మీర్‌కే పరిమితం కాదు… ఇంట్లో కూడా కుంకుమ పువ్వులు పండించి లక్షలు సంపాదిస్తున్న ఒడిశా మహిళ!!

గతేడాది జులై 16న ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న పలు జల సమస్యలపై చర్చ జరిగింది. ఆ భేటీలో తీసుకున్న నిర్ణయాల ప్రకారమే ఇప్పుడు ఈ కమిటీని ఏర్పాటు చేశారు.

Road safety: వాహనదారులకు షాక్! ఏపీ వ్యాప్తంగా అమలులోకి కొత్త రూల్స్..!

కృష్ణా, గోదావరి నదుల జల పంపకాలు, శ్రీశైలం ప్రాజెక్టు భద్రతా చర్యలు, ప్రాజెక్టుల నిర్వహణ, బనకచర్ల అంశం వంటి మొత్తం 10 కీలక జల సమస్యలను ఈ కమిటీ పరిశీలించనుంది. సమగ్ర సాంకేతిక అధ్యయనం చేసి, ఆచరణ సాధ్యమైన పరిష్కారాలను సూచించాలని కేంద్రం ఆదేశించింది.

New Phones: రూ.20 వేల ధరలో భారీ బ్యాటరీ బెస్ట్‌ ఫోన్‌ల కోసం చూస్తున్నారా.. ఈ లిస్ట్‌ మీ కోసమే..!

ఆంధ్రప్రదేశ్ తరఫున జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సలహాదారు, ఇంజినీర్ ఇన్ చీఫ్, అంతర్రాష్ట్ర జల విభాగం చీఫ్ ఇంజినీర్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. తెలంగాణ నుంచి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రత్యేక కార్యదర్శి, సలహాదారు, ఇంజినీర్ ఇన్ చీఫ్ సభ్యులుగా ఉంటారు. కేంద్రం నుంచి కృష్ణా బోర్డు ఛైర్మన్, గోదావరి బోర్డు ఛైర్మన్, జాతీయ జల అభివృద్ధి సంస్థ చీఫ్ ఇంజినీర్, కేంద్ర జల సంఘం చీఫ్ ఇంజినీర్ కమిటీలో ఉన్నారు.

CIBIL Score పెరగాలంటే ఇవి తప్పనిసరి…! ఒక్క పొరపాటు చేస్తే డేంజర్!

ఈ కమిటీ సిఫార్సుల ఆధారంగా రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని కేంద్రం భావిస్తోంది. రాష్ట్రాలు వేరైనా, తెలుగుజాతి అభివృద్ధి కోసం కలిసి ముందుకు సాగాలని గత సమావేశంలో సీఎంలు ఏకాభిప్రాయానికి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కమిటీతో జల సమస్యలకు స్పష్టత రావాలని ప్రజలు ఆశిస్తున్నారు.

విజయవాడలో కొత్తగా రెండు ఎలివేటెడ్ కారిడార్లు.. ఈ రూట్‌లోనే, ప్రతిపాదనలు రెడీ! హైవేల అనుసంధానంతో మారనున్న రూపురేఖలు..
మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. 'ఉచిత కుట్టు యంత్రం' పథకం 2026.. అర్హతలు, అవసరమైన పత్రాలు.. దరఖాస్తు చేసుకోండిలా!
Fake videos : AIతో రాష్ట్రపతి, ప్రధాని ఫేక్ వీడియోలు.. బిహార్‌లో వ్యక్తి అరెస్ట్!
Bajaj Pulsar: పల్సర్‌ 25 ఏళ్లు సెలబ్రేషన్… బజాజ్ నుంచి బంపర్ ఆఫర్!!

Spotlight

Read More →