Sathya Sai: 9.2 కేజీల బంగారు సత్యసాయి విగ్రహం ఊరేగింపు.. నేడు మోదీ చంద్రబాబు పవన్, సచిన్ హాజరు! Meeseva: వాట్సాప్‌లోనే మీసేవ! విద్యార్థులకు చిటికెలో హాల్ టికెట్లు, సర్టిఫికెట్లు! Whatsapp: వాట్సాప్‌లోనే మీ-సేవలు ప్రారంభం.. Hi అంటే సరిపోతుంది! India Russia: భారత్–రష్యా సన్నిహిత చర్చలు.. సముద్ర రంగంలో కొత్త అవకాశాలకు నాంది!! US Politics: ట్రంప్-మస్క్ మళ్లీ కలిపిన వైట్ హౌస్ డిన్నర్.. సర్దుబాటు సంకేతాలే? Housing Scheme: మంత్రి కీలక ప్రకటన! సొంతింటి కలకు ప్రభుత్వం రూ.2.5 లక్షల ఆర్థిక సాయం... వెంటనే దరఖాస్తు చేసుకోండి! South Asia Politics: భారత్‌పై బంగ్లాదేశ్ ఒత్తిడి.. షేక్ హసీనాను వెంటనే అప్పగించండి! Praja Vedika: నేడు (19/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Farmers: 24 గంటల్లోనే రైతుల అకౌంట్లో డబ్బులు! మెసేజ్ వచ్చిందా... చెక్ చేసుకోండి! Bullet Train: భారత్ లో తొలి బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుందోచ్! గంటకు 320 కి. మీ దూరం... ఎప్పుడంటే! Sathya Sai: 9.2 కేజీల బంగారు సత్యసాయి విగ్రహం ఊరేగింపు.. నేడు మోదీ చంద్రబాబు పవన్, సచిన్ హాజరు! Meeseva: వాట్సాప్‌లోనే మీసేవ! విద్యార్థులకు చిటికెలో హాల్ టికెట్లు, సర్టిఫికెట్లు! Whatsapp: వాట్సాప్‌లోనే మీ-సేవలు ప్రారంభం.. Hi అంటే సరిపోతుంది! India Russia: భారత్–రష్యా సన్నిహిత చర్చలు.. సముద్ర రంగంలో కొత్త అవకాశాలకు నాంది!! US Politics: ట్రంప్-మస్క్ మళ్లీ కలిపిన వైట్ హౌస్ డిన్నర్.. సర్దుబాటు సంకేతాలే? Housing Scheme: మంత్రి కీలక ప్రకటన! సొంతింటి కలకు ప్రభుత్వం రూ.2.5 లక్షల ఆర్థిక సాయం... వెంటనే దరఖాస్తు చేసుకోండి! South Asia Politics: భారత్‌పై బంగ్లాదేశ్ ఒత్తిడి.. షేక్ హసీనాను వెంటనే అప్పగించండి! Praja Vedika: నేడు (19/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Farmers: 24 గంటల్లోనే రైతుల అకౌంట్లో డబ్బులు! మెసేజ్ వచ్చిందా... చెక్ చేసుకోండి! Bullet Train: భారత్ లో తొలి బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుందోచ్! గంటకు 320 కి. మీ దూరం... ఎప్పుడంటే!

AP Governance:పంచాయతీలకు శుభవార్త.. రూ.548.28 కోట్లు విడుదల..! రెండు నెలల వ్యవధిలోనే...!

2025-11-16 13:27:00
రైల్వే ప్రయాణికులకు శుభవార్త: సంక్రాంతి రద్దీ కోసం 16 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హైటెక్ సిటీలో హాల్టింగ్!

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిని ప్రధాన అజెండాగా తీసుకుంది. గ్రామ పంచాయతీలే స్థానిక అభివృద్ధికి బీజం అన్న భావనతో ప్రభుత్వం వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేయడానికి, గ్రామాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడానికి పెద్ద మొత్తంలో నిధుల కేటాయింపుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా పంచాయతీలకు మరో భారీ గుడ్‌న్యూస్ తెలిపింది. ఆర్థిక సంఘం (Finance Commission) నిధుల విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం రెండు నెలల వ్యవధిలోనే పంచాయతీల కోసం రెండోసారి భారీ మొత్తంలో ఫండ్లు విడుదల కావడం అభివృద్ధి పట్ల ప్రభుత్వ దృఢ సంకల్పాన్ని చూపుతోందని అధికారులు చెబుతున్నారు.

Space Mission: 2028లో చంద్రయాన్–4 ప్రయోగం.. అంతరిక్ష నౌకల ఉత్పత్తిని మూడు రెట్లు పెంచుతున్న ఇస్రో!!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, పంచాయతీ వ్యవస్థ శక్తివంతమవ్వాలంటే ఆర్థికంగా స్వావలంబి కావాల్సిందే అని భావించింది. అందుకే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నుంచే నిధుల విడుదలలో ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. గతేడాది డిసెంబర్‌లోనే 15వ ఆర్థిక సంఘం ఫండ్లు భారీగా విడుదల కాగా, తరువాత ఈ ఏడాది సెప్టెంబరులో మరో విడతగా నిధులు జమయ్యాయి. తాజాగా, మరోసారి రూ. 548.28 కోట్లు రాష్ట్రానికి కేటాయిస్తూ ఆర్థిక సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. రెండు నెలల వ్యవధిలో వరుసగా నిధులు విడుదల కావడం పంచాయతీల్లో వేగవంతమైన అభివృద్ధికి దారి తీస్తుందని అధికారులు విశ్లేషిస్తున్నారు.

Bigg Boss 9 Telugu Day 69: బిగ్‌బాస్‌లో గుండెల్ని పిండేసే డ్రామా.. నేను చచ్చిపోతా సార్.. నా వల్ల కాదు!

ఈ మొత్తం రూ. 548 కోట్లలో విశాఖపట్నం జిల్లాకు సుమారు రూ. 60 కోట్లు కేటాయించబడనున్నాయి. నిధుల వినియోగానికి కూడా స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు—70% గ్రామ పంచాయతీలకు, 20% మండల పరిషత్తులకు, 10% జిల్లా పరిషత్తులకు కేటాయించాలని నిర్ణయించారు. ఈ ఫండ్లను ప్రధానంగా మౌలిక వసతుల అభివృద్ధి, తాగునీటి సమస్యలు, పారిశుద్ధ్య నిర్వహణ, వీధి విద్యుద్దీపాల సంరక్షణ, సిబ్బంది వేతనాల వంటి అవసరాల కోసం వినియోగించనున్నట్లుగా వెల్లడించారు. ముఖ్యంగా టైడ్ కేటగిరీ కింద ఈ నిధులు తప్పనిసరిగా ప్రజలకు నేరుగా ప్రయోజనం చేకూరే పనులకే వినియోగించాల్సి ఉంటుంది.

Ration card: అలర్ట్.. ఆ 58వేల మంది రేషన్ కార్డులు రద్దు..! ఒక్క నెల గడువు మాత్రమే..!

విశాఖ జిల్లాలో ప్రస్తుతం 24 మండలాల్లో 640 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ కొత్తగా విడుదలైన నిధులను జనాభా ప్రాతిపదికన అన్ని గ్రామ పంచాయతీల ఖాతాలకు త్వరలోనే జమచేయనున్నారు. ఆర్థిక సంవత్సరం ముగింపు సమయం దగ్గరపడుతున్నందున ఏ శాఖా పనులు నిలిచిపోకుండా ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసింది. ఈ నిధుల ద్వారా గ్రామాల్లో నెలకొన్న మౌలిక సమస్యలు, ముఖ్యంగా తాగునీరు, పారిశుద్ధ్యం వంటి అంశాలు చాలా వరకు పరిష్కారమవుతాయని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రం మొత్తానికి ఈ ఫండ్లు గ్రామీణాభివృద్ధికి పెద్ద ఊపిరి పోసినట్టే అవుతాయని భావిస్తున్నారు.

Rajamoulis: హనుమాన్ పై రాజమౌళి వ్యాఖ్యలు వివాదాస్పదం.. నెటిజన్ల ఫైర్.. వారణాసి ఈవెంట్‌లో!
డబుల్ బూస్ట్.. ఏపీలో మరో గ్రీన్‌ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు.. ఆ జిల్లా దశ తిరిగినట్టే! చంద్రబాబు సమక్షంలో కీలక ఒప్పందం..!
SBI: SBI కీలక నిర్ణయం.. YONO Lite ఆన్‌లైన్‌లో MCASH సర్వీస్ నిలిపివేత!
Visakhapatnam: విశాఖలో అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష VMRDA–GVMC వేగవంతమైన అమలు ఆదేశాలు!!
Rajasthan: రాజస్థాన్ సీఎస్‌గా తెలుగు ఐఏఎస్ సెన్సేషనల్ ఎంట్రీ! అరకు లోయ నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరకు…!
హీరోల్లా మేమెందుకు చేయకూడదు..? పాత్రల విషయంలో నటి బోల్డ్ స్టేట్‌మెంట్!

Spotlight

Read More →