AP News: ధాన్యం కొనుగోళ్లలో సరికొత్త రికార్డు.. 48 గంటలు కాదు 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి రూ.560 కోట్లు జమ! కూటమి ప్రభుత్వం సక్సెస్! ప్రధానితో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. ఒక్కొక్కరికి రూ. 7,000.! పార్టీ కేడర్‌తో ప్రత్యేక సమావేశం.. దేశంలోనే తొలిసారిగా.. రూ.1,300 కోట్లతో మన ఆంధ్రప్రదేశ్ లోనే! ఆ జిల్లా దశ తిరిగినట్లే! Maoist: విజయవాడలో మావోయిస్టుల కలకలం..! మెగా ఆపరేషన్‌లో 27 మంది అరెస్ట్‌! Farmers in AP: మొత్తం రూ.3,077 కోట్ల నిధుల విడుదల.. ఏపీలో రైతులకు శుభవార్త! Administrative: సచివాలయాల పర్యవేక్షణకు 3-లేయర్ గవర్నెన్స్ మోడల్…! ఏపీ సర్కార్ సరికొత్త అడుగు! 16th Commission: పన్ను ఆదాయ పంపకాల్లో కీలక మార్పుల సూచన.. 16వ సంఘం రిపోర్ట్ రాష్ట్రపతికి! ఏపీకి కేంద్రం శుభవార్త! ECMS కింద 17 కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్! Village elections: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు డిసెంబర్‌లో.. అధికార యంత్రాంగం సిద్ధం! ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు! ఆ రైతులందరికి డబ్బులు చెల్లించాల్సిందే.. AP News: ధాన్యం కొనుగోళ్లలో సరికొత్త రికార్డు.. 48 గంటలు కాదు 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి రూ.560 కోట్లు జమ! కూటమి ప్రభుత్వం సక్సెస్! ప్రధానితో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. ఒక్కొక్కరికి రూ. 7,000.! పార్టీ కేడర్‌తో ప్రత్యేక సమావేశం.. దేశంలోనే తొలిసారిగా.. రూ.1,300 కోట్లతో మన ఆంధ్రప్రదేశ్ లోనే! ఆ జిల్లా దశ తిరిగినట్లే! Maoist: విజయవాడలో మావోయిస్టుల కలకలం..! మెగా ఆపరేషన్‌లో 27 మంది అరెస్ట్‌! Farmers in AP: మొత్తం రూ.3,077 కోట్ల నిధుల విడుదల.. ఏపీలో రైతులకు శుభవార్త! Administrative: సచివాలయాల పర్యవేక్షణకు 3-లేయర్ గవర్నెన్స్ మోడల్…! ఏపీ సర్కార్ సరికొత్త అడుగు! 16th Commission: పన్ను ఆదాయ పంపకాల్లో కీలక మార్పుల సూచన.. 16వ సంఘం రిపోర్ట్ రాష్ట్రపతికి! ఏపీకి కేంద్రం శుభవార్త! ECMS కింద 17 కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్! Village elections: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు డిసెంబర్‌లో.. అధికార యంత్రాంగం సిద్ధం! ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు! ఆ రైతులందరికి డబ్బులు చెల్లించాల్సిందే..

Rajasthan: రాజస్థాన్ సీఎస్‌గా తెలుగు ఐఏఎస్ సెన్సేషనల్ ఎంట్రీ! అరకు లోయ నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరకు…!

2025-11-16 11:19:00
Big shock piracy: పైరసీకి పెద్ద షాక్.. నిన్న రాత్రి నుండి iBOMMA పూర్తిగా డౌన్!

తెలుగు ఐఏఎస్ అధికారి ఓరుగంటి శ్రీనివాస్ రాజస్థాన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (Chief Secretary)గా నియమితులవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 1989 రాజస్థాన్ క్యాడర్‌కు చెందిన ఆయనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర పరిపాలన సంస్కరణల విభాగంలో కార్యదర్శిగా ఇటీవల వరకు సేవలందించిన శ్రీనివాస్‌ను, రాజస్థాన్ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్రం మళ్లీ సొంత క్యాడర్‌కు పంపించింది. ఢిల్లీ నుంచి రిలీవ్ అయిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సీఎస్ బాధ్యతలను అప్పగించడం ఆయన ప్రతిభకు నిదర్శనం. రేపటితో శ్రీనివాస్ అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఈ కీలక పదవిలో ఆయన 2026 సెప్టెంబరు వరకు కొనసాగనున్నారు.

హీరోల్లా మేమెందుకు చేయకూడదు..? పాత్రల విషయంలో నటి బోల్డ్ స్టేట్‌మెంట్!

అరకులో జన్మించి, తెలంగాణలోని దుమ్ముగూడెంలో పెరిగిన ఓరుగంటి శ్రీనివాస్‌కు తెలుగు రాష్ట్రాలతో గాఢమైన అనుబంధం ఉంది. 1966 సెప్టెంబరు 1న అరకు లోయలో జన్మించిన ఆయన తండ్రి జాతీయ మలేరియా నిర్మూలన కార్యక్రమంలో చీఫ్ ఎంటమాలజిస్ట్‌గా ముఖ్యపాత్ర పోషించారు. శ్రీనివాస్ భద్రాచలం పంచాయతీ స్కూల్‌లో చదువుకున్నారు. అనంతరం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కెమికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్, ఎంటెక్ పూర్తిచేశారు. చిన్నప్పటి నుంచే పరిపాలనా వ్యవస్థపై ఆసక్తి పెంచుకున్న ఆయన చివరికి ఐఏఎస్‌గా ఎంపికై తన ప్రతిభను నిరూపించారు.

Loan Alert: మంచి స్కోరుతో కూడా అప్లికేషన్ రిజెక్ట్ అవుతుందా? అసలు కారణాలు ఇదే!

ఇటీవల విశాఖపట్నంలో జరిగిన 28వ జాతీయ ఈ-గవర్నెన్స్‌ సదస్సులో ఆయన చేసిన ప్రసంగం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై చేసిన ప్రశంసలు ప్రత్యేక దృష్టిని ఆకర్షించాయి. “1990ల నుంచి మీరు స్మార్ట్ గవర్నెన్స్‌కు ఇచ్చిన ప్రాధాన్యం కోట్ల మందికి మేలు చేసింది. నేను అండర్ సెక్రటరీగా ఉన్నప్పుడు మీరు సీఎంగా ఉండగా, ఇప్పుడు నా 37 ఏళ్ల సేవ పూర్తవుతున్న ఈ దశలో కూడా మీరు సీఎంగానే ఉన్నారు. దేశానికి చేసిన సేవలకు సెల్యూట్” అంటూ ఆయన చెప్పిన మాటలు పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. పరిపాలనా రంగంలో ఆయనకున్న అనుభవం, దూరదృష్టి ఆయనను దేశంలో అత్యంత గౌరవనీయమైన అధికారుల జాబితాలో నిలబెట్టాయి.

Sane Takaichi: రోజు 2 గంటలే నిద్రపోతా.. జపాన్ ప్రధాని సనే తకైచి ఆసక్తికర వెల్లడనలు!

అభ్యసన, పరిపాలన, పబ్లిక్ పాలసీ మాత్రమే కాదు—శ్రీనివాస్ క్రీడల్లో కూడా తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. అలాగే ఆయన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మనవరాలిని వివాహం చేసుకున్నారు. తన బాల్యం, అరకు గిరిజనులతో ఉన్న అనుబంధం, భారత పరిపాలనా వ్యవస్థపై తన దృక్పథాన్ని ‘టువర్డ్స్ ఏ న్యూ ఇండియా’ పుస్తకంలో వివరించారు. అరకు లోయలోని ఓ చిన్న గ్రామం నుంచి రాజస్థాన్ రాష్ట్ర అగ్రస్థానమైన సీఎస్ పదవికి ఎదిగిన ఆయన ప్రయాణం నేటి యువతకు ప్రేరణగా నిలుస్తోంది.

Health tips: శిశువుల తొలి మలంలోనే భవిష్యత్ ఆరోగ్య రహస్యాలు? కొత్త పరిశోధనలో కీలక వివరాలు!!
Bihar Politics: బీహార్ ఎన్నికలకు వరల్డ్ బ్యాంక్ డబ్బులే వాడారన్న జన్ సురాజ్ పార్టీ సంచలన ఆరోపణలు!!
Space News : మంగళగ్రహంలో మంచువలె గడ్డకట్టిన లావా నదులు! ఒలింపస్ మోన్స్ కొత్త ఫోటోలు నెట్టింట వైరల్!!
AIIMS: ఎయిమ్స్ భారీ నోటిఫికేషన్..! పదో తరగతి, ఇంటర్‌ అర్హతతో.. 1,383 పోస్టులు…! డోంట్ మిస్ ఇట్..!
International Relations: పుతిన్–నేతన్యాహు ఫోన్ సంభాషణ గాజా పరిణామాలు.. ఇరాన్ అణు ప్రణాళికపై కీలక చర్చలు!!
AP Development: రూ.1201 కోట్లతో రేమండ్ భారీ ఎంట్రీ… 3 మెగా ప్రాజెక్టులకు శంకుస్థాపన! ఆ ప్రాంతానికి మహర్దశ..

Spotlight

Read More →