AP News: ధాన్యం కొనుగోళ్లలో సరికొత్త రికార్డు.. 48 గంటలు కాదు 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి రూ.560 కోట్లు జమ! కూటమి ప్రభుత్వం సక్సెస్! ప్రధానితో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. ఒక్కొక్కరికి రూ. 7,000.! పార్టీ కేడర్‌తో ప్రత్యేక సమావేశం.. దేశంలోనే తొలిసారిగా.. రూ.1,300 కోట్లతో మన ఆంధ్రప్రదేశ్ లోనే! ఆ జిల్లా దశ తిరిగినట్లే! Maoist: విజయవాడలో మావోయిస్టుల కలకలం..! మెగా ఆపరేషన్‌లో 27 మంది అరెస్ట్‌! Farmers in AP: మొత్తం రూ.3,077 కోట్ల నిధుల విడుదల.. ఏపీలో రైతులకు శుభవార్త! Administrative: సచివాలయాల పర్యవేక్షణకు 3-లేయర్ గవర్నెన్స్ మోడల్…! ఏపీ సర్కార్ సరికొత్త అడుగు! 16th Commission: పన్ను ఆదాయ పంపకాల్లో కీలక మార్పుల సూచన.. 16వ సంఘం రిపోర్ట్ రాష్ట్రపతికి! ఏపీకి కేంద్రం శుభవార్త! ECMS కింద 17 కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్! Village elections: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు డిసెంబర్‌లో.. అధికార యంత్రాంగం సిద్ధం! ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు! ఆ రైతులందరికి డబ్బులు చెల్లించాల్సిందే.. AP News: ధాన్యం కొనుగోళ్లలో సరికొత్త రికార్డు.. 48 గంటలు కాదు 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి రూ.560 కోట్లు జమ! కూటమి ప్రభుత్వం సక్సెస్! ప్రధానితో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. ఒక్కొక్కరికి రూ. 7,000.! పార్టీ కేడర్‌తో ప్రత్యేక సమావేశం.. దేశంలోనే తొలిసారిగా.. రూ.1,300 కోట్లతో మన ఆంధ్రప్రదేశ్ లోనే! ఆ జిల్లా దశ తిరిగినట్లే! Maoist: విజయవాడలో మావోయిస్టుల కలకలం..! మెగా ఆపరేషన్‌లో 27 మంది అరెస్ట్‌! Farmers in AP: మొత్తం రూ.3,077 కోట్ల నిధుల విడుదల.. ఏపీలో రైతులకు శుభవార్త! Administrative: సచివాలయాల పర్యవేక్షణకు 3-లేయర్ గవర్నెన్స్ మోడల్…! ఏపీ సర్కార్ సరికొత్త అడుగు! 16th Commission: పన్ను ఆదాయ పంపకాల్లో కీలక మార్పుల సూచన.. 16వ సంఘం రిపోర్ట్ రాష్ట్రపతికి! ఏపీకి కేంద్రం శుభవార్త! ECMS కింద 17 కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్! Village elections: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు డిసెంబర్‌లో.. అధికార యంత్రాంగం సిద్ధం! ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు! ఆ రైతులందరికి డబ్బులు చెల్లించాల్సిందే..

Ration card: అలర్ట్.. ఆ 58వేల మంది రేషన్ కార్డులు రద్దు..! ఒక్క నెల గడువు మాత్రమే..!

2025-11-16 12:56:00
Rajamoulis: హనుమాన్ పై రాజమౌళి వ్యాఖ్యలు వివాదాస్పదం.. నెటిజన్ల ఫైర్.. వారణాసి ఈవెంట్‌లో!

రేషన్ కార్డు అనేది నేటి రోజుల్లో ప్రతి కుటుంబానికీ చాలా కీలకమైన పత్రంగా మారింది. చదువులు మొదలు ప్రభుత్వ పథకాల వరకు, తెలుపు రేషన్ కార్డు ఉండాలని ప్రభుత్వం స్పష్టంగా చెబుతోంది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ ప్రక్రియ చేపట్టారు. అయితే ఈ కార్డు రద్దు కాకుండా ఉండాలంటే నియమితంగా రేషన్ తీసుకోవడం మరియు ఈ-కేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి. ఈ రెండు కీలక దశల్లో ఏదైనా నిర్లక్ష్యం చేస్తే కార్డు రద్దు అవుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే పరిస్థితి మరింత సున్నితంగా మారింది. ఇక్కడ 58 వేలకుపైగా రేషన్ కార్డులు రద్దు అయ్యే ప్రమాదంలో ఉన్నాయని అధికారులు తెలిపారు.

డబుల్ బూస్ట్.. ఏపీలో మరో గ్రీన్‌ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు.. ఆ జిల్లా దశ తిరిగినట్టే! చంద్రబాబు సమక్షంలో కీలక ఒప్పందం..!

అక్రమ రేషన్ కార్డు లబ్ధిదారులను తొలగించడం, రేషన్ సరఫరాలో పారదర్శకత తీసుకురావడం లక్ష్యంగా ప్రభుత్వం స్మార్ట్ కార్డులను తీసుకువచ్చింది. ప్రతి కుటుంబ సభ్యుడూ ఈ-కేవైసీ పూర్తి చేస్తేనే కార్డు చెల్లుబాటు అవుతుందని నిబంధన అమల్లో ఉంది. అయితే పశ్చిమ గోదావరిలో ఈ ప్రక్రియ నిలకడగా సాగడం లేదు. ఎన్నో నెలలుగా అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా, గడువులు పొడిగించినా, ఇంకా వేలాది లబ్ధిదారులు స్పందించలేదు. ప్రస్తుతం జిల్లాలో ప్రతి నెలా కేవలం 90–92% మంది మాత్రమే రేషన్ తీసుకుంటున్నారు. మిగిలిన వారి రేషన్ కోటా అలాగే మిగిలిపోతుండటంతో, అధికారులు వీరిని అనర్హులుగా గుర్తించే ప్రక్రియ వేగవంతం చేశారు.

SBI: SBI కీలక నిర్ణయం.. YONO Lite ఆన్‌లైన్‌లో MCASH సర్వీస్ నిలిపివేత!

ఇంకా దీని వెనుక మరో ముఖ్య కారణం కూడా ఉంది. గత ప్రభుత్వ కాలంలో రేషన్ కార్డు అవసరమైన ప్రతి పథకానికి తప్పనిసరి కావడంతో, ఆదాయ పన్ను చెల్లించే వారు, ఉద్యోగులు వంటి అనర్హులు కూడా తెలుపు కార్డులు పొందారు. ఇప్పుడు స్మార్ట్ రేషన్ కార్డుల అమలు, ఈ-కేవైసీ తప్పనిసరి నిబంధనతో ఇలాంటి వారు బయటపడటానికి ఇష్టపడడం లేదు. దీంతో వారు రేషన్ తీసుకోవడం మానేసి కార్డు నిలిపేయించుకునే మార్గం ఎంచుకుంటున్నట్లు అధికారులు భావిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్‌లో ఈ-కేవైసీ ప్రక్రియ ప్రారంభించగా, దాదాపు సంవత్సరం కావొచ్చింది. అయినప్పటికీ 58,261 మంది సభ్యులు ఇంకా ఈకేవైసీ పూర్తి చేయలేదు. మొత్తం జిల్లా సభ్యులు 15.36 లక్షలు కాగా, వారిలో 14.38 లక్షల మంది మాత్రమే ప్రక్రియ ముగించారు.

Visakhapatnam: విశాఖలో అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష VMRDA–GVMC వేగవంతమైన అమలు ఆదేశాలు!!

ప్రభుత్వ నియమాల ప్రకారం రేషన్ కార్డు చెల్లుబాటు ఉండాలంటే రేషన్‌ను సకాలంలో తీసుకోవాలి, ఈ-కేవైసీ పూర్తి చేయాలి. ఇది చేయకపోవడానికి కారణాలు వివిధ రకాలుగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు—మరణించిన సభ్యులు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు, విదేశాలకు వెళ్లినవారు, అలాగే అనర్హులు కూడా ఇందులో ఉండవచ్చు. వీరందరికీ నవంబర్ నెలాఖరు వరకు తుది గడువు ఇచ్చారు. దీని తర్వాత స్పందించని కార్డులను రద్దు చేస్తామని స్పష్టంగా హెచ్చరించారు. ఈ చర్యలతో జిల్లాలో రేషన్ వ్యవస్థ మరింత పారదర్శకంగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు.

Rajasthan: రాజస్థాన్ సీఎస్‌గా తెలుగు ఐఏఎస్ సెన్సేషనల్ ఎంట్రీ! అరకు లోయ నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వరకు…!
హీరోల్లా మేమెందుకు చేయకూడదు..? పాత్రల విషయంలో నటి బోల్డ్ స్టేట్‌మెంట్!
Big shock piracy: పైరసీకి పెద్ద షాక్.. నిన్న రాత్రి నుండి iBOMMA పూర్తిగా డౌన్!
Loan Alert: మంచి స్కోరుతో కూడా అప్లికేషన్ రిజెక్ట్ అవుతుందా? అసలు కారణాలు ఇదే!
Sane Takaichi: రోజు 2 గంటలే నిద్రపోతా.. జపాన్ ప్రధాని సనే తకైచి ఆసక్తికర వెల్లడనలు!
Health tips: శిశువుల తొలి మలంలోనే భవిష్యత్ ఆరోగ్య రహస్యాలు? కొత్త పరిశోధనలో కీలక వివరాలు!!

Spotlight

Read More →