Digital India: ఏపీలో ఇంటింటికీ క్యూఆర్ కోడ్! ఇక ఆఫీసుల చుట్టూ తిరిగే పనిలేదు.. సర్కార్ కీలక నిర్ణయం! Amaravathi: అమరావతి స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో వేగం... 12 రోజుల్లోనే 16 గడ్డర్లు పూర్తి! HiTech Highway: ప్రయాణం ఇక సూపర్ ఫాస్ట్! తెలుగు రాష్ట్రాల్లో తొలి హైటెక్ హైవే... Rail Parcel: రైల్వే స్టేషన్లకు వెళ్లనవసరం లేదు..! ఇక ఇంటి నుండే రైల్ పార్శిల్ బుకింగ్! Digital India: ఏపీ ప్రజలకు శుభవార్త...! ఇకపై 24 గంటలూ పోస్టల్ సేవలు షురూ! Nara Lokesh: చిల్లర దొంగలు - గజదొంగలు.. బొత్స వ్యాఖ్యలకు లోకేష్ అదిరిపోయే కౌంటర్..!! Chandrababu: అరటి, బొప్పాయి సాగుకు భరోసా - రైతులతో ముఖాముఖిగా మాట్లాడిన సీఎం చంద్రబాబు.!! AP Govt: ప్రతి ఇంటికీ తాగునీరు! అసెంబ్లీలో మంత్రి విడదల సునీత కీలక విజ్ఞప్తి...! Innovation AP: ఏపీ అభివృద్ధిలో మరో మైలురాయి...! సైన్స్ అండ్ ఇన్నోవేషన్ శాఖ ప్రారంభం! Postal Services: ఏపీ ప్రజలకు శుభవార్త! ఈ 11 నగరాల్లో 24 గంటల పాటు పోస్టల్ సేవలు...! Digital India: ఏపీలో ఇంటింటికీ క్యూఆర్ కోడ్! ఇక ఆఫీసుల చుట్టూ తిరిగే పనిలేదు.. సర్కార్ కీలక నిర్ణయం! Amaravathi: అమరావతి స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో వేగం... 12 రోజుల్లోనే 16 గడ్డర్లు పూర్తి! HiTech Highway: ప్రయాణం ఇక సూపర్ ఫాస్ట్! తెలుగు రాష్ట్రాల్లో తొలి హైటెక్ హైవే... Rail Parcel: రైల్వే స్టేషన్లకు వెళ్లనవసరం లేదు..! ఇక ఇంటి నుండే రైల్ పార్శిల్ బుకింగ్! Digital India: ఏపీ ప్రజలకు శుభవార్త...! ఇకపై 24 గంటలూ పోస్టల్ సేవలు షురూ! Nara Lokesh: చిల్లర దొంగలు - గజదొంగలు.. బొత్స వ్యాఖ్యలకు లోకేష్ అదిరిపోయే కౌంటర్..!! Chandrababu: అరటి, బొప్పాయి సాగుకు భరోసా - రైతులతో ముఖాముఖిగా మాట్లాడిన సీఎం చంద్రబాబు.!! AP Govt: ప్రతి ఇంటికీ తాగునీరు! అసెంబ్లీలో మంత్రి విడదల సునీత కీలక విజ్ఞప్తి...! Innovation AP: ఏపీ అభివృద్ధిలో మరో మైలురాయి...! సైన్స్ అండ్ ఇన్నోవేషన్ శాఖ ప్రారంభం! Postal Services: ఏపీ ప్రజలకు శుభవార్త! ఈ 11 నగరాల్లో 24 గంటల పాటు పోస్టల్ సేవలు...!

PR Department: పంచాయతీరాజ్ ఉద్యోగులకు శుభవార్త..! ప్రమోషన్ నిబంధనల్లో కీలక మార్పు..!

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు మరోసారి శుభవార్త అందించింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతుల ప్రక్రియకు ప్రభుత్వం గ్

Published : 2025-11-03 14:43:00
Saudi Updates: సౌదీ అరేబియాలో మూడు దశల్లో సైరన్ టెస్ట్... మొబైల్‌కు హెచ్చరిక, అలర్ట్ టోన్.. ఆ తర్వాత సైరన్ సౌండ్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు మరోసారి శుభవార్త అందించింది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతుల ప్రక్రియకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటి వరకు రెండేళ్ల సర్వీస్ పూర్తి చేసిన వారికి మాత్రమే ప్రమోషన్ అర్హత ఉండేది. ఇప్పుడు ఆ కాలాన్ని ఒక్క ఏడాదికి తగ్గిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 1,500 మందికి పైగా పంచాయతీ కార్యదర్శులు సీనియర్ అసిస్టెంట్లు, డిప్యూటీ ఎంపీడీవో హోదాలకు పదోన్నతి పొందనున్నారు. వీరిలో 660 మందికి డిప్యూటీ ఎంపీడీవో హోదా ఇవ్వనున్నారు.

Anil Ambanis: ఈడీ పెద్ద షాక్.. అనిల్ అంబానీ రూ.3,084 కోట్ల ఆస్తులు అటాచ్!

ఈ నిర్ణయం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనతో అమలులోకి వచ్చింది. ఆయన పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి, ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. సీఎం ఆమోదం తెలిపిన వెంటనే ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉద్యోగుల పదోన్నతుల గడువును తగ్గించడం ద్వారా చాలా కాలంగా నిలిచిపోయిన ప్రమోషన్లకు మార్గం సుగమమైంది.

Farmers: రబీ సీజన్‌కు ఏపీ సిద్ధం..! రైతుసేవా కేంద్రాల్లో రాయితీ విత్తనాలతో...!

ప్రభుత్వ నిర్ణయంతో పంచాయతీరాజ్ శాఖలో సిబ్బంది కొరత సమస్య కూడా కొంతవరకు తగ్గనుంది. గ్రామ సచివాలయాల పర్యవేక్షణ కోసం మండల స్థాయిలో డిప్యూటీ ఎంపీడీవోలను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఖాళీలను భర్తీ చేయడానికి ప్రస్తుతం పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులను ప్రమోట్ చేయనున్నారు. ఈ నిర్ణయంతో శాఖ పనితీరు మరింత మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు. గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాల వేగం కూడా పెరుగుతుందని అంచనా.

Atlas Browser: బెస్ట్ ఏజెంట్ మోడ్... ఓపెన్ ఏఐ అట్లాస్ బ్రౌజర్.. టాప్ ఫీచర్స్ ఇవే!

ఉద్యోగులు మాత్రం ఈ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేశారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న పదోన్నతులు లభించడంతో ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు. “ప్రభుత్వం మా కష్టాన్ని గుర్తించింది, ఇది మాకు న్యాయం చేసిన నిర్ణయం” అని పంచాయతీరాజ్ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో శాఖలో నూతన ఉత్సాహం నెలకొని, పనితీరు మరింత చురుకుగా మారుతుందని వారు అన్నారు.

Railway Projects: ఏపీలో రైల్వే విస్తరణకు గ్రీన్‌ సిగ్నల్‌..! 26 కొత్త ప్రాజెక్టులు.. ఆ ప్రాంతంలో మూడు రైల్వే లైన్లు..!
Kuwait Updates: టూరిస్ట్, ఫ్యామిలీ వీసాలు ఇకపై ఆన్‌లైన్‌లోనే! కువైట్ కొత్త సదుపాయం! ఒకే చోట అన్ని సేవలు...
Steel Bridge: ట్రాఫిక్ సమస్యలకు చెక్..! రూ.70 కోట్లతో స్టీల్‌ బ్రిడ్జి నిర్మాణం.. ఆ ప్రాంతం లోనే..!
Pm Modi: ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర విచారం.. పరిహారం ప్రకటింపు... టిప్పర్ అతివేగమే ప్రమాదానికి కారణం!
RDI Fund: ప్రైవేట్ పెట్టుబడులకి కొత్త అవకాశం… మోడీ ప్రారంభించిన RDI ఫండ్ !!
₹2000 నోటు చెల్లుబాటు అవుతుందా? RBI క్లారిటీ.. ఇకపై ఎక్కడ మార్చుకోవాలంటే?

Spotlight

Read More →